आज हैदराबाद में @Shivsenaofc तेलंगाना के राज्यस्तरीय कार्यकर्ता सम्मेलन में शामिल होकर बेहद प्रसन्नता हुई। तेलंगाना के हमारे समर्पित शिवसैनिकों और पदाधिकारियों से संगठन के विस्तार, जनसेवा और पार्टी को राज्य में और मजबूत बनाने को लेकर सार्थक चर्चा हुई।
तेलंगाना में शिवसेना को मजबूत करने के लिए प्रदेश अध्यक्ष श्री सिंकारू शिवाजी और उनकी पूरी टीम के अथक परिश्रम एवं समर्पण के लिए उन्हें हार्दिक बधाई। कार्यकर्ताओं का उत्साह देखकर साफ है कि @mieknathshinde जी के नेतृत्व में शिवसेना अब महाराष्ट्र से आगे बढ़कर राष्ट्रीय स्तर पर अपनी मजबूत पहचान बना रही है। जनसेवा, राष्ट्रहित और मजबूत संगठन के साथ शिवसेना की राष्ट्रीय यात्रा लगातार आगे बढ़ेगी।
#WATCH | Hyderabad, Telangana: On New York City Mayor Zohran Mamdani's opposition to RSS Chief Mohan Bhagwat's event in the US, Shiv Sena MP Milind Deora says, "...If I want to oppose someone, I have every right to do so. But that doesn't mean I'm going to muzzle their voice. If you dislike somebody, you have every right to do that; that gives you a democratic right to do that. But that doesn't mean you should ban someone from coming. If you're doing that, that means you're a classic illiberal. And that means you're not a Democrat; you're an authoritarian person."
We are a morally dead nation!
All the bravado about being Vishwaguru but cannot handle a six year old child executing his constitutional rights.
During Bihar protests yesterday, the police arrested a SIX year old child!
A child!!
A child!!
Just for holding a poster, demanding resignation of the Prime Minister 🙏🏽👌🏽
‘गाँव’ गोद लेने की बात करनेवालों के बुरे दिन आ गये हैं, वो अब अपने ही ख़िलाफ़ हो रहे प्रोटेस्ट के ‘आंदोलनकारियों’ को गोद लेने पर मजबूर हैं।
मुख्यमंत्री जी के सूचनार्थ-ज्ञानार्थ : P से Protest भी होता है।
జనసేన ఎంపీ కొడుకు సంజుష్పై ఎఫ్ఐఆర్ ‘ఖాళీ’!
తండ్రి పేరు, చిరునామా ఖాళీగా వదిలేసిన పోలీసులు
కేవలం నిందితుడి పేరు మాత్రమే నమోదు చేసి.. మిగతా వివరాలను ఖాళీగా వదిలిన అధికారులు
పైగా ఐదేళ్లలోపు శిక్ష విధించే అవకాశమున్న సెక్షన్ 106(1) కింద కేసు ఫైల్ చేయడంపై విమర్శలు
కేసుని నీరుగార్చేందుకు అనుకూల సెక్షన్లతో కేసు పెట్టారా? అని విమర్శలు గుప్పిస్తున్న జనం
నా కుమార్తె భారతి ముఖిని ఎంతో కష్టపడి పెంచాను.. చదివించాను
డిప్లొమా పూర్తి చేసిన తర్వాత బీటెక్లో సీటు కూడా సంపాదించింది
కానీ కొవిడ్ లాక్డౌన్ కారణంగా చదువు కొనసాగించలేకపోయింది
ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం నా కుమార్తె హైదరాబాద్కు వెళ్లింది
4-5 ఏళ్లుగా అక్కడే ఉంటూ.. ఇంటికి వచ్చి వెళ్తూ.. డబ్బులు పంపేది
మా కుటుంబం భారతి ముఖి మీదే ఆధారపడి బతుకుతున్నాం
కానీ.. ఇంతలోనే నా కుమార్తె అనంత లోకాలకు తిరిగి వెళ్లిపోయింది
ఇంత చిన్న వయసులోనే నా కూతురి చనిపోతుందని అనుకోలేదు
- యాక్సిడెంట్లో చనిపోయిన భారతి తల్లి ఆనందిని ముఖి
Aston Martin Hyderabad Accident
The narrative that is being peddled is Andhra Pradesh Janasena MP Lingamaneni Ramesh’s son, Lingamaneni Sanjush was a law abiding citizen. He took the victim, a 26 year old sales girl, Bharati Mukhi at Lifestyle Inorbit Mall in his car for treatment.
NO!
He didn’t.
He tried to flee.
Unfortunately for him, the accident happened in broad daylight at 3:10pm on the busy Inorbit Madhapur junction. He couldn’t run away, people caught him and forced him to take her to the hospital.
After a point, he tried to get them to put the girl in the boot of the car because his car may get spoilt.
