నాడు కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఎన్నో అవరోధాలు ఉన్నా, కేంద్రం ప్రకటించిన స్టార్టప్ అవార్డుల్లో ఆంద్రప్రదేశ్ లీడర్స్ విభాగంలో అగ్రస్థానం సంపాదించి స్టార్టప్ లకు బ్రాండ్ ఇమేజ్ గా నిలిచింది.(1/2)
వైకాపా ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక దొరక్క, పనులు లేక పస్తులుండి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైకాపా నేతలు రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు. (1/3)
వైకాపా నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారు.రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా @ysjagan గారి మనస్సు కరగడం లేదు.జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం.(1/2)
ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత @katchannaidu గారిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మేము మొదటినుండి చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు స్వయంగా మంత్రి జయరాం గారే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఇరికించా అని అంగీకరించారు. (1/2)
TDP spokesperson Pattabhi's car was vandalised yesterday night, reportedly by YSRCP party workers. This is how democracy is being stifled in Andhra Pradesh!! Shame!
@PattabhiRamK1
నాటి మేటి అమరావతి ! నేటి దుస్థితి పై డా. పరకాల ప్రభాకర్ గారు వాస్తవాలను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో డాక్యుమెంట్రీ చిత్రీకరణకు నేటి ఉదయం శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో మీరు చూస్తున్న శిలా శాసన స్థంభం దక్షిణ భారతంలోనే అతి పెద్దది. ! ఏమిటా శాసన వివరాలు ?
1/2
Mr. Asvini Dutt filed a wp in AP High Court demanding compensation of 210 crores from AP Govt for the 40 acres of land he gave for Vja Airport expansion. He was to get land in CRDA. Now the Govt’s move to change the Capital would violate the agreement he reached with the Govt.
మనుషులంతా ఒక్కటే అన్న విశాల దృక్పథం లేకపోతే కళలు బతకవు. సమాజంలో ఆనాడు పేరుకుపోయిన కులతత్వాన్ని తన రచనా శక్తితో ఎదుర్కొన్న కవిసేనాని, దళిత తేజోమూర్తి గుర్రం జాషువాగారు. జాషువా జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్ఫూర్తిని అందుకుందాం. దళితజనోద్ధరణకు నడుం కడదాం.
రాజ్యాంగ వ్యవస్థకే బహిరంగ వార్నింగ్ ఇస్తున్న, జగనన్న మనుషులు...
‘రాజ్యాంగ వ్యవస్థ పేరుతో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూ ఊరుకోం, ప్రజల అభిమానం పొందిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు’
Indian Music has lost its favourite son. Devastated! In a Legendary career spanning over five decades,Padma Bhushan S.P Balasubrahmanyam Garu has breathed life into over 40,000 songs. As long as music exists in this universe, you will live on sir 🙏🏻
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే