ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గంలో 'రైతు ఆశీర్వాద సభ' నిర్వహించాలని ముందుగా అనుకున్నాం.. వర్షాల కారణంగా తర్వాత రద్దయింది. ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. పదేళ్లలో రైతులకు వాళ్ళు ఖర్చు చేసినదానికంటే రెట్టింపు ఖర్చు చేస్తూ.. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం.. అయినా ఏం ముఖం పెట్టుకుని ఇలాంటి విమర్శలు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రివర్యులు.
@Bhatti_Mallu
#RevanthReddy
#TelanganaGovernment
#CongressForTelangana
#RythuAshirvadaSabha
#FarmerWelfare
#FarmersFirst
#Agriculture
#PublicWelfare
మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో పదేళ్ల అరాచక పాలనతో గత పాలకులు ఆర్థిక విధ్వంసం సృష్టించారు. ప్రజా ఆశీర్వాద బలంతో అధికారం చేపట్టిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తుంది. అన్నదాతలకు అగ్ర తాంబూలం ఇస్తూ.. సాగుకు భరోసా కల్పిస్తోంది. నాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన రుణమాఫీ తప్ప.. దేశంలో ఏ ఇతర రాష్ట్రం రైతు రుణమాఫీ చేయలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ఏక కాలంలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది.
శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు
వ్యవసాయ శాఖ మంత్రివర్యులు.
@Tummala_INC
#RevanthReddy
#TelanganaGovernment
#CongressForTelangana
#FarmerFirst
#FarmerWelfare
#RythuRunaMafi
#FarmLoanWaiver
#Agriculture
తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేస్తే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గారు పదేళ్లలో రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టారు. మేము అధికారం చేపట్టిన వెంటనే.. రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. అప్పులే కాదు.. అందినకాడికి రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.
శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TelanganaGovernment
#CongressForTelangana
#PeopleFirst
#TransparentGovernance
#Accountability
#GoodGovernance
#PublicInterest
#FiscalResponsibility
#DevelopmentWithTransparency
#CongressGovernment
ఉద్యోగుల భద్రతకు ప్రజా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1 కోటికి పైగా ప్రమాద బీమా
అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు
కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేలా నిర్ణయం
@revanth_anumula@Bhatti_Mallu@VivekVenkatswam#PrajaPrabhutvam#employeeinsurance
#TelanganaGovernment
#GovtEmployees
#FinancialSecurity
#EmployeeWelfare
#TelanganaCongress
#HistoricDecision
#TelanganaPolitics
"The Modi government’s silence and inaction are not just morally reprehensible but also inexplicable from a national interest perspective. We are slipping further into Israel’s strategic orbit, at a time when the world is increasingly pivoting away from it.
The Prime Minister’s visit to Israel amidst these circumstances will go down in history as a bewildering strategic decision."
