నిజాం రజాకార్ రాక్షసుల దారుణ చరిత్రను మర్చిపోదామా ?
రజాకార్ల గురించి గత 8 ఏళ్ళ నుండి మరచిపోయిన పార్టీకి గుర్తుండే విధంగా ఈ సెప్టెంబర్ 17 నాడు 75వ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మన బిజెపి ప్రభుత్వం చేస్తుంది.
#September17th#TelanganaLiberationDay
BJP chief Nitin Nibin announces names of new office bearers.
Vasundhara Raje Scindia, Tirath Singh Rawat, Ram Madhav, Baijyant Jay Panda, D Purandeshwari, Rekha Verma, Varshaben Narendrabhai Doshi, Bharti Pravin Pawar, Manpreet Singh Badal, Lal Singh Arya, M. Nagaraja, Tariq Mansoor and Madhuchandra Kar to be National Vice Presidents.
Vinod Tawde and Smriti Irani to be one of the National General Secretaries Piyush Goyal to be the National Treasurer
Heartbreaking scene: A Bangladeshi Hindu girl who was raped by Muslims in front of her father is narrating the incident to others while her father cries. What could be more cruel than this? Islam is destroying one family after another & one nation after another. It is high time to unite & respond.
Meet Cockroach Janta Party founder Abhijeet Dipke :
> Comes from Maharashtra
> Lives in USA
> Worked with AAP since 2018
> Worked in CM office under AAP govt
> Not politically neutral
> Promotes anti India protests
> Promotes caste politics
> Often targets GCs
> Targets Congress and BJP
> But pushes AAP narratives
> Huge PR & bot promotion on social media
> Not a single CJP post crossed 1M likes
> Still gained 5M followers in 5 days on insta
> Buying bot followers
> Investing huge money on PR and bots
> Many AAP leaders promoting CJP
> In 2019, police case reportedly filed over provocative posts & Kashmir-related content
Genz should be cautious of accounts like this who are trying to encash their enraged sentiments, don’t trust anyone blindly.
శ్యామలకి అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు..
పూర్తి వైద్య చికిత్సకు భరోసా
ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వార్తలు సినీ వర్గాలను కలచివేశాయి. గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే వైద్య చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారని వార్తలు వచ్చాయి.
అర్థరాత్రి సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ శ్యామలను వై జంక్షన్ ఫుట్పాత్ వద్ద దింపి వెళ్లిపోయాడని, అక్కడ ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిసింది. అనంతరం పోలీసులు పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్కు తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ సమాచారం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించారు. తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డాక్టర్ దిల్ రాజుకు వివరించిన సమాచారం ప్రకారం…
మరో ప్రైవేట్ ఆసుపత్రి వారు శ్యామలకు చికిత్స నిరాకరించి బయటకు పంపించారని, అనంతరం నిన్న రాత్రి ఆమెను తీవ్ర కడుపునొప్పితో తమ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకున్నామని తెలిపారు.
పరీక్షల్లో శ్యామల గాల్బ్లాడర్లో సమస్య ఉన్నట్లు గుర్తించామని, abdomen CT Scan మరియు Ultrasound పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అలాగే abdominal creatinine స్థాయిలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికే ఆమెకు cardiac issues కూడా ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం తల నుంచి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, 2D ECO మరియు stomach scan కూడా చేసినట్లు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తరువాత పరిస్థితిని బట్టి కేవలం medical managementతో చికిత్స కొనసాగించాలా, లేక surgical management అవసరమా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు వివరించారు.
డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, “శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను” అని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
#Tollywood #DilRaju #News
నా పేరు వివేక్ శర్మ. వయస్సు 32 ఏళ్లు.
ఎవరైనా "ఏం చేస్తారు?" అని అడిగితే, "ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతాను" అని బదులిస్తాను. నా సమాధానం విని చాలామంది నవ్వుతారు, మరికొందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా గురించి వారికి తెలిసిన ఇంకో నిజం ఒకటుంది.
నేను IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ను.
నా బీరువాలో ఇప్పటికీ ఒక ఆఫర్ లెటర్ భద్రంగా ఉంది. అది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక కంపెనీ ఇచ్చిన ఆహ్వానం. ఏడాదికి $240,000 (సుమారు ₹1.6 కోట్లు) జీతం. ఆ ఉత్తరాన్ని నేను చింపలేదు... కానీ ఆ ఉద్యోగంలో ఎప్పుడూ చేరలేదు.
ఆరంభం: పేదరికం - కలల ప్రయాణం
మాది కాన్పూర్లోని కిద్వాయ్ నగర్. రెండు గదుల చిన్న రేకుల ఇల్లు. నాన్న రైల్వే క్లర్క్, అమ్మ ట్యూషన్లు చెప్పేది. ఇద్దరి సంపాదన కలిపితే నెలకు ₹10,000 వచ్చేది.
మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు: "నాన్నా, నువ్వు ఎంత చదవాలనుకుంటే అంత చదువు. డబ్బు గురించి చింతించకు."
నేను కష్టపడి చదివాను. 10వ తరగతిలో 95%, ఇంటర్లో 97% సాధించాను. కోటాలో కోచింగ్ కోసం నాన్న తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు తీశారు, అమ్మ తన బంగారు గాజులు అమ్మేసింది. ఆ త్యాగాల ఫలితంగా నాకు IIT బాంబేలో సీటు వచ్చింది. ఆ రోజు మా నాన్న వీధి మొత్తం మిఠాయిలు పంచారు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, "నా కొడుకు అమెరికా వెళ్తాడు" అని మురిసిపోయింది.
మలుపు: ఒక కఠినమైన ఛాలెంజ్
IITలో చదువుతున్నప్పుడే గూగుల్ ఇంటర్న్షిప్ చేశాను. వచ్చిన మొదటి స్టైపెండ్తో అమ్మకు వాషింగ్ మెషీన్ కొన్నాను. ఫైనల్ ఇయర్ ముగిసేసరికి అమెరికా కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆగస్టు 2016లో నేను విమానం ఎక్కాలి.
కానీ విధి మరోలా ఉంది.
మార్చి నెలలో నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ కోసం ₹3 లక్షలు ఖర్చయ్యాయి. మే నెలలో అమ్మకు రోమ్ము క్యాన్సర్ (Stage 2) అని తేలింది. ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రుల పాలయ్యాయి. ఇల్లు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి.
ఒకవైపు నా చేతిలో ఆఫర్ లెటర్ ఉంది... మరోవైపు ఆసుపత్రి బిల్లులు ఉన్నాయి. విమానం ఎక్కి వెళ్లిపోతే నా కల నెరవేరుతుంది. కానీ వెనుక ఉన్న నా తల్లిదండ్రులను చూసుకునే వారు ఎవరు? ఆ రాత్రి మేడ మీద కూర్చుని ఆకాశంలో వెళ్తున్న విమానాలను చూస్తూ ఆలోచించాను.
మరుసటి రోజు నా వీసా ఇంటర్వ్యూను రద్దు చేసుకున్నాను. కంపెనీకి మెయిల్ ఇచ్చాను: "కుటుంబ ఆరోగ్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను."
స్నేహితులు నన్ను పిచ్చోడు అన్నారు. అంత పెద్ద జీతాన్ని వదులుకున్నందుకు తిట్టారు.
కిరాణా కొట్టు - కొత్త జీవితం
కాన్పూర్లోనే నెలకు ₹35,000 జీతంతో ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. పగలు ఆఫీసు, సాయంత్రం ఆసుపత్రి. అమ్మ కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని. రెండేళ్లు గడిచాక అమ్మ కోలుకుంది, నాన్న ఆరోగ్యం కుదుటపడింది. కానీ మా కంపెనీ మూతపడటంతో నా ఉద్యోగం పోయింది.
బెంగళూరు నుంచి ₹18 లక్షల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. కానీ నా తల్లిదండ్రులను వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఇంటి కిందే ఒక చిన్న షాపు తెరిచాను: "శర్మ జనరల్ స్టోర్."