MOST IMPORTANT
Check where the victim was lying. She is on the rumble strips / zebra lines. Basically - the vehicle was supposed to slow down here. And she was on the edge of the road. Not in the middle.
AND WHERE IS THE CCTV FOOTAGE? Who wiped them clean?
I got this video shot by a citizen after much effort.
Who is trying to hush up the issue.
Why wasn’t Lingamaneni Sanjush arrested as yet??
"మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచిపెట్టాడు"
కార్డన్ సెర్చ్ చేయడానికి వచ్చిన పోలీసులకు, తన తండ్రి దాచిపెట్టిన బండిని పట్టించిన ఆరేళ్ల కొడుకు
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో సాధారణంగా నిర్వహించే కార్డన్ సెర్చ్లో భాగంగా ప్రతి ఇంట్లో వాహనాలను తనిఖీ చేసే పనిలో పడిన పోలీసులు
ఈ నేపథ్యంలో సరైన పత్రాలు లేవని తన బండిని పక్క వీధిలోని ఓ ఇంట్లో దాచిపెట్టిన సురేష్ అనే వ్యక్తి
పోలీసులు తనిఖీలకు వచ్చిన సమయంలో "మీరు వస్తున్నారని మా నాన్న బండి దాచిపెట్టాడు" అంటూ బండి దగ్గరకు తీసుకెళ్లి చూపించిన సురేష్ కొడుకు మహేంద్ర (6)
This is 21 year old Sanjush Lingamaneni proud owner of an Aston Martin.
He drove his Aston Martin at high speed and rammed into a poor sales girl Bharati Mukhi, killing her instantly on 16th August.
Sanjush’s super power?
He is the son of Andhra Pradesh Jana Sena MP Lingamaneni Ramesh.
Bharati Mukhi, who worked as a sales girl at Lifestyle, Inorbit took a lunch break around 3pm to go get food from the street opposite the mall, along with her friend.
Ten minutes later, while she was returning, Lingamaneni Sanjush who was driving his Aston Martin at high speed rammed and killed Bharati Mukhi instantly.
He tried to escape but thanks to people around, they took his video, photos and then ensured that he took Bharathi to the hospital. Unfortunately, 26 year old Bharathi was declared brought dead.
The very efficient Telangana police shielded Lingamaneni Sanjush’s name till yesterday.
A lot of political bigwigs got involved because Janasena is an alliance partner of TDP & BJP in Andhra Pradesh.
An MP’s son’s future is more important than the life or death of a 26 year old girl who came to Hyderabad looking for “future” and better opportunities from Odisha.
Till last evening, the Telangana police guarded the accused Lingamaneni Sanjush’s details.
Sanjush is still NOT ARRESTED. Despite his rash driving killing Bharati Mukhi on 16th August at 3:10pm.
SIX DAYS AND NO ARREST.
Imagine how Hyderabad police behave when you violate a small rule? Immediate fine, immediate confiscation, cases and what not.
But if you are an MP’s son in an Aston Martin, you can kill someone on the road and still walk away.
If not for the videos taken by people on the road, Sanjush would have escaped long back. Even now hope for justice is absolutely bleak.
Siddi released another video urging political parties not to exploit the incident for political gains or fuel religious hatred. She clarified that the man identified as Irfan is actually named Mirza, and urged everyone not to use the issue to create religious hatred. @habeeb_masood
తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్
గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలు
ఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులు
తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని భయపెట్టిన దుండగుడు
విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని తెలిపిన సదరు వ్యక్తి
గుండు గీయించుకున్న మహిళలకు రూ.15 వేలు, కాలేజ్ విద్యార్థినులకు అయితే రూ.45,000, ఉచిత ల్యాప్టాప్, పురుషులకు అయితే రూ.6,000 ఇస్తామని, లిస్టులో మీ పేరు ఉందని మీకు ఫోన్ చేస్తున్నామని ఓ మహిళను నమ్మించిన దుండగుడు
ఆ మహిళ ఈ విషయాన్ని స్థానిక మహిళలందరికీ చెప్పడంతో, గుండు గీయించుకున్న ముగ్గురు మహిళలు
అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళలు
REPORTS CLAIM THAT POLICE OPENED FIRE ON STUDENTS DURING A PROTEST IN SIWAN,BIHAR.
SOME POSTS ALSO ALLEGE THAT AK-47 RIFLES WERE USED.
THESE CLAIMS HAVE NOT BEEN INDEPENDENTLY VERIFIED.
THE STATEMENT CONTINUES: "WHEN A PERSON ACCUSED IN SEVEN MURDER CASES BECOMES CHIEF MINISTER, THIS IS HOW POLICE TREAT PEACEFUL STUDENT PROTESTERS IN A DEMOCRACY.
ACTION MUST BE TAKEN AGAINST THE OFFICERS FOUND RESPONSIBLE."
#BIHAR