𝐖𝐚𝐧𝐭 𝐭𝐨 𝐬𝐞𝐞 𝐡𝐨𝐰 𝐈𝐧𝐝𝐢𝐚 𝐡𝐚𝐬 𝐭𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦𝐞𝐝 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐥𝐚𝐬𝐭 𝐝𝐞𝐜𝐚𝐝𝐞? 🇮🇳
✔️ 34,800 km of highways developed under Bharatmala Pariyojana
✔️ 800+ port modernisation projects under Sagarmala
✔️ Nearly 16 crore rural households provided tap water connections under Jal Jeevan Mission
✔️ 2,800+ km of Dedicated Freight Corridors operational
These aren’t just numbers. They are a testament to faster connectivity, stronger logistics, improved quality of life, and a more prosperous future for every Indian.
#12YearsOfNayaBharatNirman
The last decade has witnessed record infrastructure upgrading. We are committed to building next-generation infrastructure for the people of our nation to realise our vision of a Viksit Bharat.
#12YearsOfNayaBharatNirman
47వ డివిజన్ అక్కాయపల్లి ప్రాంతంలో మాజీ మేయర్ నివాసం ముందు రోడ్డు ఆక్రమణ, ఎత్తుపల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు.రాజకీయం కి సంబంధం లేదు ఇది ప్రజా సమస్య పై పోరాటం చేసి పాక సురేష్ గారి సతీమణి గారు నీనా మీడియా ముఖంగా
47వ డివిజన్ అక్కాయపల్లి ప్రాంతంలో మాజీ మేయర్ నివాసం ముందు రోడ్డు ఆక్రమణ, ఎత్తుపల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు. రాజకీయం కి సంబంధం లేదు ఇది ప్రజా సమస్య పై పోరాటం చేసినం
దోచుకోవడం గురించి మీరు మాట్లాడటం తప్పు. మీ నాన్న రాష్ట్రాన్ని దోచుకున్నాడు, మీ అన్న దేశంలో అవకాశం ఉన్న ప్రతిచోటా దోచుకున్నాడు. మీరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. #LongestServingElectedPMModi
కృష్ణా జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రధాని మోదీ గారి ప్రభుత్వం వేల కోట్ల నిధులతో అండగా నిలుస్తోంది.
* నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం, నిమ్మకూరులో BEL ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటు
* గన్నవరంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి మంజూరు
* మచిలీపట్నం - విజయవాడ మధ్య జాతీయ రహదారి, రైల్వే లైన్ల విస్తరణ
* అమృత్ పథకం ద్వారా వేలాది ఇళ్లకు రక్షిత మంచినీటి కనెక్షన్లు మంజూరు
#BJP4Andhra #NDA4Andhra #12YearsOfModiGovernment
అభివృద్ధి, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తోంది.
- లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో స్టీల్, సోలార్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు
- స్టీల్ పరిశ్రమల విస్తరణకు కేంద్రం ప్రోత్సాహం
- జాతీయ రహదారులు, రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి
- విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటు
- యువతకు ఉపాధి అవకాశాల పెంపు
సమగ్ర అభివృద్ధే లక్ష్యం... ప్రజల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయం
#BJP4Andhra #NDA4Andhra #12YearsOfModiGovernment
ప్రధానిగా మోదీ గారు బాధ్యతలు స్వీకరించి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దేశంలో వచ్చిన మార్పులు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం తదితర అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజెప్పేందుకు బిజెపి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది.
-సత్యకుమార్ యాదవ్ గారు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
#BJP4Andhra #NDA4Andhra #12YearsOfModiGovernment
హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో దేశంపై ముంచుకొచ్చిన తీవ్ర సంక్షోభాన్ని మోదీ ప్రభుత్వం అత్యంత పటిష్టమైన వ్యూహంతో తిప్పికొట్టింది. ఇంధన ధరల నియంత్రణకు ₹1 లక్ష కోట్ల భారం మోస్తూనే, రష్యా నుండి చమురు దిగుమతులను రికార్డు స్థాయికి పెంచింది.
#PMModi#FuelStrategy#EnergySecurity
12 ఏళ్ళ మోదీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో విజయనగరం జిల్లా
• రూ. 3,883 కోట్లతో కొత్తవలస–కోరాపుట్ డబ్లింగ్ పనులు
• రూ. 2,325 కోట్లతో విజయనగరం–టిట్లాఘర్ రైల్వే లైన్ అభివృద్ధి
• 2.59 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు
• 1.21 లక్షల మందికి పక్కా ఇళ్ల మంజూరు
#BJP4Andhra #BJP4APDevelopment #Vizianagaram
కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నం
* రూ. 1.25 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా హబ్
* రూ. 20,928 కోట్లతో HPCL రిఫైనరీ ఆధునికీకరణ
* దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు
* రూ. 688 కోట్లతో IIM శాశ్వత ప్రాంగణం
మోదీ గారి విజన్తో అభివృద్ధి శిఖరాలకు విశాఖ
#BJP4Andhra #BJP4APDevelopment
అభివృద్ధి పథంలో అల్లూరి సీతారామరాజు జిల్లా
* విశాఖపట్నం–అరకు మధ్య విస్తాడోమ్ కోచ్ సేవలు
* సిమిలిగూడ వరకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం
* పాడేరు మెడికల్ కళాశాలకు 60% నిధుల మంజూరు
* లంబసింగిలో గిరిజన మ్యూజియం ఏర్పాటు
* రూ. 1414 కోట్లతో కొత్తవలస–గోరాపూర్ రైల్వే డబ్లింగ్ పనులు
ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఆదివాసీ ప్రాంతాలు
#BJP4Andhra #NDA4Andhra #PMModi
ప్రధాని మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలనలో అభివృద్ధి పథంలో కాకినాడ
* రూ. 2006 కోట్లతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు
* రూ. 450 కోట్లతో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్
* IIP, IIFT వంటి జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు
* పర్యాటక కేంద్రంగా హోప్ ఐలాండ్ అభివృద్ధి
#BJP4Andhra#BJP4APDevelopment #kakinada
వేసవి తాపంతో దేశం అల్లాడుతున్న వేళ.. ప్రధాని మోదీ గారు ప్రజలందరికీ కీలక సూచనలు చేశారు. బాటసారులకు, శ్రామికులకు చల్లని నీరు అందించడంతో పాటు దాహంతో అలమటించే మూగజీవాలు, పక్షుల కోసం ఇంటి పరిసరాల్లో నీరు ఉంచాలని సూచించారు.
#PMMODI
దేశంలో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం ₹25,000 కోట్లతో 'సార్థక్ పీడీఎస్' పథకానికి శ్రీకారం చుట్టింది. రేషన్ డీలర్ల కమిషన్ను పెంచడంతో పాటు ఏఐ మరియు నిర్మల్ రిజిస్ట్రీ సాంకేతికతను ఉపయోగించి అనర్హులను ఏరివేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
#CabinetDecisions
మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. శత్రువుల సైనిక స్థావరాలు, బంకర్లు, రాడార్ కేంద్రాలను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగల 'సూర్యాస్త్ర' మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో సిద్ధమైంది.
అక్రమ చొరబాట్లు, అసహజ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అభినందనీయం.
జస్టిస్ నవలేకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ద్వారా ప్రధాని శ్రీ @narendramodi గారి ప్రభుత్వం మరోసారి “దేశం ముందు – రాజకీయాలు తర్వాత” అనే తన నిబద్ధతను చాటింది.
దశాబ్దాలుగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్రమ వలసలను ప్రోత్సహించిన శక్తులు దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో అసహజ జనాభా మార్పులు, సరిహద్దు చొరబాట్లు, నకిలీ పత్రాల మాఫియా, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలు పెరగడం ఆందోళనకరం.
కేంద్ర హోంమంత్రి శ్రీ @AmitShah గారు స్పష్టం చేసినట్లుగా — అక్రమ చొరబాట్లు కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు… ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం.
గత 12 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం:
✔️ సర్జికల్ స్ట్రైక్స్
✔️ సరిహద్దు భద్రత బలోపేతం
✔️ ఉగ్రవాదంపై ఉక్కుపాదం
✔️ అక్రమ చొరబాట్ల నియంత్రణ
వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయా