దేశ రక్షణ రంగ ఉత్పత్తులలో ప్రతిష్టాత్మకమై... ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ సాంకేతికతతో తయారయ్యే యుద్ధవిమానాల కోసం ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ను సీమ గడ్డపై నెలకొల్పుతున్నారు. ఈ సందర్భంగా నాయకులిద్దరికీ హృదయపూర్వక అభినందనలు.
#RayalaseemaTakesOff#ADA.2/2
సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు. కానీ ఆ సీమను పారిశ్రామిక రతనాల సీమను చేయాలని సంకల్పించిన మహర్షి చంద్రబాబుగారు... అందుకు తన శక్తియుక్తులను జోడించిన మంత్రి లోకేష్ గారు ఈరోజు సీమకు సగర్వ గుర్తింపు తెచ్చారు. 1/2
అనంతపురానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చాం..
ఉమ్మడి అనంతపురం జోషే వేరు. ఈ జోష్ ఎప్పుడూ అదిరిపోతుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం ఎన్డీఏకి కంచుకోటగా నిలిచింది. 14కి 14 సీట్లు క్లీన్ స్వీప్ చేశారు. అందుకే ఇప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. అప్పుడు కియా.. 1/2
చంద్రబాబు గారి సంకల్పంతో రాయలసీమలో మొత్తం రూ.4.63 లక్షల కోట్ల పెట్టుబడులతో 4.11 లక్షల ఉద్యోగాలను ఇచ్చే 239 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ కృషిలో భాగంగా మే 15వ తేదీన పుట్టపర్తి సమీపంలో రక్షణ రంగ తయారీకి సంబంధించిన రక్షణ, ఏరో స్పేస్ & 1/2
గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేయలేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఒకటో తారీఖున ఇచ్చేది కాదు. ఇక ఉద్యోగులకు జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్క్యాష్ మెంట్స్ రూపంలో వేల కోట్ల బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం 23 నెలల పాలనాకాలాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నికల హామీలలో ముఖ్యమైన సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేయడంతో పాటు... మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో వంటి సంక్షేమ పథకాలను కూడా దిగ్విజయంగా అమలుచేసి సంక్షేమంలో సాటి లేదనిపించుకుంది.
#IdhiManchiPrabhutvam
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలబడింది. గత 23 నెలలుగా అనేక కార్యక్రమాలతో, పథకాలతో ఆయా వర్గాల ప్రగతికి, సంక్షేమానికి కృషి చేసింది.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
Good afternoon,
భారత సైన్యానికి మద్దతుగా ప్రధాని మోదీ గారి పిలుపుకి అనుగుణంగా, మనమందరం భారత సైన్యానికి వందన సమర్పణ చేద్దాం!!
2025, ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పర్యాటకులను నిర్థాక్షిణ్యంగా చంపినందుకు ప్రతీకారంగా సరిగ్గా సంవత్సర క్రితం 2025 మే 7న 'ఆపరేషన్ సిందూర్' ,1/2
పేరిట భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, ఉగ్రమూలాలను నామరూపాల్లేకుండా చేసాయి.
నాటి ఘనవిజయాన్ని స్మరించుకుంటూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపును అందుకుని భారత సైన్యానికి వందనం సమర్పిద్దాం. మీ యొక్క ఫేస్ బుక్,