రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా...పలాసలో మాత్రం సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోంది. నియోజకవర్గంలో YCP ప్రభుత్వమే ఉన్నట్లు.. సీదిరే జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి...తప్పు చేసిన సీదిరి కుమారుడిని తప్పించేందుకు పోలీసుల నుంచి.. ప్రభుత్వాసుపత్రి వైద్యుల వరకు ...మాజీ మంత్రి అడుగులకు మడుగులొత్తారు. స్థానిక ఎమ్మెల్యే TDPకి చెందిన వారే అయినా..అధికారుల తీరు చూస్తుంటే ...పలాసలో ఇంకా Y.C.P.రాజ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హిందువుల మీద ఎడిసే ఉచ్చసంచి సుక్కలకి, ఆ నటుడి సినిమాలే నిజం అనుకునే సంతకి సవాల్ రా .
ఈ పద్యాన్ని రోజంతా బట్టిగొట్టి చెప్పండి రా కనీసం వాక్ శుద్ధి అయినా జరుగుతది.
జ్వరం వచ్చిన ఏడాదిన్నర కొడుకు కోసం బ్రెడ్ తీసుకురావడానికి అని వెళ్ళి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన పనికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు దానయ్య. ఏ రోజుకు ఆ రోజు గుప్పెడు బియ్యం తెస్తేనే ఆ పేద కుటుంబం తింటుంది. ఇప్పుడు ఆ బియ్యం తెచ్చే కుటుంబ పెద్ద లేడు. ఇలాంటి కుటుంబం గురించి జగన్ కు పట్టదు. ఎందుకంటే ఆయనది కనికరం లేని, మానవత్వం లేని గొడ్డలి పార్టీ.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఒక సమాజ్ వాదీ పార్టీ ఎమ్యెల్యే తమ ప్రాంతంలో ఉర్దూ స్కూల్ కావాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని అడగడడం జరిగింది,
దానికి యోగి ఆదిత్యనాథ్
గారు ఆ ఎమ్మెల్యేకి బదులిస్తూ ముందు మీ పిల్లలలను ఉర్దూ స్కూల్ లో చేర్పించండి, ఆ తర్వాత మీ ఏరియాలో ఉర్దూ స్కూల్ గురించి ఆలోచిద్దాం అనేసరికి గమ్మున కూర్చున్నాడు.
#YcpCriminalPolitics#PsychoFekuJagan
తన కొడుకు ఒక మనిషిని ఢీకొట్టాడు అని తెలిసాక కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు కానీ రోడ్డుమీద పడిపోయిన మనిషి గురించి, అతని కుటుంబం గురించి ఏమాత్రం పట్టించుకోలేదు సీదిరి అప్పలరాజు. ఇక జగన్ అయితే మరీ మానవత్వం లేకుండా మాట్లాడాడు. ఇదంతా చూసి ఆ నిరుపేద తల్లి ఎలా బాధ పడుతుందో చూడండి. వింటుంటే మనసు చివుక్కుమంటోంది..
#AndhraPradesh