ఎర్ర సత్యం చౌరస్తా
*పండుగ సాయన్న తరువాత ప్రజల మనసులో బ్రతికిన మహానాయకుడు ఎర్ర సత్యమన్న: మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు*
పండుగ సాయన్న తరువాత ప్రజల మనసులో చిరస్థాయిగా బ్రతికిన మహానాయకుడు ఎర్ర సత్యమన్న అని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి *శ్రీ వాకిటి శ్రీహరి గారు*
మహబూబ్ నగర్ నగరం
ఎదిర(5th Division)
*భక్తి శ్రద్ధల మధ్య బంగారు మైసమ్మ బోనాలు*
➡️ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు*
తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బంగారు మైసమ్మ బోనాలు పండుగను మహబూబ్ నగరంలోని 5 వ డివిజన్
మహబూబ్ నగర్ నగరం
ఎదిర(5th Division)
*భక్తి శ్రద్ధల మధ్య బంగారు మైసమ్మ బోనాలు*
➡️ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు*
#YennamSrinivasReddy#Mahbubnagar#congress#congressparty
మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యాలయం
“ *శతశాతం”తో విద్యలో విప్లవం – వంద స్కూల్లకు విస్తరణ: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు*
➡️ ఎమ్మెల్యే యెన్నం విద్యా యజ్ఞ రూప శిల్పి: వందేమాతరం ఫౌండర్ రవీందర్
#YennamSrinivasReddy#mahabubnagar#mahabubnagarfist
*క్విట్ ఇండియా దినోత్సవం* సందర్భంగా బ్రిటిష్ బానిసత్వ సంకెళ్ల విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుల త్యాగాలను స్మరించుకుంటూ....వారి స్మృతికి ఘన నివాళులు
అర్పిస్తూ.....
మీ
*యెన్నం శ్రీనివాస్ రెడ్డి*
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
మహబూబ్ నగర్
నేడు జాతీయ చేనేత దినోత్సవం*
చేతులతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించే నేతన్నలందరికీ..... *జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు* . *చేనేత దినోత్సవ* స్పూర్తితో చేనేత రంగ పరిరక్షణ కోసం చేనేత వస్త్రాలనే ఆదరిద్దాం.. నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇద్దాం...వారి జీవితాల్లో వెలుగులు నింపుదాం...
అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియా రాష్ట్రంలోని లీస్బర్గ్లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని రాష్ట్రవర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారితో కలిసి సందర్శించిన అక్కడి నిర్వహణ విధానం, వైన్ తయారీ ప్రక్రియలను సమగ్రంగా పరిశీలించడం జరిగింది #usa#telanganacongress#YennamSrinivasReddy
గత బిఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్విర్యం అయ్యిందని, దాని ఫలితంగా తెలంగాణ విద్యార్థులు పది సంవత్సరాల పాటు నాణ్యమైన విద్యకు దూరమయ్యారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు* తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు.
*ప్రభుత్వ విప్ను ఘనంగా సన్మానించిన బ్రాహ్మణ అర్చక పురోహిత పరశురామ సంఘం సభ్యులు*
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే *శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారికి* మంత్రి హోదా లభించిన సందర్భంగా బ్రాహ్మణ అర్చక పురోహిత పరశురామ సంఘం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలమూరు రెడ్డి సేవా సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు పాలమూరు రెడ్డి సేవా సమితి ప్రతినిధులు.
పట్టణ ప్రజలను వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక చర్యలు తీసుకుంటున్నట్లు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నగరం, షాషాబ్ గుట్ట (47వ డివిజన్)లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.