'హోమ్ మంత్రి' పదవి తీసుకుంటారా? లేక 'విద్యాశాఖ మంత్రి' పదవి తీసుకుంటారా? 🤔
యాంకర్ అడిగిన ఈ చిక్కు ప్రశ్నకు
ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన తెలివైన సమాధానం ఏంటో
మీరే ఈ వీడియోలో చూసేయండి!
#Telangana@RSPraveenSwaero.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు,
మీరు రాజీనామా చేయవలసిన అవసరం లేదు, డిబేట్ కు రమ్మని అడగం, కానీ దయచేసి వీరి మొర ఆలకించండి. రాష్ట్రం అంతా పరిస్థితి ఇలాగే ఉంది.
“గుడ్ మార్నింగ్ సార్. నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు అశోక్ సార్ . మా పిల్లలు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద సిద్ధార్థ స్కూల్ గీత స్కూల్లో మెదక్ లో చదువుతున్నారు.
ఈ స్కూల్ యాజమాన్యం వారు ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో “గవర్నమెంట్ నుండి మాకు హాస్టల్ ఫీజులు రావట్లేదు కనుక మీ పిల్లల్ని ఇప్పుడే పంపియొద్దని ప్రతిసారి నెల రోజుల పాటు ఇబ్బంది పెడుతున్నారు సార్”.
ఎవ్రీ ఇయర్ దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ నుండి మాకు ఇదే ప్రాబ్లం సార్.ఈసారి స్పెషల్గా సిద్ధార్థ స్కూల్ వాళ్ళు మెదక్ గీత స్కూల్ వాళ్ళు మాకు పిల్లలు వద్దే వద్దని ఖచ్చితంగా చెప్పుతున్నారు. దయచేసి మా దగ్గరికి రావద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు.
ఈ విషయం గురించి మేము పలమార్లు మెదక్ కలెక్టర్ ఆఫీసులో విన్నవించడం జరిగింది.జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇయడం కూడా జరిగింది.ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసులో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 50 మంది పేరెంట్స్ అందరం కలిసి గత 15 రోజుల నుండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న దీనికి పరిష్కారం అనేది దొరకడం లేదు. (ప్రజా పాలన కదా!)
వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పిల్లల్ని తీసుకోండి మేము గవర్నమెంట్ తో మాట్లాడుతాము వాళ్ళతో మాట్లాడి మీ ఫీజు తొందరగా ఇప్పించే ప్రయత్నం చేస్తాము.మా సైడ్ నుంచి బిల్ అయిపోయింది అని వాళ్ళు చెప్పిన గాని స్కూల్ యాజమాన్యం వారు అసలు ఒప్పుకోవట్లేదు సార్.
ఈ విధంగా పిల్లల్ని విద్యాసంస్థల ఆరంభంలోనే ఈ విధంగా చేయడం వలన పిల్లలకి జాతి వివక్ష అనే విషయం వాళ్ళ క్లియర్గా అర్థం అయిపోతుంది.వాళ్ళ మెదడులో ఏస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లల పరిస్థితి వాళ్ల భవిష్యత్ వాళ్ళ చదువుకు పనికిరారు అనే విషయాన్ని వాళ్ళ మైండ్ లో కూర్చుని పోతుంది.ఎస్ సి సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ఈ వివక్షత ను తొలిగించి ఎవరైనా సరే పిల్లలు చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఎవరున్నా ఈ స్కీమ్ మూలంగా చదువుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఒక భరోసాను కల్పించే విధంగా గవర్నమెంట్ వారు ముందుకు రావాలి .
ఈ పరిస్థితి ఈ రెండు స్కూల్లో కలిపి దాదాపు ఒక 50 మంది పిల్లలు ఉన్నారు సార్. 50 మంది పిల్లలు పరిస్థితి కూడా ఇదే అండి తూప్రాన్ గీత స్కూల్ వాళ్ళు కూడా మనకు ఈ పిల్లల్ని జాయిన్ చేసుకున్నారు సార్. విశేషంగా ఈ రెండు స్కూల్ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడి ఈసారి అయితే పిల్లలు తీసుకోండి “గవర్నమెంట్ నుండి మాట్లాడి మిగతా మీకేదైనా అమౌంట్ ఏదైనా ఉంటే మేము ఇప్పిస్తాము అని చెప్పి ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే విధంగా పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసుకునే విధంగా ఏదైనా మాకు సహాయం చేయండి సార్.
ఇకనైనా ఈ పద్ధతిని ప్రవేట్ స్కూల్ యాజమాన్యం వారు మానుకొని పిల్లల్ని సకాలంలో స్కూల్లో జాయిన్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి హాస్టల్ ప్రాబ్లం అయితే డే స్కాలర్ గా అయినా సరే చదువు చెప్పడానికి వారు ముందుకు వచ్చే విధంగా మాకు ఏదన్న సాయం చేయండి.
