నేడు బండి భగీరథ్ తరుపున వాదిస్తున్న గంటకు 30 లక్షలు తీసుకునే నిరంజన్ రెడ్డి అనే సీనియర్ అడ్వకేట్ ను నాడు కాళేశ్వరం కేసులో KCR & హరీష్ రావు గార్లను ఇరికించాలని ప్రభుత్వం తరుపున వాదించడానికి నియమించుకుంది
#congressfailstelangana#bjpfails
చదివితే పట్టా PhD వస్తది కానీ తెలంగాణ ఉద్యమకారుడు అనే పట్టా మాత్రం రాదు, రెండు పట్టాలు ప్రసాదించిన నా చదువులతల్లి ఉస్మానియా యూనివర్సిటీ కి సదా రుణపడి ఉంటా
తెలంగాణ మంచిని కోరుకునే ప్రతి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#telanganaformatuonday
ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి గారిని, MLA లు రాజ్ ఠాకూర్ & అనిరుద్ రెడ్డి లని, సుమోటో గా తీసుకొని అరెస్ట్ చేసి, తర్వాత బాల్క సుమన్ గారి దగ్గరకు రావాలి
#CongressFails#bjpfails
My recent comments relating to AP politics have been withdrawn. The JanaSena leadership has accepted the withdrawal and appealed to everyone to treat the matter as closed forthwith. The entire issue now stands closed, and there is no purpose in revisiting any of those comments.
POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా
ముందస్తు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు(ఇంటరిమ్ ప్రొటెక్షన్) ఇవ్వాలని కోరిన బండి భగీరథ్ తరపు న్యాయవాది , ఇంటరిమ్ ప్రొటెక్షన్ గురించి విచారణ రేపటికి వాయిదా
#congressfailedtelangana #bjpfailstelangana
ZEE తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారి, DNA విత్ భరత్ షో లో
ప్రతిరోజు డిజిటల్ ఇండియా అని ఊదరగొట్టే మోడీ , పరీక్ష ఫీజు ఆన్లైన్లో తీసుకునే ప్రభుత్వం, పరీక్ష మాత్రం ఆఫ్ లైన్ లో నిర్వహించడంవల్లనే ఈ లీక్ జరిగింది
#kcr#harishrao#ktr#bjpfails
కోదాడ పట్టణంలో BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌ. శ్రీ. హరీష్ రావు గారితో కలిసి హాజరయిన BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా. దిలీప్ రెడ్డి గారు
@BRSparty@KCRBRSPresident@BRSHarish@KTRBRS@KonathamDileep
కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే @KaushikReddyBRS పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా?
ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం.
దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను @TelanganaDGP కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.