#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
మెగా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాలు చేస్తే, బెంగళూరు పారిపోయి, రికార్డెడ్ ప్రెస్ మీట్ లు పెట్టే నీకు ఈ అంశం మీద మాట్లాడే హక్కు ఎక్కడిది జగన్ ?
మెగా డీఎస్సీ పై ఆధారాలు లేని తప్పుడు పిటిషన్ చూసి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవం కాదా ? మీ ఫేక్ ప్రచారాలకి కోర్టు సమయం వృధా చేస్తున్నందుకు న్యాయస్థానం హెచ్చరిస్తే, క్షమాపణలు చెప్పి పిటిషన్ను వెనక్కి తీసుకున్నావ్. మీరు చెప్పిన ప్రతి విషయం ఒక ఫేక్ అని మీరే ఒప్పుకుని, కోర్టుకి క్షమాపణ చెప్పారు కదా. ఇది చాలదా?
మెగా డీఎస్సీ ప్రక్రియలో ప్రతి దశలో, కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టి 250కి పైగా పిటీషన్లతో అడ్డుకోవాలని చూసావ్. అయినా ప్రక్రియను ఆపలేకపోయావు. దానర్థం ఏంటి? అంత పారదర్శకంగా, నియమబద్ధంగా నియామకాలు జరిగాయన్నమాట. నియామకాలు పూర్తయి 16,000 మంది కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే, వారిలో భయాందోళనలు కలిగించడానికి గత మూడు నెలలుగా నువ్వు ఆడుతున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు.
నీకు అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, ఎలా భర్తీ చేస్తారో తెలుసా జగన్ ? లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావా ? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య, ఆ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయకపోతే ఉద్యోగం ఎలా ఇస్తారు ? ఈ మాత్రం కూడా తెలీదా నీకు? నువ్వు మెగా డీఎస్సీ ఇచ్చావా ? నీది మెగా డ్రామా జగన్, అందుకే ఆంధ్రప్రదేశ్ యువత నీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.
అధికారులు మూడు ప్రెస్ మీట్లు పెట్టి, నువ్వు చేసిన ఫేక్ ఆరోపణలకు ప్రతి దానికీ ఆధారాలతో కౌంటర్ ఇచ్చినా, నీకు ఆంధ్రప్రదేశ్ యువత పై పగ చల్లార లేదా? ఏపీ యువత నీ కుట్రలు గమనిస్తుంది జగన్.. గుర్తు పెట్టుకో..!
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా విశాఖలో ఓపీఎస్ ఉద్యోగుల సభ ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ ఉద్యోగులు నినదించారు.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
చంద్రబాబుగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేస్తూ గత ఏడాది ఇచ్చారు. మళ్ళీ ఈ ఏడాది ఇస్తున్నారు. జులై 22న 67,47,190 మంది విద్యార్థుల కోసం రూ.10,120.78 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో "తల్లికి వందనం" డబ్బులు జమ చేస్తున్నారు.
#TallikiVandanam
2024లో మీరు వేసిన ఒక్క ఓటు లక్షల రూపాయల లబ్ది చేకూర్చింది, వేల రూపాయల సంక్షేమాన్ని కల్పిస్తోంది.
ఒక్క ఓటు = అమరావతికి ₹15వేల కోట్లు
ఒక్క ఓటు = పోలవరంకు ₹12వేల కోట్లు
ఒక్క ఓటు = విశాఖ స్టీల్ప్లాంట్కు ₹12వేల కోట్లు
ఒక్క ఓటు = విశాఖకు రైల్వే జోన్
ఒక్క ఓటు = తల్లికి వందనం ₹15 వేలు
ఒక్క ఓటు = లక్ష కోట్ల గూగుల్ పెట్టుబడి
ఒక్క ఓటు = లక్ష కోట్ల ఆర్సెలార్ మిట్టల్
20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తోంది కూటమి ప్రభుత్వం.
: ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు
#CreditOutreachProgramme
#ChandrababuNaidu
#AndhraPradesh
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
నాడు రాయలసీమకు చేపలు, రొయ్యలు దుకాణాలు తెస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పుకునే వైకాపా పాలన రోజులు..
నేడు రాయల్ ఎన్ఫీల్డ్, కియా, SGF రాకతో రాయలసీమను రతనాల సీమగా మార్చారు సీఎం చంద్రబాబు గారు.
#RayalaseemaRising#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh