ఒంటిమిట్ట, కడప జిల్లా శ్రీ శ్రీ శ్రీ కోదండ రామ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న అఖిలభారత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి, కోశాధికారి కొక్కుల దేవేందర్, ఎం.ఎల్.సి మురుగుడు హనుమంత రావు , ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ జింక విజయలక్ష్మి
పద్మశాలి కుల బంధువులకు నమస్కారం.
https://t.co/6rnSbxR7nC
ఈ పైన ఇవ్వబడిన లింక్ ద్వారా పద్మశాలి దర్శిని యాప్ ను మీ యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని మీ పూర్తి వివరాలు నమోదు చేయండి. అఖిల భారత పద్మశాలి సంఘం లో జరుగతున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి.
అఖిల భారత పద్మశాలి సాహిత్య & సాంస్కృతిక విభాగ సంఘం చైర్మన్ గా శ్రీ చిక్క రామదాసు గారిని శ్రీ కందగట్ల స్వామి (అధ్యక్షులు -ABPS) గారు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొక్కుల దేవేందర్ (కోశాధికారి - ABPS), పుట్ట పాండురంగయ్య (అధ్యక్షులు - ABPEVS),
భారతదేశ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సంధర్భంగా చేనేతపై జీఎస్టీ పన్ను తొలగించి ఈ దేశ ప్రజలకు, చేనేత రంగానికి కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్సీ
@RamanaLgandula కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
#TeamPadmashaliDarshini#Padmashali#ZeroGSTonHandlooms
భారత స్వాతంత్రోద్యమంలో చేనేత పాత్ర ప్రధానమైనది. చేనేత రంగం భారతదేశ సాంస్కృతిక సంపద. స్వాతంత్రానంతరం చేనేత రంగంపై ఏ ప్రభుత్వాలు కూడా పన్ను వెయ్యలేదు. అన్ని ప్రభుత్వాలు, పార్టీలు చేనేత రంగాన్ని గౌరవిస్తూ చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక పథకాలు, రాయితీలు ఇచ్చాయి.#LRamana
కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్న పథకాలు రద్దు చేస్తూ చేనేతపై జిఎస్టి రూపంలో పన్నుల భారం మోపారు. దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాము.
చేనేత కోసం మీరు చేస్తున్న ఉద్యమం గొప్పది. లోక్ సభ సభ్యుడుగా, చేనేత అభిమానిగా మీకు నా మద్దతు, నా నియోజకవర్గ ప్రజల మద్దతు ఉంటుందని అన్నారు. ప్రజలందరూ చేనేత కళాకారులకు అండగా ఉండాలని పిలుపునిస్తూ చేనేత మహావస్త్ర లేఖ పై సంతకం చేశారు.
ప్రపంచ దేశాలు మన భారతీయ చేనేత కళను కీర్తిస్తుంటే స్వదేశంలో పన్నులా అంటూ హసన్ ఎంపి ప్రజ్వల్ రేవన్న కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు తెలుపవలసిందిగా ఢిల్లీలోని ప్రజ్వల్ రేవన్న నివాసంలో
#TeamPadmashaliDarshini#Padmashali#ZeroGSTonHandlooms
చేనేత మన దేశ సంపదని దాన్ని ప్రత్యేకంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. యువ ఎంపీగా తాను చేనేత కళను, చేనేత కళాకారులను గౌరవిస్తానని తప్పకుండా ఈ రంగం కోసం పార్లమెంటులో మాట్లాడుతామని చెప్పారు. చేనేత కళను కాపాడడానికి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు.