ప్రజలతో ఉండటం మాత్రమే కాదు... వారి మాట వినడం, వారి బాధను అర్థం చేసుకోవడం, వారి సమస్యపై నిలబడటం — అదే నిజమైన ప్రజా నాయకత్వం. ❤️
ప్రజల మధ్యకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటూ, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వైఎస్ షర్మిల రెడ్డి.
ప్రజల నుంచి దూరంగా ఉండే నాయకత్వం కాదు... ప్రజలతో కలిసి నడిచే నాయకత్వం కావాలి.
#RahulGandhi
#PriyankaGandhi
#YSSharmila
#PeopleFirst
#IncAndhra
#IndianNationalCongress
రాజశేఖర్ రెడ్డి గారు మతతత్వ బీజేపీని నిరంతరం వ్యతిరేకించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం.
వైఎస్సార్ అ���టే ఒక పేరు కాదు... ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన ఒక జ్ఞాపకం.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు... పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్యుల కోసం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఆయనను ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి.
#YSRLegacy
#YSR
#PeopleFirst
#IncAndhra
#IndianNationalCongress
“దిమాగి నక్సల్స్ తో కాదు… BJP - RSS వేర్పాటువాదం దేశానికి అసలైన ముప్పు. జాగ్రత్త పడాల్సింది, అప్రమత్తంగా ఉండాల్సిది వీరి భావజాలం నుంచే. ఏకాకిని చేయాల్సింది ఈ దేశంలో మతపిచ్చి బీజేపీనే.
“ బీజేపీ @BJP4India - RSS తీవ్రవాదాన్ని వ్యతిరేకించే దిమాగి నక్సల్ గా నేను సైతం గర్వపడుతున్న”
రాజకీయ శాస్త్రంలో ప్రధాని మోదీజీ @narendramodi నిజంగా మాస్టర్ అబ్యూజర్. రాజకీయ నిస్పృహకు ఆయనకొక ప్రతిబింబం. నిరాశ నిస్సహాయతకి అసలైన బ్రాండ్ అంబాసిడర్. పంద్రాగస్ట్ వేల ఆయన మాటల్లో అసహనం ఇందుకు నిదర్శనం.
స్వాతంత్ర్య వేడుకల్లో ఉద్ధరించింది చెప్పేందుకు ఏమి లేక మోదీజీ ప్రతిపక్షాలపై పడుతున్నారు. ఇది అయన భయానికి, అభద్రతకు దర్పణం.
మొన్నటి దాక అర్బన్ నక్సల్స్.. నేడు దిమాగి నక్సల్స్.. ఇది ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అవమానించే చర్య. ప్రభుత్వ విధానంపై పెరుగుతున్న అసమ్మతి వాదాన్ని తొక్కి పెట్టాలని చూసే ప్రయత్నం. భావప్రకటన స్వేచ్ఛను అణచి వేయాలని చూసే కుట్ర. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను నొక్కాలని, భయపెట్టాలని చూసే పన్నాగం.
సువిశాల భారత్ లో అశాంతి, అరాచకాలకు.. రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి పెట్టాలని చూసే కుట్రలకు.. కులాలను, మతాలను విభజించి ఘర్షణలకు అజ్యంపోసేది కేవలం ఈ దేశంలో ఒక బీజేపీ మాత్రమే.
@INCIndia
చంద్రబాబు గారు హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఉద్యోగాలు ఇవ్వ��ేకపోతే ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ సంగతి పక్కన పెడితే... యువతకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? యువత భవిష్యత్తు నిరుద్యోగ భృతిపై కాదు... ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ఆధారపడి ఉంది.
హామీలు కాదు... ఉద్యోగాలు కావాలి.
భృతి కాదు... భవిష్యత్తు కావాలి.
#JobsForYouth #YouthVoice #Unemployment #AndhraPradesh #APCongress
A few pictures from APCC Working President @MastanValiINC garu’s participation in Independence Day celebrations.
Speaking on the occasion, he said Independence Day is a day for reflection. While we celebrate our freedom, we must pay homage to the millions who made innumerable sacrifices to achieve it.
He urged youngsters to reflect on how we can build a stronger India and a stronger democracy, and to be brave enough to resist injustice and defend our freedoms.
ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, అహింసా మార్గంలో సాగిన ఉద్యమాల ఫలితమే మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం. ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వ���.. బహుళ సంస్కృతుల సమాహారం మన భారతదేశం. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం, సామాజిక ఐక్యత, సమానత్వాన్ని కాపాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా దేశ నిర్మాణంలో ముం��ుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా.
सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ।
आज़ादी हमारे स्वतंत्रता सेनानियों द्वारा दिया गया सिर्फ़ एक तोहफ़ा नहीं, बल्कि एक ज़िम्मेदारी भी है।
यह ज़िम्मेदारी है सत्य और अहिंसा के रास्ते पर चलने की, संविधान और तिरंगे के मूल्यों को अपने दिल में रखने की और हर हाल में लोकतंत्र की रक्षा करने की।
मुझे गर्व है कि हमारे देशवासी, खासकर युवा, इन मूल्यों की रक्षा के लिए एकजुट हैं।
जय हिंद! 🇮🇳
రాష్ట్ర ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
మనం అనుభవిస్తున్న
ఈ స్వాతంత్ర్యం కోసం
ప్రాణ త్యాగాలు చేసిన
ఎంతోమంది మహనీయులకు
కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, మన స్వతంత్ర భారతావని 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ "స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాలు, అహింసా మార్గంలో సాగిన ఉద్యమాల ఫలితమే మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం. ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏ���త్వం.. బహుళ సంస్కృతుల సమాహారం మన భారతదేశం. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వం, సామాజిక ఐక్యత, సమానత్వాన్ని కాపాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని, సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా దేశ నిర���మాణంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా.
దేశ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు... దశాబ్దాల పాటు సాగిన కృషితో భారతదేశం ఎదిగింది.
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి. నరసింహారావు, డా. మన్మోహన్ సింగ్ వంటి నాయకుల కాలంలో దేశ అభివృద్ధికి కీలకమైన సంస్థలు, పథకాలు, సంస్కరణలు ముందుకు వచ్చాయి.
నాయ��ులు మారినా... లక్ష్యం ఒక్కటే — బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశం.
దేశ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి సెల్యూట్.
#CongressHistory
#CongressLegacy
#NationBuilding
#Independenceday
#IndianNationalCongress
Every Indian deserves dignity, equality and respect.
APCC Working President @MastanValiINC ji led a protest in Guntur, condemning the BJP’s politics of hate and discrimination, expressing solidarity with Congress President Shri @kharge.
📍 Andhra Pradesh
“At the stroke of the midnight hour…”
ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా మన దేశం స్వేచ్ఛను సాధించింది.
ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, మన స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
— వైఎస్ షర్మిల రెడ్డి, ప్రెసిడెంట్, ఎపిసిసి
#YSSharmilaReddy
#IndependenceDay
#15August
#India
#FreedomStruggle
Warm greetings to all my fellow citizens on Independence Day 🇮🇳
We pay our humble tribute to the countless freedom fighters who gave their all in the struggle for India’s freedom. Their courage, sacrifice and unwavering faith in our nation continue to inspire us.
Over the past 79 years, India’s journey has been one of remarkable achievements, struggles and collective resolve. We have travelled a long way, but as a nation, many aspirations still remain unfulfilled.
For us, freedom was never merely liberation from British rule. It is the assurance bestowed upon every Indian by our Constitution — of equality, dignity, justice and the freedom to speak without fear. These values remain the greatest strength of our Democracy and the strongest safeguard of every citizen.
Over the past decade, our Constitutional values, democratic institutions and social harmony have faced serious challenges. Our youth deserve opportunities to fulfil their aspirations. Our farmers deserve dignity and justice for their toil. Our women deserve equality, empowerment and an equal voice in shaping India’s future. Dalits, Adivasis, OBCs, minorities and economically weaker sections must receive the full measure of equality and justice promised by our Constitution.
On this Independence Day, our greatest resolve must be hope.
Jai Hind.
: Congress President Shri @kharge