Wishing @DirVijayK Garu a Very Happy Birthday!✨
May your creative journey continue to inspire, with many more remarkable stories, greater success, and unforgettable moments ahead. 🎥
#HBDVijayKanakamedala#VijayKanakamedala
Farmers business angle vachhaka story meeda curiosity inka perigipothundi 👀
Simple ga start ayina story interesting turns tho engaging ga continue ayyindi 🔥 #AakaliRajyam#Aakalirajyamonaha
Vijay Sai Reddy cheppina past experiences ni current political situation tho compare chesukunte letter context inka clear ga artham avuthundi.
#VijayasaiReddy https://t.co/6J3X5r2uk0
Anand Deverakonda interview lo over buildup lekunda simple ga cheppina way nachindi 🤌❤️
Movie kuda alane genuine ga connect avvali ani korukundam 🔥 #Epic
Watched #KikuChiranjeevi last night- Good commercial entertainer with lot of twists & turns! 🔥
Debutant hero Kiku (Kiran Kumar) impresses with a wonderful performance. #ShekarChandra’s music is a major highlight. 🎶
Crisp editing by @ChotaKPrasad & good direction make it an engaging watch. 👍
Congratulations to Producer @DeeptiNadiminti the entire team
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు' ఎంపికైన మన తెలుగు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా చనుముల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కౌలూరి రాజేష్ గారికి ప్రత్యేక అభినందనలు. కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతను బోధనలో వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధనా సామగ్రిని అందించి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఆయన కృషి ప్రశంసనీయం.
ఎన్టీఆర్ జిల్లా రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో భవానిపురం బాలభాస్కర్ నగర్లో నూతన భూసార పరీక్షా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు రూ.1 కోటి వ్యయంతో 4,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రం ద్వారా మట్టి శాస్త్రీయ పరీక్షలు, పంటలకు అవసరమైన పోషకాలు, ఎరువుల వినియోగంపై ఖచ్చితమైన సూచనలు ఇవ్వడం వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక సాంకేతికత ద్వారా, రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించేలా NDA కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈరోజు చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఆలయ నిబంధనలు, సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని నూతన పాలకమండలి సభ్యులను కోరాను. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మనందరి ప్రధాన ధ్యేయంగా ఉండాలని తెలియజేశాను. నగరాల కులస్తుల సంక్షేమానికి, పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి ఎల్లప్పుడూ కొనసాగుతుంది.