రాయలసీమ చరిత్రలో మరో చారిత్రాత్మక అధ్యాయం ప్రారంభమైంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఈ ప్రాంత పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. ఈ మెగా ప్రాజెక్టు యువతకు వేలాది ఉపాధి అవకాశాలు, భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి కొత్త దిశను చూపనుంది
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇస్తూ, రాయలసీమ పారిశ్రామికాభివృద్ధిలో ఒక నూతన శకం ప్రారంభం కాబోతోంది. కడప వేదికగా JSW రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్రారంభోత్సవం, అలాగే JSW NEO ఎనర్జీ లిమిటెడ్ ద్వారా సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్స్ శంకుస్థాపన కార్యక్రమాలు 2026 జులై 3 న
ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పెన్షనర్ల కళ్ళల్లో ఆనందం చూడగలుగుతున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పేర్కొన్నారు.
#SIR కార్యక్రమంలో ఫారాల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
జిల్లాలో 15,78,949 మంది ఓటర్లలో 13,88,524 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి 87.94% ప్రగతి సాధించగా, 48,344 ఫారాలు డిజిటైజ్ చేయబడ్డాయి.
#Vijayanagaram
🌴🌳🌲పర్యావరణ దినోత్సవం
సందర్భంగా
చారిత్రాత్మక అడుగు-
ప్రపంచ పర్యావరణ కార్యక్రమంలో
భాగంగా 2.5 కోట్ల
సీడ్ బాల్స్ తయారీ
కార్యక్రమానికి శ్రీకారం
చుట్టిన ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సర్ కార్యక్రమం లో భాగంగా బి.ఎల్. ఓ లకు అందజేసే కిట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం బి.ఎల్.ఓ లకు కలెక్టరేట్ లో పంపిణీ చేశారు. కార్యక్రమము లో పాల్గొన్న డి ఆర్ ఓ సత్తిబాబు, ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు
ఉపాధి పని కల్పనలో విజయనగరంస్టేట్ ఫస్ట్
రోజుకు సుమారు 2.43 లక్షల మంది హాజరు
వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట
కొండంత అండగా "పిష్ పాండ్స్" త్రవ్వకం
కేవలం పథకాలు మాత్రమే కాదు, రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తోంది. సకాలంలో ఆర్థిక సాయంతో పాటు, వినూత్న సాగు పద్ధతులు మరియు మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరుస్తూ అన్నదాతను రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.
ప్రజల సమస్యలను స్వీకరించడమే కాకుండా, వాటిని డిజిటల్ రూపంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలి.
ఇది ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతను తెలియజేయడమే కాకుండా ప్రజలకు భరోసా కల్పించనుంది.
సరైన నిర్ణయాల ద్వారానే జిల్లా సమగ్ర ప్రగతి సాధ్యం.
డేటా ఆధారిత దృక్పథంతో ప్రతి రంగంలో కేంద్రీకృత చర్యలు చేపట్టి, స్థానిక వనరులను సమర్థంగా వినియోగిస్తే వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.
7వ కలెక్టర్ల సమావేశం, అమరావతి.
ప్రజల సమస్యలను స్వీకరించడమే కాకుండా, వాటిని డిజిటల్ రూపంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలి.
ఇది ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతను తెలియజేయడమే కాకుండా ప్రజలకు భరోసా కల్పించనుంది.