దేశ రక్షణలో ప్రాణాలర్పించిన జవాన్ మురళీనాయక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. చంద్రబాబు గారు మాటిచ్చిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షలతో పాటు ఇంటి స్థలం పట్టా మురళీనాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత అందజేశారు.
#MuraliNaik#IndianArmy#ChandrababuNaidu
చంద్రబాబు గారు ముందే చెప్పారు 'రాయలసీమ ఇకపై కరవు సీమ కాదు' అని. అన్నట్టుగానే సీమను ఉద్యాన హబ్ గా నిలబెట్టారు. సీమ నేలపై కృష్ణమ్మను పరుగులు పెట్టిస్తున్నారు. మరో వైపు ప్రతి జిల్లాలోనూ పారిశ్రామిక విత్తనాలు నాటి అభివృద్ధికి బాట చూపిస్తున్నారు.
#RayalaseemaRising@renuka_jetti
జూలై 1 నుంచి 5 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన షెడ్యూల్ చూస్తే... కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలతో పాటు ప్రజలకు ఉన్న చిరకాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇస్తున్న ప్రాధాన్యత కనిపిస్తుంది.
#ChandrababuNaidu#AndhraPradesh
వెలిగొండ పనులను వేగంగా చేయిస్తూనే... మరో పక్క 2,351 నిర్వాసిత కుటుంబాలకు ఒకేసారి రూ.300 కోట్ల పరిహారం జమచేయడంతో ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.12.50 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకూ ప్యాకేజీ మొత్తం జమ అయ్యింది. గతంలో జగన్ కేవలం 96 మందికి పరిహారం ఇచ్చి, మిగతా వాళ్ళు అడిగితే అరెస్టు
మొన్న శనివారం చంద్రబాబుగారు వెలిగొండ నిర్వాసితులతో సమావేశమై రూ.300 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. బ్యాంకుల నుంచి తమ ఫోన్లకు వస్తున్న సందేశాలను చూసుకుని మురిసిపోతూ "థాంక్యూ సీఎం చంద్రబాబుగారు"
తుంగభధ్ర ప్రాజెక్టు కొత్తగేట్లను ప్రారంభిస్తున్న సందర్భంగా... ఒక ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎంత శ్రద్ధ తీసుకుంటారు, ఎవరు బాధ్యతతో ఉంటారు అని చంద్రబాబు గారు, జగన్ లను జనం పోల్చి చూసుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా వదిలేస్తే,
#ChandrababuNaidu
2025-26 లో 1 నుంచి 10వ తరగతి వరకు 32,01,607 మంది విద్యార్థులు ఉండగా... 2026-27 సంవత్సరానికి ఇప్పటికే 32,59,672 మంది విద్యార్థులు చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,626 ప్రభుత్వ బడులలో కనీసం 10 శాతం ఎక్కువ, అంటే 35 లక్షల మందికి పైగా విద్యార్థులు చేరే అవకాశం ఉంది.
@renuka_jetti
కడప స్టీల్ ప్లాంటుకు మొదటిసారి శంకుస్థాపన జరిగిన దగ్గర్నుంచీ పనులు జరగకుండా దుష్టగ్రహంలా అడ్డుపడుతూనే ఉన్నాడు జగన్. మొదటిసారి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి వల్ల స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబుగారు శంకుస్థాపన చేస్తే పనులు కొనసాగించకుండా ఆపేసి,
"నువ్వు వేల కోట్లు దోచుకుంటున్నావు కాబట్టి, నాకు వందల కోట్లు దోచుకునే ఛాన్స్ ఇవ్వు" అంటూ జగన్ బ్యాచ్ రూ.3500 కోట్ల మద్యం స్కామ్ చేస్తే... బుజ్జికన్న అనబడే కారుమూరి నాగేశ్వర్రావు, అతని కొడుకు కలిసి మద్యం రవాణా స్కామ్ లో రూ.400 కోట్లు కొట్టేసారు. స్కామ్ లో మళ్ళీ ఇంకో స్కామ్.
తన హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో రోజుకొక డొంకను ఈడీ కుదిపేస్తుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు జగన్.తన చుట్టూ ఉన్న మనుషులు వరుసపెట్టి జైలుకు పోతుంటే జగన్ ఎందుకు మాట్లాడట్లేదు?మాట్లాడలేడు. ఎందుకంటే తనతో ఉన్న వాళ్ళే ఇన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుంటే జగన్ కు తెలియకుండా ఉంటుందా
1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం ఓ చారిత్రాత్మక ఘట్టం.
#TungaBhadraProject#ChandrababuNaidu#AndhraPradesh
ఆ డాన్ నువ్వేనా జగన్?
సమాధానం చెప్పు..
జే బ్రాండ్స్ స్కాంలో మీ మాజీ మంత్రికి నోటీసులు వచ్చాయి. మరో మాజీ మంత్రి కొడుకు ఏకంగా అరెస్టు అయ్యాడు. ఈ స్కాంలో బిగ్ బాస్ నువ్వే అంటున్నారు.. మౌనం వీడు జగన్!
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams
జగన్ గ్యాంగ్ హవాలా సినిమా
సినిమాల్లో హవాలా గ్యాంగ్ అనుసరించే కరెన్సీ నోటు ముక్క స్ట్రాటజీ లిక్కర్ రవాణా స్కాంలోనూ జే గ్యాంగ్ అనుసరించింది. దర్యాప్తు సంస్థలకు చిక్కిన ఓనోటు ముక్క ఈ స్కాం కింగ్ పిన్ను పట్టించనుంది.
#EDArrestsJaganAide#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams
2019-24 మధ్య ఏపీలో జగన్ & కో చేసిన రూ.3,500 కోట్ల ఏపీ మద్యం స్కామ్ గురించిన దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ రివీల్ అవుతూ క్రైం సినిమాను తలపిస్తోంది. బుజ్జికన్న ఉరఫ్ కారుమూరి నాగేశ్వరరావు, పిల్ల బుజ్జి కారుమూరి సునీల్ దగ్గర దొరికిన సగం కరెన్సీ నోటు ముక్క చూస్తే భారీ లెవల్లో
9, 10 షెడ్యూల్ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సొసైటీలలోను... గురుకుల పాఠశాలల్లోను పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచటానికి ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 తేదీ
బీసీ విద్యార్థుల కోసం ఈ ఏడాది కొత్తగా 10 MJP గురుకులాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఎచ్చెర్ల(శ్రీకాకుళం), నక్కపల్లి(అనకాపల్లి), మాచర్ల(పల్నాడు), గిద్దలూరు(మార్కాపురం), గుంతకల్లు(అనంతపురం), రాయచోటి(అన్నమయ్య), పత్తికొండ, మంత్రాలయం(కర్నూలు), పెనుకొండ, కదిరి
తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో దామినీడు గ్రామానికి చెందిన రైతులు, భూ యజమానుల సమస్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గారితో మరియు అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
#AnaganiSatyaPrasad#ManaKosamManaAnagani@AKNarne