తెలంగాణా జాగృతి
వ్యవస్థాపకురాలు,నిజామాబాద్ మాజి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవిత గారికి జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
ఈరోజు శాసన మండలి సమావేశం సందర్భంగా గౌః రాజ్యసభ సభ్యులు కేశవరావు,జోగినపల్లి సంతోష్ కుమార్, హోం శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గార్లతో గౌః శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు,శేరి సుభాష్ రెడ్డి గారు,నవీన్ కుమార్ గారు,శంభీపూర్ రాజు గారు,డి రాజేశ్వర్ రావు గారు..
తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సిఎం కెసిఆర్, ఐటీ మంత్రి కెటిఆర్ లు తీసుకుంటున్న చొరవ వల్లే వరంగల్ జిల్లాకు ప్రముఖ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని, ఐటీ కంపెనీల రాకతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉన్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి
ఓరుగల్లుకు మరో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ..
సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ పోచంపల్లి..
ఫిబ్రవరి 12 ః
నాటి కాకతీయుల రాజధాని, నేటి తెలంగాణ రెండో రాజధాని ఓరుగల్లు పారిశ్రామిక అభివృద్ధికి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు తీసుకుంటున్న చర్యలు
తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం సదర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కార్యదర్శులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు...
మేడారం బయల్దేరిన మంత్రులు, ఎమ్మెల్సీ..
మేడారం మహాజాతరలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఈ రోజు హైదరాబాద్ నుండి మేడారం బయల్దేరిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,అల్లోల ఇంద్రకరన్ రెడ్డి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి.
టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేటితో ఏడాది పూర్తి చేసుకుని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్న యువనేత ,మంత్రి వర్యులు శ్రీ కేటీరామారావు గారికి హార్థిక శుభాకాంక్షలు
వరంగల్ అర్బన్ :
ఈరోజు హన్మకొండలోని కూడా కార్యాలయంలో జరిగిన కూడా నూతన పాలకవర్గ సభ్యుల పదవీ స్వీకారం కార్యక్రమానికి హాజరైన గౌ: పంచాయితీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు..