.@BRSparty under the leadership of @KCRBRSPresident is firmly committed to #Article15 of Indian Constitution.
No person shall be discriminated on the basis of caste, race, sex, and religion. Same applies to scheduled castes as well.
Presidential Order 1950(3) restricts the rights of scheduled castes to practice the faith of their choice vis-à-vis other social categories in India.
This is highly discriminatory and patently unconstitutional.
This is what we are going to submit to Hon’ble Justice KG Balakrishnan in New Delhi today.
Jai Bhim.
Jai Telangana
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు
కానీ ఆ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును నేను పూర్తిగా సమర్ధిస్తాను.
ఒక టీవీ చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కేసులు పెట్టడం అన్యాయం.
ఇది భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఈ అక్రమకేసులు ఉపసంహరించుకోవాలి.
మహా న్యూస్ వంశీ.. నిన్ను ఈసారి బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా కాపాడలేరు!
మీ సామాన్లు సర్డుకోండి.. చంచల్గూడ జైలులో గోదావరి బ్యారక్ మీ కోసం రెడీ అవుతుంది
జైలులో ఎంచక్కా చిప్పకూడు తింటూ నీ పాపానికి చింతిద్దువు కానీ
తన కొడుకులు మంచి వాళ్లేనా అంటూ పోల్ పెట్టిన మహా న్యూస్ ఛానల్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఓవైసీ, చంద్రబాబు నాయుడు పిల్లలపై నువ్వు ఇలాంటి పోల్స్ నిర్వహించగలవా
- మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మహా న్యూస్ విషం చిమ్ముడు ఎక్కువైంది, ఓనర్ గాడి పుంగి బజాయించాల్సిన సమయమొచ్చింది.
రేవంత్ రెడ్డి పెంపుడు కుక్క అవతారమెత్తి తెలంగాణ నాయకుల పై అడ్డదిడ్డమైన కూతలు కూస్తుండు.
BRS నాయకులను ప్రత్యక్షంగా ఎదుర్కునే దమ్ముధైర్యం లేని సన్నాసి గాడు మా నాయకుల @RSPraveenSwaero పిల్లల గురించి యూట్యూబులో పోల్ పెట్టిండు.
రేపు వాని పిల్లల క్యారెక్టర్ గురించి కూడా ఎవడైనా పోల్ పెడితే సెట్ అయితాడు సన్నాసి గాడు.
హైదరాబాద్ లో "OC"(రెడ్డి,వెలమ, కమ్మ,బ్రాహ్మణ) conclave
మొన్న హైదరాబాద్ లో way2news నిర్వహించింది దశాబ్దం తర్వాత తెలంగాణ ఎలా ఉండబోతుందో అనే దాని మీద conclave కాదు.... దశాబ్దం తర్వాత OC లు ఇలా ఉండబోతున్నారు అనేది చెప్పుకునే conclave అది...
ఎందుకంటే వక్తలు మొత్తం "OC" సామాజికవర్గానికి చెందిన వారే
#way2newsconclave2026 #occonclave
బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ విషం చిమ్ముతున్న మహా న్యూస్ దిగజారుడుతనానికి ఈ యూట్యూబ్ పోల్ ఒక నిలువెత్తు నిదర్శనం!
ప్రజా నాయకుడు @RSPraveenSwaero గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయన పిల్లలను లాగి పబ్లిక్ పోలింగ్ పెట్టడం అత్యంత నీచమైన చర్య.
ఇప్పటికైనా ఆ పోస్టును వెంటనే తొలగించాలి, RSP గారికి క్షమాపణ చెప్పాలి..
లేదంటే మా తెలంగాణ ప్రజలు మీ చానల్ వద్దకు మల్లొకసారి రావాల్సి ఉంటుంది.
ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టులో పిటిషన్
మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గత నెల 26న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 71కు వ్యతిరేకంగా హైదరాబాద్కు చెందిన సయ్యద్ హైదర్ పిటిషన్ వేశారు.
నామినేషన్ విధానంలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన కోదండరాం, అజారుద్దీన్కు రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు లేవని పిటిషనర్ తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, జీవో 71 అమలును వెంటనే నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇది తెలంగాణ ప్రజల విజయం!
రెండున్నరేళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని తాళాలు వేసి బందీ చేసిన రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు.
“రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు తాళాలు తీసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారా, లేక మేం తాళాలు బద్దలుకొట్టి ఆ పని చేయాలా” అంటూ కొన్ని రోజుల క్రితం బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్@KTRBRS గారు చేసిన హెచ్చరిక పనిచేసింది.
