Headmaster of a government school near Karur has been suspended after a live telecast of Tamilaga Vettri Kazhagam, President and Tamil Nadu Chief Minister Vijay’s public interaction programme was screened for students on the school premises.
The event was reportedly live-streamed on a screen at a government panchayat union School in Krishnarayapuram. A video of the screening went viral on social media, drawing widespread attention.
Responding to the incident, School Education Minister Raj Mohan issued a statement on X, reiterating that political programmes have no place in Government Schools and that strict action would be taken against those violating departmental rules.
#TamilNadu #Vijay #TVK #SchoolEducation #Karur
Spain's players took part in a training session on Wednesday in Carson, California, as they prepared for their FIFA World Cup quarterfinal clash against Belgium.
#Spain#Belgium#FIFAWorldCup#Football#WorldCup
సత్తెనపల్లి అంబటి రాంబాబు గారి సొంత నియోజకవర్గం కాదు
అద్దె నియోజక వర్గం
అయినా ఈ సారి సీట్ ఇచ్చే సాహసం వాళ్ల యజమాని చెయ్యడు ఎందుకంటే యజమాని కులపోళ్లు ఇతని మీద తిరుగుబాటు జెండా ఎగరేసారు
అందుకే తీసుకెళ్లి గుంటూరు లో పడేశాడు వాళ్ళ యజమాని
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,794 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం రూ.193 కోట్లు విడుదల చేసింది. వీబీ జి రామ్ జి పథకానికి అనుసంధానం చేసి ఈ భవనాలను నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,754 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 23,407 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది... రాజకీయ చర్చలు క్రమంగా ఒక వ్యక్తి చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి ఆయనే @PawanKalyan గారు.
ఒకవైపు ఆయన నాయకత్వం, సనాతన భారతీయ విలువల పరిరక్షణ, జాతీయ దృక్పథం, అవినీతి నిర్మూలన, సుపరిపాలన, కూటమి రాజకీయాల్లో సమన్వయం, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న నిబద్ధత ప్రజల్లో చర్చకు వస్తోంది.
జవాబుదారీతనం, అభివృద్ధి, దీర్ఘకాలిక సంస్కరణలపై దృష్టి సారించిన కొత్త తరహా నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధిగా నిలబడుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది.
దానిని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షం ఏకధాటిగా అయన వ్యక్తిత్వంపై బురదజల్లుతూ సోషల్ మీడియా ద్వారా నిత్యం విషం చిమ్ముతుంది. ప్రశ్న జోసెఫ్ను అడ్డుపెట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, అసత్య ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరో ప్రక్క సుగాలి ప్రీతి తల్లి తనకు అండగా నిలిచిన పవన్ గారిపై కేసువేయడంతో సమాజం అసహ్యించుకుంటుంది.
ఇలాంటి విమర్శలు, దుష్ప్రచారాలు ఆయనను బలహీనపరచడం లేదు... మహాశిల్పాన్ని తీర్చిదిద్దే ఉలి దెబ్బల్లా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత దృఢంగా, ప్రజల విశ్వాసానికి మరింత చేరువ చేస్తున్నాయి.
దేశాన్ని ప్రేమించే నాయకులను విమర్శించడం సులభం... కానీ వారి ఆలోచనల స్థాయిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదు... దేశ ప్రయోజనాలను రాజకీయాలకు మించి భావించే జాతీయవాది. అందుకే నేడు ఆయన ప్రతి మాట, ప్రతి నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
2009లోనే తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మద్దతు తెలిపిన నాయకుడు... నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయానికి ప్రచారం చేసిన జాతీయ స్థాయి నాయకుడు.
అందుకే కొందరు ఆయనను కులం, ప్రాంతం, మతం అనే సంకుచిత కోణాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు కులం కోసం కాదు... దేశం కోసం. అధికారం కోసం కాదు... ప్రజల భవిష్యత్తు కోసం.
జాతీయ సమైక్యత, సనాతన భారతీయ విలువలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ... ఇవే ఆయన రాజకీయాల పునాదులు.
వ్యక్తిగత విమర్శలు ఒక నాయకుడి స్థాయిని తగ్గించలేవు... ప్రజల విశ్వాసమే నాయకుడి నిజమైన బలం.
దేశాన్ని విభజించే రాజకీయాలు కాదు... దేశాన్ని కలిపే నాయకత్వమే నేటి భారతదేశానికి అవసరం.
ఇటీవలి కాలంలో రాజకీయ చర్చ పార్టీల చుట్టూ కాకుండా, క్రమంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువస్తున్న నాయకుడిగా ప్రజలు చూస్తుంటే, మరోవైపు ఆయన నాయకత్వాన్ని బలహీనపరచడానికి కుట్రలు చేస్తూ ప్రతిపక్షం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ పరిస్థితి కొనసాగితే, రాబోయే ఎన్నికలు రెండు భిన్నమైన కథనాల మధ్య పోరుగా మారే అవకాశం ఉంది. జాతీయ సమైక్యతను దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఒకపక్కన నిలిస్తే , మరోవైపు జాతీయ భావనను బలహీనపరుస్తూ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న వారు మరో వైపు ఉండగా ఇటువంటి పరిస్థితిలో తుది తీర్పు ప్రజలదే. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష కుట్రలు గమనించి రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వానికి మద్దతుని కొనసాగిస్తూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా అండగా నిలుస్తారు.
ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదే. వ్యక్తిగత విమర్శలు కాదు... పనితీరు, అభివృద్ధి, ప్రజల విశ్వాసమే నాయకత్వానికి నిజమైన కొలమానం.
— వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు
@JanaSenaParty@PawanKalyan
#VallabhaneniBalashowry
#Janasenaparty
రావణ్/జోసెఫ్ చేసిన తప్పులు – కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని, హైందవ మతాన్ని దూషించడం, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ నక్సలిజం, తీవ్రవాదాన్ని సమర్థించడం, కసబ్ లాంటి టెర్రరిస్టులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పడం, మైనర్ బాలికలపై, మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై అసభ్యకర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేయడం...
వీటన్నింటినీ వదిలేసి, "దళిత క్రైస్తవులపై దాడులు", "సభ పెట్టుకున్నందుకు అరెస్ట్" అంటూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న చెట్టు కింద ప్లీడర్ జడ శ్రావణ్.
ఎన్నికల అఫిడవిట్లో ₹23.86 లక్షల ఆస్తులే ఉన్నాయని చూపించిన నువ్వు, ₹25 కోట్ల సంపాదన ఖర్చు చేశానని పబ్లిక్గా చెప్పావు. మరి వాటిని అఫిడవిట్లో ఎందుకు చూపించలేదు?
అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ పేర్లతో ఉంది? అని ఒక బాధ్యతగల పౌరుడు ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పకుండా కుల, మతాలను మధ్యలోకి లాగి సమాజంలో అశాంతి సృష్టిస్తావా, జడ శ్రావణ్?
త్వరలోనే నీది, నువ్వు అండగా నిలబడిన ఖైదీ, నీకు అండగా నిలబడిన 6093 అందరి బాగోతాలు బయటపడతాయి, సిద్ధంగా ఉండు.
#YSRCriminalPolitics