Here is a hard-hitting column by CPP Chairperson Smt. Sonia Gandhi ji, published in The Indian Express, titled ‘India Remains Silent On Gaza, The World Continues To Speak Up'
A must-read. 👇
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రహదారుల అభివృద్ధి
హ్యామ్ విధానంలో రూ.19,300 కోట్లతో 13,541 కి.మీ. రోడ్ల అభివృద్ధి
రేపు నల్గొండ వేదికగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
30 నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యం
15 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లదే రోడ్ల నిర్వహణ బాధ్యత
@revanth_anumula
#hamroads
#PrajaPrabhutvam
#TelanganaInfrastructure
#nalgondaevent
#RoadDevelopment
#TelanganaCongress
#KomatiReddyVenkatReddy
#ManaTelangana
#TelanganaUpdates
#TGNews
@INCTelangana ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి సంచులు మోయడం నిజమైతే !మరి 10 సంవత్సరాల మీ పాలనా కాలంలో మీరు ఎన్నిసార్లు ఎన్ని సంచులు ఢిల్లీకి మోసారు చెప్పాలి, మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ అప్పుల తెలంగాణగా ఎలా మారింది
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా
ప్రమాద బీమాతో ఉద్యోగులకు రక్షణ కల్పిస్తున్నాం
రూ.1.20 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు కవరేజీ
దేశంలోనే తొలిసారిగా ఈ ప్రమాద బీమా అమలు
ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాం
శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
ఉప ముఖ్యమంత్రివర్యులు
@Bhatti_Mallu
#deputycmtelangana
#EmployeeWelfare
#AccidentInsurance
#HistoricDecision
#TelanganaGovernment
#PrajaPrabhutvam
#TelanganaEmployees
#FinancialSecurity
#TelanganaPolitics
తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణతో బళ్లారి, అనంతపురం, కర్నూలుతో పాటు, మహబూబ్ నగర్ జిల్లాలోని లక్షలాది మంది రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
కేంద్ర జలశక్తి మంత్రి C. R. Patil నాయకత్వంలో మూడు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు సమగ్ర పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉంది.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#tungabhadradam
#cmrevanthreddy
#CRPatil
#tungabhadragates
#mahabubnagarcity
#rayalaseemafarmers
#watercrisisresolved
#TelanganaGovernment
#jalshaktiministry
#TelanganaPolitics
ఆపదలో అండగా... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు
2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మునుగోడు నియోజకవర్గానికి చెందిన దుబ్బాక వెంకన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం అందింది.
నాడు పాదయాత్రలో భాగంగా వెంకన్నను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీని, నేడు ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుంటూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూత అందించారు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా, బాధిత కుటుంబానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
మాట నిలబెట్టుకున్న నాయకత్వం... ఆపదలో అండగా నిలిచిన ప్రజా ప్రభుత్వం.
@revanth_anumula
#PrajaPrabhutvam
#CMRFTelangana
#MunugodeConstituency
#PromisesDelivered
#CongressWithPeople
#TelanganaCongress
జూన్ 25, 2026 గురువారం నాడు దేశవ్యాప్తంగా జరిగే "ఛత్రోన్ కీ గూంజ్" పత్రికా సమావేశాలలో ప్రసంగించడానికి ఏఐసిసి తెలంగాణ కు శ్రీ విక్రాంత్ భూరియా ను నియమించింది.
ఈ ప్రచారం ద్వారా, భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశ విద్యా వ్యవస్థలో సమగ్ర ప్రక్షాళనను డిమాండ్ చేస్తోంది. విద్య పట్ల మోడీ ప్రభుత్వ దూరదృష్టి లేమికి, మూర్ఖపు వైఖరికి ప్రతీకగా నిలుస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ ప్రక్షాళన ప్రారంభం కావాలి.
గత పన్నెండేళ్లుగా, ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, మరియు సంఘీకరణలను మాత్రమే అనుసరించింది తప్ప, భారతదేశ యువతను భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి చాలా తక్కువ చేసింది. నేటి సంక్షోభం కేవలం నిరుద్యోగానికి సంబంధించినది మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలకు కూడా సంబంధించినది.
ఆధునిక, సమ్మిళిత, మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యా వ్యవస్థను నిర్మించడంపై జరగబోయే జాతీయ చర్చకు ఈ పత్రికా సమావేశాలు నాంది పలుకుతున్నాయి. ఈ కీలకమైన చర్చలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు ఆసక్తిగల పౌరులను ఆహ్వానిస్తోంది.
#ChhatronKiGoonj
#RahulGandhiWithYouth
#VikrantBhuriaInHyderabad
#YouthVoiceTelangana
#HyderabadPressConference
#StudentsOurFuture
#CongressWithYouth
#SaveIndianEducation
రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం మరియు న్యాయం పట్ల నిబద్ధత కలిగిన చురుకైన వ్యక్తులను గుర్తించేందుకు తెలంగాణలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక 'టాలెంట్ హంట్' (ప్రతిభ అన్వేషణ) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ క్రింది పాత్రల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి
15-6-26