పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు
• శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో భాగమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
Happy Birthday to my Chinnodu @urstrulyMahesh ♥️ Wishing you endless love and laughter always. Rudhra looking rugged and handsome ♥️🔥🔥 Can’t wait to see you take over the globe with Varanasi next year!🤗🤗