@TelanganaCMO
ఈ రోజు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగుళూర్ గ్రామంలో ఒక ప్రార్థనా మందిరంపై మతోన్మాద అల్లరి మూకలు పట్టపగలే దాడి చేసి భక్తులను గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మతపరమైన స్వేచ్ఛ రాజ్యాంగం (Article 25) ఇచ్చిన ప్రాథమిక హక్కు. దీనిని ఎవరూ కాలరాయలేరు.
ఇవే అల్లరిమూకలు గతంలో కూడా ఇబ్రహీంపట్నంలో ఒక ప్రార్థనా మందిరం పై దాడి చేశాయి. వాళ్ల మీద పోలీసు నిఘా మరియు నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ రోజు మళ్లీ వాళ్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇరవై మంది దాడి చేస్తే కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. ఈ సంఘటనలో విఫలమైనఅధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. నిందితులపై పీడీ యాక్ట్ వెంటనే ప్రయోగించాలి.
హైదరాబాదు నగరంలో లోనే మతోన్మాదులు ఈ విధంగా పెట్రేగిపోతుంటే పోలీసులు ఏంచేస్తున్నట్లు? ముఖ్యమంత్రి-హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సోయి ఉన్నదా? ఎప్పుడైనా రాష్ట్రం లో మతోన్మాదం పై రివ్యూలు చేసిండ్రా మీరు సీయం గారు? మీకు తెలిసిందంతా కేవలం @BJP4India తో కుమ్మక్కై @BRSparty పై అక్రమంగా కేసులు పెట్టడమే.
దాడికి సంబంధించిన వీడియోలు మా వద్ద ఉన్నాయి. కానీ ఇది శాంతిభద్రతల కు సంబంధించిన సున్నితమైన అంశం కావున ఇక్కడ షేర్ చేయడం లేదు. సీయం రేవంత్ రెడ్డికి బాధ్యత లేకపోవచ్చు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా మాకు రాష్ట్ర ప్రజల రక్షణ పై బాధ్యత ఉంది.
జై తెలంగాణ. జై భీం. జై భారత్.
✊
@TelanganaDGP@CPHydCity@SajjanarVC_IPS@KTRBRS@revanth_anumula@RahulGandhi@BuntyBRS@ManchireddyBRS
ఈ రోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల ఎస్ఐఆర్(SIR) అవగాహన సదస్సుకు ప్రధాన వక్తగా హాజరయ్యాను.
మనం అయ్యప్ప దీక్ష, భీమ్ దీక్ష ,హనుమాన్ దీక్షలలో ఎలా భక్తి శ్రద్దలతో పాల్గొంటామో.. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా జూన్ 25 నుండి అక్టోబర్ 1 వరకు బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు(BLA) ప్రత్యేక దీక్ష లాగా పాల్గొంటేనే తిరిగి ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది.
2018లో ఏపిలో గతంలో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా అక్కడి ప్రతిపక్షా పార్టీల ఓట్లు ఎలా తొలగించారో, ఇపుడు తెలంగాణలో కూడా బాబు శిష్యుడు రేవంత్ రెడ్డి,బిజేపి కలిసి బిఆర్ఎస్ ఓట్లు తొలగించాలని చూస్తున్నారు.
అందుకే ఒళ్లంతా కళ్లు పెట్టుకొని ఒక్క అర్హుడైన వ్యక్తి కూడా ఓటు కోల్పోకుండా బిఎల్ఏలు జాగ్రత్తగా పని చేయాలని సూచించడం జరిగింది.
జై తెలంగాణ.
@BRSparty@KTRBRS
.@TelanganaCMO
🚂🚃RRB మరియు 🧑🏫👩🏫TET పరీక్షలు ఒకే రోజు.. అభ్యర్థుల్లో ఆందోళన పట్
తెలంగాణ టెట్ (TET) పరీక్ష మరియు RRB పరీక్షలు ఈ నెల జూన్ 17వ తేదీన ఒకే రోజు నిర్వహించబడనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగ యువత ఒకే రోజు రెండు కీలక పరీక్షలు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో నెలలుగా కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం టెట్ పరీక్ష తేదీని పునఃపరిశీలించాలని కోరుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు. ✍️📚
Director School Education, Telangana-Kindly look into this sir.
Thank you.
ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో,బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలకు ఎస్ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు అవగాహన కల్పించేందుకు మాజీ శాసనసభ్యులు శ్రీ మల్లయ్య యాదవ్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరయ్యాను.
ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించి, ప్రతిపక్ష పార్టీలను అధికారంలోకి రాకుండా,బిజేపి పార్టీ చేసే కుట్రను అడ్డుకోవడానికి, తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసిఆర్ గారిని గెలిపించుకోవడానికి ఎలా పని చేయాలో బిఆర్ఎస్ కార్యకర్తలకు తెలియజేశాను.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టీ,రాజ్యాంగ బద్ద సంస్థలను ఏ విధంగా ప్రభావితం చేసి, ప్రజల హక్కులను కాలరాయాలని చూస్తుందో చెపుతూ,
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ,బిజేపితో ఎలా అంటకాగుతుందో బిఆర్ఎస్ పార్టీ ఓట్లను తొలగించేందుకు ఎలా కుట్ర జరుగుతుందో బిఆర్ఎస్ సైనికులకు ఆధారాలతో సహా వివరించాను.
