ప్రభుత్వం ఒంగోలు 2016లో స్థాపించిన ఐఐఐటీకి ఇప్పటి వరకు సొంత క్యాంపస్ నిర్మించలేదు. విద్యార్థులను ఇడుపులపాయలో ఒంగోలులో కనీస వసతులులేని కాలేజీలలో రూముకి 24మందిని ఉంచారు, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఇడుపులపాయలో రొడ్డేకితే ఇంటికిపొండి ఆన్లైనలో క్లాసులు పెడతాం అని అనిచివేతా!!