ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ... ఈ దేశం పైనే విషం చిమ్మే వాళ్ళను ఏమనాలి? 😡
స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి మీద, మన దేవుళ్ల మీద బురద చల్లడం కొంతమందికి ఫ్యాషన్ అయిపోయింది. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారికి మద్దతుగా నిలుస్తారు, కానీ రేయింబవళ్లు మనల్ని కాపాడే ఆర్మీని మాత్రం విమర్శిస్తారు.
ఆదోని, వీరుపాపురం ప్రాంతానికి చెందిన వడ్డే ఈరన్న అనే వ్యక్తి, శివాలయం వద్ద ఉన్న పవిత్ర దీపం నుంచి సిగరెట్ వెలిగించి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు.
• ఈ ఘటనను అతని సహచరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్లు... Over to you @Anitha_TDP@APPOLICE100
మొన్న ఏలూరులో దళిత క్రైస్తవ సభలో శ్రీ రామునిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు దూషణలు చేసిన
సురేష్ జాతవ్ అనే వాడిని ఏలూరు పోలీస్ స్టేషన్లో పెట్టి సకల మర్యాదలు చేస్తున్న పోలీసులు...🤗