2014 సంవత్సరం ఇదే జూన్ నెలలో నాన్నని కోల్పోయా. అప్పటి నుండి కష్టాలు చాలా చూశాం నేను అమ్మ, అక్క. 2018 కి అన్ని అప్పులు తీర్చేసాం. మా నాన్న వైపు వాళ్ళు చాలా కుట్రలు చేసి ఉన్న ఆస్తులు అన్ని అమ్మేశారు. ఐనా మా నాన్న సొంతంగా కొన్న 2.5 ఎకరాల పొలం అమ్మ పేరు మీద ఉండటం 1/n
#WATCH | Andhra Pradesh Deputy CM and JanaSena Party president Pawan Kalyan participates in the inauguration of the party’s new office in Manikonda, Hyderabad. A large number of party workers and fans attended the event.
జనసేన… ప్రజల పార్టీ
* ప్రజల సమస్యలే మన అజెండా కావాలి
* తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేద్దాం
* దేశ సమగ్రత, సమైక్యతకే మొదటి ప్రాధాన్యం
* తెలంగాణ స్ఫూర్తిని పూర్తిగా అర్ధం చేసుకున్నవాడిని
* కేరళం, తమిళనాడు, కర్ణాటకలోనూ ఇప్పుడు జనసేన ప్రస్థానం మొదలైంది
* తెలంగాణలో ప్రజల సమస్యలు వినేలా జనవాణి నిర్వహణ
* తెలంగాణ నుంచి పలువురు పార్టీలో చేరిక
** తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడిన శ్రీ @PawanKalyan గారు
AP Politics 👇🏻
Nara Lokesh is silently working towards the CM chair after N. Chandrababu Naidu.
Y. S. Jagan Mohan Reddy still looks strong with his cadre and party.
Pawan Kalyan is the only one Joker trying to do politics in other states.
CBN’s political experience and strategy worked here. PK is roaming around talking about “Jaatiya Samagrata,” a term whose meaning he himself doesn’t seem to understand.
Chandrababu has made the succession line clear for his son and has effectively reduced Pawan Kalyan to a political joker. For the next two years, Pawan Kalyan will likely remain busy interfering in the politics of other states.
#Telangana
నిరంజన్ను పరామర్శించిన సందర్భంగా, అతడికి ఆనందాన్ని కలిగించే ఒక టాబ్, ఒక కుక్కపిల్ల కావాలనే కోరిక గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు.
ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులు నిరంజన్ ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా వచ్చిన కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టారు.
నిరంజన్ కోరికను తక్షణమే నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అతనికి మరపురాని ఆనందాన్ని అందించారు. నిరంజన్ ముఖంలో వెలిసిన చిరునవ్వు, అతని సంతోషమే ఈ సందర్భానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
అభిమానుల ఆనందాన్ని తన ఆనందంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆప్యాయతకు ఇది మరో ఉదాహరణ.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన శ్రీ @PawanKalyan గారు
•జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్
•అభిమాని కోరికను గౌరవించి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
•ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. తల్లిదండ్రులకు భరోసా..
•వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం
•నిరంజన్ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్ధప్రసాదాలు అందజేత
•వరంగల్ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
Ayya first telangana andhra lo comittees cheyandi tarvtha idantha chuskovachu. Vachi manchi peak lo unnapudu delhi poyi Enduku unna fire pogottadaniki 😓😓😓😏😏😏 ento sir mi vidhanalu
15వ తేదీన ఢిల్లీలో జనసేన సమావేశం
•సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం .. అనే విధానంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం... లాంటి సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న జనసేన పార్టీ జాతీయ సమగ్రత దృక్పథంతో " సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం.. అనే శీర్షికతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. జనసేన పార్టీ స్థాపించి పుష్కర కాలమైంది. ఈ కాలంలో జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, జాతీయ సమైక్యతపై జనసేన ఎటువంటి భావజాలంతో పని చేస్తుందో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో వివరించనున్నారు. జాతీయతకు కేంద్ర బిందువైన దేశ రాజధానిలో ఈ సమావేశం ఏర్పాటైంది. జనసేన తరఫున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నామినేట్ అయిన కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీ లో చేరిన సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రాంతీయతకు విలువ ఇస్తూనే జాతీయ సమగ్రత కోసం ఒక రాజకీయ పార్టీగా నిలబడాలి.. వర్తమాన పరిస్థితుల్లో సమైక్యంగా నిలవాల్సిన ఆవశ్యకతతోపాటు జాతీయ రాజకీయాలపై నాయకులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు ఢిల్లీలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో అశోక హోటల్లో ఈ సమావేశం మొదలై సాయంత్రం ముగుస్తుంది.