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రాంగణానికి వేసిన తాళాలు తీసి, నిన్న లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇవ్వాళ పూల మాలలతో అలంకరించి ఆ మహనీయుడికి నివాళులు అర్పించే ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ వచ్చినంక ప్రతి అరాచకాన్ని ప్రశ్నిస్తూ,
సర్కారు తప్పుదారి పట్టిన ప్రతిసారి ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజల తరఫున పోరాడుతున్నారు రామన్న!
మితిమీరుతున్న హైడ్రా రంగనాథ్ PR పిచ్చి
హైడ్రా వీకెండ్ కూల్చివేతలు చేసినందుకు తన ఫోటోకు పాలాభిషేకాలు చేయించుకుని, పటాకులు కాల్పించుకొని PR చేయించుకుంటున్న రంగనాథ్
ప్రైవేట్ భూమి కబ్జా చేసి, ఆ భూమిని న్యాయపరమైన యజమానులకు అప్పజెబుతే అప్పుడు వాళ్లు పాలాభిషేకం చేశారు అంటే ఒక అర్ధం
కానీ ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతే, దాంట్లో కూల్చివేతలు చేస్తే సాధారణ ప్రజలు ఎందుకు పాలాభిషేకాలు చేస్తారు?
అసలు పక్కింటి వాళ్లను ఏ ప్రభుత్వమైనా రోడ్డున పడేస్తే ఎవరైనా వేడుకలు చేసుకుంటారా?
అలాంటిది కూల్చివేతలు మొదలైన గంట సేపటికే, పాలాభిషేకాలు, పటాకులు కాల్చడం రంగనాథ్ PR పిచ్చికి నిదర్శనం
సోషల్ మీడియాలో కూడా హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలు దుమ్మెత్తిపోస్తుండడంతో, సోషల్ మీడియాలో ప్రత్యేక టీంను నియమించుకుని హైడ్రాకు అనుకూలంగా కామెంట్లు పెట్టించడం, సినిమా పాటలతో ఎలివేషన్ వీడియోలు వేయించుకోవడం లాంటి PR చేయించుకుంటున్నాడని సమాచారం
Absolutely.
@BRSparty was always known for banning the narcotics and psychotropic substances a.k.a drugs with iron hand. Please check your records.
It was @KCRBRSPresident who established TS Anti-Narcotics Bureau (Eagle) in June 2023. He posted some of the toughest officers to handle this drug menace.
Just because one member (among lakhs of members) is facing allegations of drug abuse, Congress cannot blame whole
BRS Party. It
The congress -BJP campaign to vilify @KTRBRS since the day one is not new. People of Telangana know the truth. Every time you throw stones at him, he is emerging stronger.
This is nothing but just another attention diversion tactic of @revanth_anumula’ s government
Law will and must take its own course.
Let’s all SAY NO TO #DRUGS
ప్రియమైన మురళి గారూ!
ఒకసారి మీరు రాసిన ట్వీట్ చదివినా, మీ ట్విట్టర్ బయో చదివినా మీకు ఏ భాషలోనూ రెండు వాక్యాలు కూడా కుదురుగా వ్రాయడం రాదని ఎవరికైనా అర్థమవుతుంది. మీలాంటి వ్యక్తి ఈ రాష్ట్రపు విద్యా పాలసీని నిర్ణయించడమే మా దురదృష్టం.
సుమారు అయిదారేళ్లుగా మీరు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నారు అని చాలామందికి అర్థమయ్యింది. అయితే రేవంత్ రెడ్డి మీకొక పదవి ఇచ్చినంక కూడా ఇంకా అజీర్తి తగ్గలేదని మీ పోస్టులు చూస్తుంటే అర్థమవుతుంది.
మీకెలాగూ నైతిక విలువలు లేవు. కనీసం మీరు ప్రస్తుతం ఉన్న పదవికైనా కొంచెం మర్యాద ఇవ్వాల్సింది. ప్రభుత్వ పదవిలో ఉంటూ చౌకబారు రాజకీయ విమర్శలు చేయడం గత కొన్నేళ్లుగా మీకు అలవాటు అయ్యింది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ, చేయాల్సిన పని వదిలేసి తరచూ తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీద రాజకీయ ఆరోపణలు చేస్తూ బతికారు.
కేసీఆర్ ప్రభుత్వం మీద నిత్యం అసత్యపు ఆరోపణల విషం చిమ్మి, చివరికి ఒక అరాచక శక్తి చేతిలో రాష్ట్రం పెట్టారు. అందుకు నజరానాగా మీకొక పదవి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అదేదో చేసుకోక మళ్లీ చౌకబారు, రాజకీయ, అసత్యపు ఆరోపణలకే దిగుతున్నారు.
