దరిద్రం ఏంటి అంటే నువ్వు ఉమ్మడి తెలంగాణకి ముఖ్యమంత్రి గా వుంది 9 ఏళ్ళు...ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రకి 9+7 ఇయర్స్ రన్నింగ్..ఉమ్మడి రాష్టం కలుపుకొని.హైదరాబాద్నీ నువ్వే అభివృద్ధి చేసి ఉంటే ఇప్ప్పుడు ఆంధ్ర నీ కూడా చెయ్యొచ్చు కదా..same టెన్యూర్ కదా..same మనిషివి కదా..మరి ఎందుకు నీ వల్ల కావట్లేదు..ఎందుకంటే హైద్రాబాద్ అనేది ఒక బ్రాండ్ ఆ తొమ్మిది ఏళ్ళు నువ్వు వున్నా లేకున్నా అభివృద్ధి అయ్యేది.
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!!
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయి
ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారు అనడానికి కొద్దిగైనా జ్ఞానం ఉండాలి
కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నెల్స్, మోటార్లు ఇలా అనేకం ఉన్నాయి
- బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కనేపల్లి పంప్హౌస్....
కాళేశ్వరం జలాలు కేవలం గ్రామాలకే కాదు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకూ ఉపయోగపడతాయి.
ఎంతటి కరువు వచ్చినా కరువు నుంచి కాపాడేదే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు.
#KaleshwaramProject
బీఆర్ఎస్ కాళేశ్వరం,
కాంగ్రెస్ కుళేశ్వరం అంటే,
మరి బీజేపీ వాళ్ళు కొజ్జేశ్వరమా
బీజేపీ వాళ్ళు దేనికి ఉన్నారు..
మీ డ్రామాలు ఏంది
NDSAకి SLBC ఎందుకు కనబడడం లేదు
ఆయన కుళేశ్వరం అంటే నువ్వు పీకేశ్వరం చేస్తున్నావా
- జగదీష్ రెడ్డి
అసలు వర్షపాతం లేకున్నా నీళ్లు దొరికే ఒకే ఒక ప్రాంతం కన్నెపల్లి పంప్ హౌస్
ఈరోజు కూడా లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి
కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే రాష్ట్రమంతా నీళ్లు సరఫరా చేయొచ్చు
– కేటీఆర్
ఎంతటి సూపర్ ఎల్నినో వచ్చినా కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉంటాయని ఇంజనీర్లు, CWC చెప్తే కేసీఆర్ ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించాడు
మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇక్కడ మేడిగడ్డ నిర్మించాము
నేను పుట్టినప్పటినుండి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని వింటూనే ఉన్నాను ఇంతవరకు పూర్తి కాలేదు
కానీ కాలంతో పోటీ పడుతూ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాడు
– కేటీఆర్
370 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజిలో 2 పిల్లర్లు కుంగాయి
అవి కూడా ఎన్నికల ముందు కేసీఆర్ పేరును బద్నాం చేయడానికి ఎవరో చేశారని మాకు ఇప్పటికి అనుమానం ఉంది
ఆ కుంగిన 2 పిల్లర్ల బ్లాక్ మొత్తాన్ని మళ్లీ తిరిగి కట్టినా అయ్యే ఖర్చు రూ.400 కోట్లు.. అది కూడా మొత్తం L&T సంస్థ భరిస్తామని ముందుకు వచ్చింది
31 నెలలు అయినా ఇప్పటికీ L&T సంస్థను రిపైర్ చేయనివ్వడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
- కేటీఆర్
BRS leader Shri Harish Rao exposes with videos how Congress to escape from their 420 Promises is announcing false numbers on Debts during BRS Government..
The larger question is Rs.3,47,294 Crores debts only in 2 years of Revanth Government...
Where are they spending ❓️
బీఆర్ఎస్ పదేళ్లలో అయిన అప్పు రూ.4,17,495 కోట్లు మాత్రమే అని భట్టి విక్రమార్క ఇచ్చిన లెక్కల్లోనే ఉంది
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత FRBMలో డిసెంబర్ 12న రూ.500 కోట్లు, డిసెంబర్ 19న రూ.900 కోట్లు, జనవరి 16న రూ.2000 కోట్లు, జనవరి 23న రూ.1000 కోట్లు ఇలా మొత్తం 3 నెలల్లోనే రూ.15,118 కోట్లు చేశారు
భట్టి విక్రమార్క FRBMలో వాళ్ళు చేసిన రూ.15,118 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలోని పాత అప్పు రూ.84,268 కోట్లు కలిపి బీఆర్ఎస్ ఖాతాలో వేశాడు
ఈ రెండు అప్పులు తీసేస్తే బీఆర్ఎస్ పదేళ్లలో అయిన అప్పు రూ.4,17,495 కోట్లు అని నేను 40 సార్లు చెప్పాను
- హరీష్ రావు
శ్రీధర్ బాబు సతీమణి కూడా ఐఎఏస్ అధికారిణిగా ఉండేది
మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇలా చేశామా? ఇవి చిల్లర పాలిటిక్స్
మాకు, శ్రీధర్ బాబుకు మద్య రాజకీయాలు ఉంటాయి కానీ వారి సతీమణిని మద్యలోకి తీసుకురాలేదు
ప్రశ్నించే గొంతుల మీద పగబట్టి ఇలా చేసే దివాలా కోరు రాజకీయం ఇది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
రేవంత్ రెడ్డి మీద ప్రేమతో కాంగ్రెస్ చేసిన అప్పు సగానికి పైగా తగ్గించిన బండి సంజయ్
మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 27 నెలల్లో చేసిన అప్పు 3,47,294 కోట్లు - సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ చేసిన అప్పు 1.70,00 కోట్లు మాత్రమే - బీజేపీ ఎంపీ బండి సంజయ్
వాస్తవానికి రేవంత్ రెడ్డి 4 నెలల క్రితం కాంగ్రెస్ అప్పు 3,47,294 కోట్లు అని అసెంబ్లీలో ప్రకటించగా, ప్రస్తుతం అది 4 లక్షల కోట్లు దాటింది. అయినా బండి సంజయ్ కాంగ్రెస్ అప్పు 1,70,000 కోట్లు అంటూ మాట్లాడడం విడ్డూరం