Offered prayers at the sacred 𝐒𝐡𝐫𝐢 𝐁𝐡𝐚𝐝𝐫𝐚𝐤𝐚𝐥𝐢 𝐌𝐚𝐭𝐡𝐚 𝐓𝐞𝐦𝐩𝐥𝐞, Warangal, Telangana, and sought the blessings of Maa Bhadrakali for the peace, prosperity, good health and well-being of all.
May the Divine Mother continue to guide us with strength, wisdom and compassion in our collective journey towards the progress of our nation. 🙏🏻
రేపటితో.. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ @narendarmodi గారు పరిపాలనలో ప్రధానిగా అత్యధిక సమయం పరిపాలించిన వ్యక్తిగా చరిత్ర తిరగరాయబోతున్నారు. ఎలాంటీ రాజకీయ పార్టీ పోటీగా లేని సమయంలో 4,398 రోజులు నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నా���ు. ఇవాళ పోటీ రాజకీయాల్లో మోదీ గారు 4,399 రోజులు రేపటికి ఎలక్టెడ్ ప్రధానిగా రికార్డు సృష్టించబోతున్నారు.వారికి తెలంగాణలోని 4 కోట్ల ప్రజానీకం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మెట్రో ఫేజ్ 2 విషయంలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. L&T విలీనం కోసం కూడా కేంద్ర ప్రభుత్వమే రుణం ఇప్పించిన విషయం రేవంత్ రెడ్డి మరచిపోయినట్టున్నారు.
మెట్రో ఫేజ్ 2కు కేంద్ర ప్రభుత్వం 50శాతం డబ్బులు సమకూర్చనుంది. దీనిపై ప్రతిపాదనలు సమగ్రంగా పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శా�� మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో విస్తరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
Heartiest congratulations to the Hon’ble Prime Minister Shri @narendramodi Ji on becoming the longest continuously serving democratically elected Prime Minister in India's history, completing 4,399 consecutive days in office on June 10, 2026.
This historic milestone is a testament to the enduring trust and confidence that the people of India have reposed in your leadership and in a model of governance guided by the principle of “Nation First”.
Over the past twelve years, your visionary leadership has ushered in transformative reforms and landmark decisions that have reshaped India's development journey. From financial inclusion through Jan Dhan Yojana, digital transformation through Digital India and UPI, and healthcare security through Ayushman Bharat, to pathbreaking initiatives such as GST, PM Awas Yojana, Jal Jeevan Mission, Startup India, the New Education Policy, and the abrogation of Article 370, the Modi government has undertaken reforms that have touched every aspect of national life.
Under your leadership, India has witnessed unprecedented expansion of infrastructure, rapid growth in digital public services, enhanced ease of living, greater social inclusion, and a renewed focus on empowering the poor, women, youth, and farmers. At the same time, Bharat's civilisational heritage, cultural confidence, and global standing have been strengthened like never before.
As India advances towards the vision of a Viksit Bharat by 2047, this remarkable achievement stands as a reflection of your unwavering commitment to public service, decisive leadership, and tireless efforts towards nation-building.
The nation looks forward to your continued leadership in the service of Maa Bharati.
#LongestServingElectedPMModi
4,399 రోజులు… భారతీయ నాగరికత చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిన చారిత్రాత్మక రోజులు. మాతృభూమి సేవ పట్ల సంకల్పం అదే శక్తి, అదే నిబద్ధత, అదే లక్ష్యంతో నిరంతరం ముందుకు సాగుతోంది.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవడం కేవలం పదవీకాలానికి సంబంధించిన ఒక మైలురాయి మాత్రమే కాదు. ఇది 140 కోట్ల భారతీయుల విశ్వాసం, ఆకాంక్షలు మరియు ప్రజా భాగస్వామ్యానికి చారిత్రాత్మక ప్రతిబింబం.
గత 12 సంవత్సరాల్లో భారత్ సుశాసనం, రాజకీయాలు మరియు జాతీయ ఆత్మవిశ్వాసంలో నిర్ణయాత్మకమైన పరివర్తనను చూసింది. గరీబ్ కల్యాణ్ నుంచి మహిళా సాధికారత వరకు, రైతుల గౌరవం నుంచి యువతకు అవకాశాల స���ష్టి వరకు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్ నుంచి ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం వరకు — ప్రతి రంగంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కాలం భారతీయ రాజకీయాల స్వరూపాన్నే మార్చేసింది. ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య భారతదేశంలో శాంతి మ���ియు అభివృద్ధి, బలమైన సరిహద్దులు, విస్తృతమైన సామాజిక భద్రతా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన ఆధునికీకరణ, భారత స్టార్టప్ సంస్కృతి ఎదుగుదల — ఇవన్నీ జాతీయ పునరుజ్జీవనానికి కొత్త యుగాన్ని సూచిస్తున్నాయి.