మీ విద్యా కమీషన్లో ఉన్నోళ్ల చదువేంటో, వారి అనుభవం ఏమిటో మాకు తెలుసు. రాజకీయ నిరుద్యోగులతో ఒక కమీషన్ వేసి ఉల్టా గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?.
ఒకసారి కర్ణాటక విద్యా కమీషన్లో ఎలాంటి ఉద్దండులు ఉన్నారో వివరాలు జతచేస్తున్నాను. చూసి బుద్ధి తెచ్చుకోవాలి మీరూ, మీ రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని రేవంత్ రెడ్డిని తలకెత్తుకున్నారంటేనే మీ దృష్టికోణం ఎంత వక్రంగా ఉన్నదో అర్థమవుతున్నది.
కేసీఆర్ గారు తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఒక రాష్ట్రాన్ని సాధించిన నాడు మీ రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల బూట్లు నాకుతున్నాడు. స్వరాష్ట్రం కోసం తెలంగాణ యువత త్యాగాలు చేస్తున్నవేళ ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకుని పోయిన దుర్మార్గుడు రేవంత్ . అన్ని రంగాల్లో అట్టడుగున్న ఉన్న తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన కేసీఆర్ గారితో రేవంత్కు పోలికా?
రాష్ట్రం సిద్ధించగానే కేసీఆర్ గారు తొలుత వ్యవసాయం, ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, మౌలిక వసతుల కల్పన వంటి రంగాల మీద దృష్టి పెట్టారు. విద్యా, వైద్యరంగాల్లో కూడా తొలి తొమ్మిదిన్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. వందలాది గురుకులాలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, నూతన ఉన్నత విద్యా సంస్థలు, "మన ఊరు, మన బడి" పేరు మీద మొదలైన పాఠశాలల అభివృద్ధి. ఇలాంటివి ఇంకెన్నో జరిగినా కళ్లుండీ చూడలేని కబోదిలాగా మీరు వ్యవహరిస్తున్నారు మురళి గారూ.
కేసీఆర్ గారు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో స్వతంత్ర భారతదేశంలో మరే రాష్ట్రమూ సాధించని ప్రగతిని చేసి చూపించాడు. వడ్డించిన విస్తరిలా రాష్ట్రాన్ని ఇస్తే, దాన్ని పాలించలేక కుక్కలు చింపిన విస్తరిలా చేసాడు మీ రేవంత్ రెడ్డి. గద్దెనెక్కి రెండున్నరేళ్లు గడుస్తుంటే మీరు ఇంకా పాలసీ రూపకల్పన దశలోనే ఉన్నారు. దాన్ని అమలుచేసే సరికి మీ రేవంత్ రెడ్డి పదవి ఊడుడు గ్యారెంటీ!
ముఖ్యమంత్రే విద్యా శాఖను తన వద్ద ఉంచుకుని ఈ రంగాన్ని భ్రష్టు పట్టించాడు. ఇప్పటిదాకా మీ పాలనలో 112 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగి, 2422 మంది విద్యార్ధులు ఆసుపత్రుల పాలైతే, వివిధ కారణాల వల్ల 123 మంది విద్యార్ధులు మృత్యువాత పడితే ఒక్కనాడన్నా స్పందించారా మీరు? రేవంత్ ఇచ్చిన పదవులకు పెదవులు మూసుకుని ఉల్టా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫోజులా?
(వెంటనే మీ ట్విట్టర్ బయో సరిచేసుకోండి. వేరే రాష్ట్రం వాళ్లు చదివితే తెలంగాణ పరువుపోతుంది)
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరంలో మూడు పంటలకు రైతు బంధు వెయ్యాలని డిమాండ్ చేసిన అతి తెలివి సన్నాసి
మార్చ్ మూడవ తారీకు వచ్చినా, డిసెంబర్లో వేయాల్సిన రైతుబంధు డబ్బులు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇయ్యడు
కెసిఆర్ గారు ఎప్పుడో చెప్పారు, ఈ రాబందు కాంగ్రెస్ రైతు బంధుకు మంగళం పాడుతుందని
మేలుకో తెలంగాణ రైతన్నా
రేవంత్ రెడ్డిగారు చెప్పిన మాటలే విద్యా కమిషన్ రిపోర్ట్లో కాపీ-పేస్ట్ చేసి భారీ కుట్ర చేశారు.
ఇది విద్యా సంస్కరణ కాదు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసి
తెలంగాణ బిడ్డల భవిష్యత్ అపహరణ.
