జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్ళు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయి.
हिंदू मंदिर, हिंदू देवी-देवताओं की मूर्तियों पर एक नहीं .. दो नहीं .. 140 हमले और विनाश किया गया। इन ढाई साल के शासन के दौरान आंध्र प्रदेश में यही हुई प्रगति! हमले के सभी अपराधी सुरक्षित हैं।
#SaveAPfromYSRCP
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?