రాజ్యాంగ బద్దంగా లభించిన హక్కులను కాపాడుకోవడం,తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తక్షణ కర్తవ్యం.
జై తెలంగాణ.
@BRSparty@KTRBRS@BollamMallaiah
సోషల్ మీడియా ఆక్టివిస్టుల అరెస్టుకు సంబంధించి సుప్రీం కోర్టు సూచించిన గైడ్ లైన్స్ పై కర్ణాటక ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
@RSPraveenSwaero
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్.
#Telangana
అమెరికాలో మిలిటరీ అధికారులు 'వార్ రూం' నుండి ట్రంప్ ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపారు.
మరి తెలంగాణ అధికారులు దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన, రహస్య సంస్థల గురించి 89 క్రిమినల్ కేసులున్న రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తున్నారు?
@RSPraveenSwaero
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Hearty congratulations to all those who are promoted as DGPs yesterday. I hope that you all will make the service very proud by standing for rule of law and function by truth and by compassion. Best wishes.
💐💐💐
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి, ఆర్టీసీ కార్మికుల మీద మునుపెన్నడూ లేనంత తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించడంతో నర్సంపేట లో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది చాలా బాధాకరం. అతన్ని ఎలాగైనా కాపాడుకోవాలి.దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డే వహించాలి.
DGP గారూ, దయచేసి కార్మికులను టెంట్లు వేసుకోనివ్వండి. వాళ్లు తెలంగాణ బిడ్డలు. టెర్రరిస్టులు కాదు. సీయం అప్రజాస్వామిక ఆదేశాలను పాటించకండి. రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది.
కార్మిక సోదరులారా, తెలంగాణ సమాజం అంతా మీ వెంటే ఉంది. దయచేసి ఆత్మహత్య యత్నాలకు పాల్పడకండి.
🙏🙏🙏
#TGRTCstrike #TelanganaSinking
#Scamgress #KCRisTheOnlyHope
@TelanganaDGP@KTRBRS@BRSHarish@TelanganaCMO@Ponnam_INC@revanth_anumula
జర్నలిస్టు మిత్రులారా జాగ్రత్త.
తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడుతున్నట్టే.
తెలంగాణ ప్రభుత్వం ఛానల్స్,సోషల్ మీడియా ఆక్టివిస్టుల మీద టెర్రరిస్ట్ చట్టాలు,ముఖ్యంగా కఠోరమైన UAPA చట్టం కింద మిమ్మల్ని జైలుకు పంపాలని చూస్తుంది.
ఈ రోజు తెలుగు స్క్రైబ్, రేపు మీరే కావచ్చు.
కౌంటర్ ఇంటలిజెన్స్ లాంటి సంస్థలను ఉపయోగించి, రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 ని కాలరాసే కుట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది.
తమ స్వార్థ రాజకీయాల కోసం,పోలీసు అధికారులను సీక్రెట్ వ్యవస్థలను కూడా వాడుకుంటుంది.
పోలీసు అధికారులకు మనవి, అమెరికాలో మిలిటరీ అధికారులు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ నే ‘వార్ రూం’ నుండి బయటకు పంపేశారు.
కనీసం వారిని చూసైనా నేర్చుకోండి, 83 క్రిమినల్ కేసులున్న వ్యక్తి ఇచ్చే అక్రమ ఆదేశాలను, గుడ్డిగా పాటిస్తే తర్వాత మీకే నష్టం జాగ్రత్త.
జై తెలంగాణ.
#JournalistsAreNotTerrorists
తెలంగాణలో రేవంత్ రెడ్డి కావాలని హోం శాఖను తీసుకొని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పౌర సమాచార సంబంధాల శాఖ అప్పగించారు.
వాస్తవాలు మాట్లాడితే నిర్భందించి జైలుకు పంపించేది రేవంత్ రెడ్డి.
అయితే
నిజాలు ప్రజలకు తెలియకుండా నిలువరించేది పొంగులేటి.
@RSPraveenSwaero#Telangana
రాహుల్ గాంధీకి ఒక రూల్, రేవంత్ రెడ్డికి ఒక రూలా?
ఉపా చట్టాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టలేదా?
అధికారులారా...సివిల్ సర్వీసెస్ డే రోజు పవిత్ర పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణం చేసి, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటిస్తారా?
@RSPraveenSwaero.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,BRS.
#Telangana
రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో సోషల్ మీడియా ఆక్టివిస్టుల మీద 250 కేసులు పెట్టారు.
ఒక్క కొణతం దిలీప్ మీదనే 30 కేసులు.
తెలుగు స్క్రైబ్ మీద 70 కేసులు పెట్టారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్మి,బిఆర్ఎస్.
@RSPraveenSwaero ,
@KonathamDileep ,@TeluguScribe.
కసబ్ లాంటి టెర్రరిస్టులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని...
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులపై ప్రయోగిస్తుంది.
@RSPraveenSwaero గారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్.
#Telangana