కమీషన్ తెలంగాణ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని భంగపరచి , జీతాలు తగ్గించి, ప్రమోషన్లు ఆపి, కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్తో గురువుల్ని మళ్లీ అభద్రతలో పెట్టాలనుకుంటున్నారు.
సిలబస్ మరియు పెడగోజీ ని మార్చకుండా విద్యను కాషాయీకరించే బీజేపీ-రేవంత్-కాంగ్రేసు కుట్రలో భాగమే ఈ విద్యా రిపోర్ట్ విడుదల.
లక్షలాది ఉపాధ్యాయులకు పిల్లల తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి!
ఐఏఎస్, ఐపీఎస్లకు డైరెక్ట్ ప్రమోషన్లు ఇస్తారు, ఉపాధ్యాయులకు మాత్రం టెస్టులు పెడతారా? ఇదెక్కడి న్యాయం?
ఇది డబుల్ స్టాండర్డ్ కాదా మురళి గారు?
ఫీ రీయింబర్స్మెంట్ తీసేసి పేద విద్యార్థుల్ని ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల నుంచి దూరం చేసే పెద్ద కుట్ర చేయడానికి చేతులెలా వచ్చినయి మీకు! EAPCET రద్దు చేస్తే లాభపడేది, చైతన్య నారాయణ లే అన్న విషయం తెలవదా?
గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు క్రమంగా మూసేస్తే గ్రామీణ పేదల బిడ్డలు ఏం చేయాలి? బర్లు గొర్లు కాయాలా? బాల్యం లోనే తల్లులు కావాలా? ఇప్పటి దాకా 125 మంది బిడ్డలను బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా రక్త దాహం తీరలేదా?
కేసీఆర్ గారు టీచర్లకు పీఆర్సీ వేసి 42% ఫిట్మెంట్ ఇచ్చారు,
కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులరైజ్ చేశాడు, 29 మెడికల్ కాలేజీలు పెట్టారు , “మన ఊరు-మన బడితో” వేలాది స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించారు.
మరి మీరేం చేశారు? ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు నేలమట్టం చేసి విద్యార్థులను రోడ్ల మీద పడేశారు. ఇప్పుు గాంధీ పేరుతో మళ్లీ హైదరాబాదు ను మరో గాజా లాగా మారుస్తాం అంటున్నారు. బెంచీల కుంభకోణం తో కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు.
ఆకుకూర మురళి గారూ, కేసీఆర్ గారి మీద గురుకులాల మీద కోపం ఉంటే, విద్యార్థుల గురువులు మీద రేవంత్ రెడ్డి తో కుమ్మక్కై రాజకీయ విషం చిమ్మకండి!
గురుకులాలు తీసేస్తే పేద బిడ్డలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లాలా? తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తో ఖర్చు ఆదా అవుతుందా? తెలంగాణ పబ్లిక్ పాఠశాలు పెట్టి మిగతా వేల స్కూళ్లు మూసేస్తారా??
ఇది ఖర్చు కట్ కమిషన్ లా ఉంది, విద్యా కమిషన్ కాదు!
మీరు రిపోర్ట్ మొదటి పేజీలోనే “రేవంత్ విజన్” అని రాశారు ఆ విజన్ ను కనీసం తన కొడంగల్ లో అమలు చేసి చూపించమని చెప్పండి మీ సీయం గారికి.
ఇది తెలంగాణ విద్యా కమిషన్ కాదు, రేవంత్ విషపు కమీషన్.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీ ఈ రిపోర్ట్ను చెత్తబుట్టలో వేస్తాం! తెలంగాణ విద్యను, ఉపాధ్యాయుల గౌరవాన్ని, పేద బిడ్డల భవిష్యత్తును కాపాడుతాం!! 🔥💪
జై తెలంగాణ.
#CongressDestroyingTelangana
అలీ ఖమేనిలా ఎదగాలని బొక్క బోర్లా పడ్డ ఇందిరా గాంధీ.
ఇరాన్ ను ఖమేని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నట్టుగానే.. ఇండియాను ఇందిరా కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంది.
ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసింది, దేశం మీద ఆంక్షలు విధించింది, ఎమర్జెన్సీ విధించి బతికే హక్కును కూడా రద్దు చేసింది.
కానీ రాజ్యాంగం ముందు ఆమె ఆటలు సాగలేదు.
ఇప్పుడు మోదీ కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇండియా ఎప్పటికీ ఇరాన్ అవ్వదు. భారత రాజ్యాంగం ఉన్నంతవరకు ఏ నియంత ఆటలు సాగవు.
#Khamenei #Modi #IndiraGandhi #IranRevoIution2026