కాజ గ్రామంలో సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.
#mangalagiri#NaraLokesh#AndhraPradesh
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు తీసుకుని, ఆ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
#PRAJADARBAR#NaraLokeshForPeople#NaraLokesh#AndhraPradesh
మతంతో, ప్రాంతంతో ఫేక్ చేసాడు.. ప్రజలు నమ్మలేదు.. ఇప్పుడు తనకు తెలిసిన విద్య "కుల కుంపట్లు" మొదలు పెట్టాడు..
నాడు ఒకే కులానికి డీఎస్పీలు అన్నాడు, ఒకే కులం కోసం రాజధాని అన్నాడు, ఒకే కులానికి మంత్రి పదవులు అన్నాడు.. ఇప్పుడు తన ఫేక్ డీఎస్సీ కధలు ఎవరూ నమ్మటం లేదని, 16 వేల టీచర్
విద్యకు మూలధనం..తల్లికి వందనం
చదివే పిల్లలు అందరికీ తల్లికి వందనం పథకం కింద చదువులకు మూలధనం అందిస్తోంది కూటమి ప్రభుత్వం.ఈ పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో రూ.10,090 కోట్లుజమ చేస్తోంది ప్రజా ప్రభుత్వం.
#2YrsOfTrustDevelopmentWelfare#TallikiVandanam
ఇక నుంచి ఇది రాయల్ సీమ..
కేవలం 36 రోజుల్లోనే రాయలసీమలోని పుట్టపర్తికి 5వ జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ద విమాన ప్రాజెక్టుకు అనుమతులిచ్చాం. రాయలసీమ ఇక హార్టీ కల్చర్ హబ్. ఇక్కడికే స్పేస్, డ్రోన్, డిఫెన్సు పరిశ్రమలు వస్తున్నాయి. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ప్రజాహిత పాలనతో రూ.1.50 కోట్లతో చేపట్టిన ఆలూరు నియోజకవర్గం హోళగుంద వాల్మీకి సర్కిల్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
మంగళగిరి నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ఆరంభమైన నిడమర్రు స్కూల్ వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
#Mangalagiri#NaraLokesh#AndhraPradesh
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం.
ఎన్టీఆర్ భరోసా ద్వారా ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల పెన్షన్లు అందించాం. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారి చదువుకు అండగా నిలుస్తున్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా 71 కోట్ల ఉచిత బస్సు