కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శనివారం సాయంత్రం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు
కృష్ణాజిల్లా DCMS చైర్మన్ మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ బండి రామకృష్ణ గారు కలిసి పరామర్శించారు.
భారత జాతి గౌరవానికి ప్రతీకగా ప్రపంచ వేదికపై రెపరెపలాడుతున్న మన త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు, జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు. జై హింద్! 🇮🇳
#PingaliVenkayya#IndianNationalFlag#Tribute#Tiranga#BandiRamakrishna
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియలో భాగంగా మూడవ రోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది.
అడ్రస్ : RK మెస్ ఫంక్షన్ హాల్, బాచుపేట, మచిలీపట్నం
#JSPMembershipToLeadership#JSPForNewAgePolitics
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో “పదవి-బాధ్యత”ల దరఖాస్తుల స్వీకరణ!
✊మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం వివిధ స్థాయిలలో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి.
తేదీలు: జూన్ 29 నుండి జులై 5 వరకు
📍 వేదిక: RK మెస్ ఫంక్షన్ హాల్, బచ్చుపేట, మచిలీపట్నం
ఆసక్తి ఉన్నారో దానికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కేవలం ఇంచార్జి పదవి కోసం మాత్రమే కాదు.
వచ్చిన దరఖాస్తుల్లో వారి సామర్థ్యాన్ని అంచనా వేసి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి ఇంఛార్జ్ లేదా ఆయా కమిటీల్లో, విభాగాల్లో సభ్యులుగా బాధ్యతలు అప్పగిస్తారు.
ఇంచార్జి
మచిలీపట్నం అగ్నిప్రమాద బాధితులకు బండి రామకృష్ణ చేయూత
మచిలీపట్నం నగర
కార్పొరేషన్ పరిధిలో
మల్కాపట్నం 19 వ డివిజన్ లో ఈనెల 14వ తారీఖున జరిగిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిననాలుగు కుటుంబాలను బండి రామకృష్ణ పరామర్శించిన విషయం విధితమే
బండి రామకృష్ణ తెలిపారు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేర్ని జగన్,సనక
ప్రసాద్,అంకానిమహేంద్ర,గడ్డం రాజు,గళ్ళాతిమోతి,మహమ్మద్ సమీర్,మోకా రవి,కొక్కు లక్ష్మణ,కూనప రెడ్డి ప్రసాద్,మంత్రి పృథ్వి,కోలపల్లిగణేష్,బొద్దుల పవన్,అనిశెట్టినాని,సురేష్ బాబు,త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు...