రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా...పలాసలో మాత్రం సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోంది. నియోజకవర్గంలో YCP ప్రభుత్వమే ఉన్నట్లు.. సీదిరే జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి...తప్పు చేసిన సీదిరి కుమారుడిని తప్పించేందుకు పోలీసుల నుంచి.. ప్రభుత్వాసుపత్రి వైద్యుల వరకు ...మాజీ మంత్రి అడుగులకు మడుగులొత్తారు. స్థానిక ఎమ్మెల్యే TDPకి చెందిన వారే అయినా..అధికారుల తీరు చూస్తుంటే ...పలాసలో ఇంకా Y.C.P.రాజ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హిందువుల మీద ఎడిసే ఉచ్చసంచి సుక్కలకి, ఆ నటుడి సినిమాలే నిజం అనుకునే సంతకి సవాల్ రా .
ఈ పద్యాన్ని రోజంతా బట్టిగొట్టి చెప్పండి రా కనీసం వాక్ శుద్ధి అయినా జరుగుతది.
జ్వరం వచ్చిన ఏడాదిన్నర కొడుకు కోసం బ్రెడ్ తీసుకురావడానికి అని వెళ్ళి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన పనికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు దానయ్య. ఏ రోజుకు ఆ రోజు గుప్పెడు బియ్యం తెస్తేనే ఆ పేద కుటుంబం తింటుంది. ఇప్పుడు ఆ బియ్యం తెచ్చే కుటుంబ పెద్ద లేడు. ఇలాంటి కుటుంబం గురించి జగన్ కు పట్టదు. ఎందుకంటే ఆయనది కనికరం లేని, మానవత్వం లేని గొడ్డలి పార్టీ.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఒక సమాజ్ వాదీ పార్టీ ఎమ్యెల్యే తమ ప్రాంతంలో ఉర్దూ స్కూల్ కావాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని అడగడడం జరిగింది,
దానికి యోగి ఆదిత్యనాథ్
గారు ఆ ఎమ్మెల్యేకి బదులిస్తూ ముందు మీ పిల్లలలను ఉర్దూ స్కూల్ లో చేర్పించండి, ఆ తర్వాత మీ ఏరియాలో ఉర్దూ స్కూల్ గురించి ఆలోచిద్దాం అనేసరికి గమ్మున కూర్చున్నాడు.
#YcpCriminalPolitics#PsychoFekuJagan
తన కొడుకు ఒక మనిషిని ఢీకొట్టాడు అని తెలిసాక కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు కానీ రోడ్డుమీద పడిపోయిన మనిషి గురించి, అతని కుటుంబం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు సీదిరి అప్పలరాజు. ఇక జగన్ అయితే మరీ మానవత్వం లేకుండా మాట్లాడాడు. ఇదంతా చూసి ఆ నిరుపేద తల్లి ఎలా బాధ పడుతుందో చూడండి. వింటుంటే మనసు చివుక్కుమంటోంది..
#AndhraPradesh
Hindu students being forced to recite the Kalma in school is a dangerous and unacceptable act.
This is a direct assault on the freedom of religion and cannot be brushed aside.
Telangana Government must immediately take strict action against the management of Success School, Saidabad.
Why are the self-proclaimed secular voices silent now?
If such incidents are ignored today, they will spread across Telangana tomorrow.
BJP will never allow Hindu faith, traditions and culture to be trampled upon. We will continue to fight to protect India’s civilisational values and every citizen’s constitutional right to freely practice their religion.
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను ముందు పెట్టి... గమన, వైసీపీ నేత ఇంద్రసేన... యూట్యూబ్ ఛానళ్లు నడిపించినట్లు... దర్యాప్తులో బయటకు వస్తోంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. వీరి పాత్రపై ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఇద్దరినీ ఇప్పటికే ఓ విడత విచారించారు. మరోసారి ఈ నెల 17న రమ్మని పోలీసులు పిలిచారు. విచారణలో వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా... అరెస్టును నిర్ణయించే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి వచ్చే అంశాల ఆధారంగా... వీరు వీడియోలను వండి వార్చేవారని తెలుస్తోంది. వీటికి సంబంధించి స్క్రిప్టు కూడా అందేదని.., ఆ మేరకు ఉమ్మడిగా విద్వేషపూరిత వీడియోలు రూపొందించి అప్ లోడ్ చేసేవారని తెలిసింది. గిట్టనివారి పట్ల అక్కసు వెళ్లగక్కేవారని సమాచారం. 'ప్రశ్న'తో పాటు.. మొత్తం మూడు యూట్యూబ్ ఛానళ్లను గమన నడుపుతున్నారు
తిరుమల జపాలి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు పొర్లుదండాలు..పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన ఈశ్వర్ రాయల్ ❤️🙏
@APDeputyCMO@PawanKalyan@JanaSenaParty