The official Census 2027 awareness song, rendered by Yesaswi Kondepudi, spreading the message for participation and public awareness, inspiring citizens across Andhra Pradesh to be part of #CensusIndia2027#DigitalIndia#AndhraPradesh
ఇంధన పొదుపు అలవాటు చిన్న మార్పులా కనిపించినా.. అది దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచే గొప్ప శక్తిగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది. కావున ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనల్నీ కచ్చితంగా గౌరవించి పాటించాలి.
అత్యాధునిక యుద్ధ విమానాల తయారీకి కేంద్రంగా పుట్టపర్తి నిలవనుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్తో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. భద్రతతో పాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో ఇది సహాయపడుతుంది.
డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చి పరిశ్రమలు, సేవారంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించేందుకు ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపనుంది.
జెట్ స్పీడ్తో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్కు అనుమతులు సాధించాం. ఈ ప్రాజెక్ట్తో స్వదేశీయంగా అత్యాధునిక యుద్ధ విమానాల తయారీలో భారత్ కొత్త శకానికి నాంది పలుకుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ భాగం అవ్వడం గర్వంగా ఉంది.
ఈ ప్రాజెక్ట్కు ప్రత్యేక ఆశీర్వాదం అందించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్తో ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేయగానే, కేంద్ర స్థాయిలో కూడా సానుకూల స్పందన రావడం గొప్ప విషయం. మన ఆంధ్రప్రదేశ్లో,
డిఫెన్స్ రంగంలో పెట్టుబడి అనేది సాధారణ విషయం కాదు. అది ఒక ప్రాంతం మీద విశ్వాసం, భద్రత, భవిష్యత్తు మీద నమ్మకం ఉన్నప్పుడే వస్తుంది.
ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ అంటే తరతరాలకు ఉపయోగపడే అభివృద్ధి. అలాంటి గొప్ప అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా రాయలసీమకు రావడం గర్వకారణం.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రూ. 15,803 కోట్లతో అత్యాధునిక 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ AMCA (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) తయారీ మరియు పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్కి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,