నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండలం, ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి గారి సతీమణి కీ.శే. శ్వేతారెడ్డి గారి ఏకాదశ దినకర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన @BRSHarish గారు.
💥💥 మేడిగడ్డ పై రేవంత్ రెడ్డి కుట్ర.💥💥💥
ప్రజల ఆస్తులకు ధర్మ కర్తగా, రక్షణగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయాలనీ చూస్తున్నాడు @TelanganaCMO