జన్ ధన్, UPI, ఆయుష్మాన్ భారత్, GST, DBT, రక్షణ రంగ సంస్కరణలు, సెమీకండక్ట���్ కార్యక్రమాలు మరియు తదుపరి తరం మౌలిక సదుపాయాల ద్వారా పాలన వేగం, విస్తృతి మరియు పారదర్శకతతో చివరి వ్యక్తి వరకు చేరుకుంది.
నేడు భారత్ దేశీయంగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే కాకుండా, ప్రపంచ వేదికపై కూడా మరింత గౌరవప్రదంగా నిలుస్తోంది. గ్లోబల్ సౌత్కు బలమైన స్వరంగా, నాగరిక వారసత్వానికి రక్షకుడిగా, ప్రపంచం గౌరవించే దేశంగా భారత్ ఎదుగుతోంది.
వికసిత్ భారత్ 2047 దృష్టికోణం ఇకపై కేవలం ప్రభుత్వ లక్ష్యం మాత్రమే కాదు. అది 140 కోట్ల భారతీయుల సమిష్టి సంకల్పంగా మారింది.
ఈ చారిత్రాత్మక మైలురాయిని అధిరోహించిన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. ఆయన దూరదృష్టి గల నాయకత్వంలో జాతీయ సేవ మరియు దేశ నిర్మాణ యాత్ర నిరంతరం ముందుకు సాగుతోంది.
#LongestServingElectedPMModi
4,399 days in the service of Maa Bharati…
Every minute dedicated to the motherland... Every day devoted to the people... Every second driven by the resolve of Nation First...
#LongestServingElectedPMModi
భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో నేడు ఒక చారిత్రాత్మక మైలురాయి.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించడం ప్రతి భారతీయుడికి అపార గర్వకారణం.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, తార్నాకలో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మోదీ గారికి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, అ��ాగే మాతృభూమి సేవలో మరింత శక్తి కలగాలని ప్రార్థించాను.
4,399 రోజుల ఈ సేవా ప్రయాణం కేవలం పదవీకాల రికార్డు మాత్రమే కాదు. శక్తివంతమైన, సమృద్ధిశాలి, అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఇది ఒక స్వర్ణిమ అధ్యాయం.
మోదీ గారి నాయకత్వంలో దేశం సేవ, సుశాసన్, గరీబ్ కల్యాణ్, వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆయన ప్రజా జీవితంలోని ప్రతి ర���జు మా భారతి సేవకు, 140 కోట్ల భారతీయుల సంక్షేమానికి అంకితమైంది.
ఈ పూజా కార్యక్రమంలో తార్నాక బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొని, మోదీ గారి నిరంతర దేశసేవకు విజయం చేకూరాలని ప్రార్థించారు.
భారత మాత సేవలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పరమశివుడు మరింత శక్తి, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#LongestServingElectedPMModi
A monumental milestone for India's aviation sector as Digi Yatra crosses 10 crore passenger journeys.
Driven by Hon'ble PM Shri @narendramodi ji’s vision for a digitally empowered nation, this revolution is redefining air travel with unprecedented speed, efficiency, and accessibility. 🇮🇳
#DigitalIndia #DigiYatra #AviationRevolution
Under the leadership of Hon'ble PM Shri @narendramodi ji, India is rapidly advancing towards self-reliance in solar manufacturing.
With 192 GW of manufacturing capacity and a historic addition of nearly 100 GW in 2025-26, India today ranks among the world’s leading solar manufacturing nations.
#IndiaRanks2InSolar
Under the visionary leadership of Hon'ble PM Shri @narendramodi Ji, the government continues to skillfully navigate unprecedented global crises and international conflicts.
While major global economies like the US, Germany, and Japan have faced massive fuel price hikes of roughly 40%, the Modi government’s proactive fiscal management has ensured that the domestic impact remains minimal.
This balanced approach effectively cushions Indian consumers from international volatility while securing long-term economic stability.
Flagged off Train No. 17059/17060 Charlapalli ↔ Tiruchanur Weekly Express at Charlapalli Railway Station, Hyderabad this evening.
This new service will greatly benefit devotees travelling to Tirupati to seek the blessings of Lord Venkateswara Swamy.
Under the leadership of Hon'ble Prime Minister Shri @narendramodi, the Government of India is making unprecedented investments to strengthen railway infrastructure and connectivity across Telangana. From the redevelopment of railway stations to the expansion of rail networks and the introduction of new services, Indian Railways is being modernised to provide safer, faster and more convenient travel for passengers.
Grateful to PM Modi and Hon'ble Union Minister for Railways Shri @AshwiniVaishnaw for this important service, which will make travel efficient for the people of Telangana and Andhra Pradesh.
Hon'ble Member of Parliament Shri @Eatala_Rajender and senior officials of @SCRailwayIndia were present on the occasion.
Under the leadership of Hon'ble PM Shri @narendramodi Ji, significant strides are being made to upgrade public medical facilities in Telangana.
From the distribution of advanced diagnostic equipment at Urban Primary Health Centres to major infrastructure expansions like the ₹1300 crore AIIMS facility and modern ESI Super Speciality Hospitals, the focus remains steadfast on strengthening the healthcare lifeline for economically weaker sections and middle-class citizens.
Greetings on International Museum Day.
Museums are invaluable custodians of our history, culture, heritage, and innovation, preserving the stories that shape our national identity. India’s museums continue to educate, inspire, and captivate millions of visitors every year.
I encourage everyone, especially young minds, to visit museums and deepen their understanding of our rich heritage and history.
A month of bold reforms, enhanced connectivity, and unwavering service; glimpses of Hon'ble Minister Shri @kishanreddybjp 's key engagements throughout early April 2026 showcase a steadfast commitment to building a #ViksitBharat.
From advancing the roadmap for Adilabad Airport and enabling major Coal Gasification agreements in New Delhi, to promoting the #FitIndia movement with open gyms in Secunderabad and supporting Divyangjan empowerment in Hyderabad, each effort reflects a clear focus on infrastructure, welfare, and cultural pride.
Guided by the leadership of Hon’ble PM Shri @narendramodi ji, the commitment to inclusive growth and an #AtmanirbharBharat continues to move forward with strength and clarity.
Watch the highlights 📽️
#AprilDiary #ModiKiGuarantee #ViksitBharat #Development #TelanganaProgress
Strengthening India’s energy landscape with transparency and competition! 🇮🇳
The Ministry of Coal is launching the 15th Round of Commercial Coal Mine Auctions today. Since 2020, this initiative has transformed the sector, with 136 blocks already bidded out, including 117 to the private sector. We continue to offer the most liberal terms to ensure ease of doing business and to meet our domestic production target of 1.5 billion tonnes by FY30.
#AtmanirbharBharat #CoalMining #EnergySecurity
From the struggle of smoke-filled kitchens to the dignity of a clean flame!
Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi ji, the Pradhan Mantri Ujjwala Yojana has been a cornerstone of #NariShakti, transforming the lives of over 10.5 crore households.
By replacing firewood with LPG, we are ensuring:
✅ Healthier environments for women & children
✅ Saving 2-3 hours of daily labor
✅ Greater dignity and economic opportunities
With a ₹300 subsidy per cylinder, the Modi Government remains committed to making clean energy affordable for every home.
#UjjwalaYojana #ModiKiGuarantee #WomenEmpowerment #ViksitBharat #CleanEnergy
ప్రజలే ప్రథమం! 🇮🇳
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నా, సామాన్యుడిపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని శ్రీ @narendramodi గారు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు.
ఎక్సైజ్ సుంకాల తగ్గింపుతో రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయి. ఇది దేశంలోని కోట్లాది కుటుంబాలకు ఇచ్చే గొప్ప ఊరట.
Under the visionary leadership of Hon'ble PM Shri @narendramodi Ji, India’s economic story is one of unprecedented strength and stability.
With household net savings projected to reach 6% of GDP and a steady 7% GDP growth outlook for FY25, our nation continues to lead as the world’s fastest-growing major economy. Strategic policy shifts are not just numbers on a page, they are putting more disposable income into the hands of our citizens and securing the future of every Indian family.