IIT గోల్డ్ మెడలిస్ట్ బియ్యం, పప్పులు అమ్ముతుంటే చూసి అందరూ ఎగతాళి చేశారు. కానీ నాకు తెలుసు, నేను చేస్తుంది దేనికోసమో. పగలు షాపులో ఉండటం, రాత్రిపూట ఫ్రీలాన్స్ కోడింగ్ చేయడం మొదలుపెట్టాను. ఖాళీ సమయంలో పేద పిల్లలకు కోడింగ్ నేర్పించేవాడిని.
విజయం అంటే జీతం కాదు... సంతృప్తి!
2022లో నేను నేర్పించిన ఒక విద్యార్థి నేషనల్ ఒలింపియాడ్ గెలిచాడు. "IIT గ్రాడ్యుయేట్ కిరాణా కొట్టు నడుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు" అనే వార్త వైరల్ అయ్యింది. అదే సమయంలో పాత అమెరికా కంపెనీ CTO నాకు మెయిల్ చేశారు. వారు ఇండియాలో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నారని, నన్ను లీడ్ చేయమని అడిగారు.
ఇప్పుడు నా జీవితం ఇలా సాగుతోంది:
ఉదయం: కిరాణా షాపు
మధ్యాహ్నం: పిల్లలకు బోధన
సాయంత్రం: గ్లోబల్ టెక్ టీమ్తో పని
ముగింపు
పోయిన నెలలో నాన్న 68వ పుట్టినరోజు వేడుక జరిగింది. `ఆ రోజు నాన్న కన్నీళ్లతో ఇలా అన్నారు: "నా కొడుకు అమెరికా వెళ్లలేదు... కానీ నాకు అవసరమైనప్పుడు నా పక్కనే ఉన్నాడు.`
అమ్మ ఒకసారి అడిగింది, "ఆ పాత ఆఫర్ లెటర్ ఇంకా ఎందుకు దాచావు?" అని.
"నేను దేన్ని వదిలేసి వచ్చానో గుర్తుంచుకోవడానికి" అన్నాను నవ్వుతూ.
అమ్మ నవ్వి, `నువ్వు దేన్ని వదలలేదు వివేక్... నువ్వు నీ బాధ్యతను ఎంచుకున్నావు` అంది.
నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే, నా తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఉదయం కాఫీ నేనే ఇస్తాను. అమ్మ ఆరోగ్యం నేను దగ్గరుండి చూసుకుంటాను. `ఈ ఆనందాన్ని ఏ కోటి రూపాయల జీతమూ ఇవ్వలేదు.`
చాలామంది అడుగుతుంటారు: "IIT చదివి కిరాణా కొట్టు ఎందుకు?" అని.
నా దగ్గర ఒకటే సమాధానం ఉంది:
`నా తల్లిదండ్రులే నా పాలిట అతిపెద్ద కంపెనీ... నేను దానికి ఫుల్ టైమ్ CEOని!" ❤️`
In a strong display of austerity, Prime Minister Narendra Modi reduced his Delhi convoy to just two SUVs under SPG protocol, days after urging citizens to save fuel through carpooling, remote work and reduced vehicle use amid rising global energy prices.
PM and some CMs/Ministers like HM Shah who face serious security threats need large convoys, it’s not a luxury, it’s a necessity. Mocking the PM over it is nothing but plain stupidity.
The same goes for the PM’s foreign visits. Such visits are part of diplomacy, trade, strategic partnerships, and national interests, not “vacations” as some people portray them.
But yes, for normal CMs, ministers, MPs, MLAs, and other officials, having huge convoys with more than 3 cars is a real waste of taxpayers’ money and should be stopped.
Not cool.... PM Shouldn't do this.... How can SPG even agree for this... His security isn't a luxury but necessity.... Please don't do it sir @narendramodi
An 75 Year Old Woman Was
Humiliated Publicly by IRCTC
Stuff While Silent Crowds
Watched. Humanity Dies When
Fear Overpowers Courage And
Compassion Completely.