Dr.B.R.Ambedkar Konasema District President | Ex MLA-Kothapeta, Andhra Pradesh | @YSRCParty | Ex Govt Whip | Ex Chairman-Andhra Pradesh Legislative Assembly
𝗖𝗼𝗻𝘀𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 𝗼𝗳 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲 𝘁𝗼 𝘄𝗼𝗺𝗲𝗻
Credit growth to Self Help Groups is vital and is regarded as the lifeblood of rural economy. Credit growth indicates productive investments strengthening the SHGs' income generating ability and contributing to their sustainability.
Declining credit growth indicates lower investment, thereby lower incomes and resultantly lower consumption, clearly indicating the distress.
The negative year-on-year State Government tax revenues growth of 3.22% during FY 2025-26 also evidences this fall in consumption and economic distress.
Interest subvention to SHG loans is vital for promoting SHG credit growth. During the period of the YSRCP Government between 2019-24 the direct support given by the Government to the SHG sector through interest subvention alone is Rs. 4,969 crores. Further YSRCP Government through programmes such as Aasara and cheyutha provided immense support to SHG women enabling them to stand on their feet.
The TDP-JSP have made a commitment in their Manifesto to the effect that, 'The loan limit up to which SHG loans interest subvention scheme is applicable would be increased from Rs. 3 lakhs to Rs. 10 lakhs'.
As usual after assuming power, the TDP alliance hoodwinked the people by ignoring the commitment made. Let alone interest subvention on the increased loan limit, even the existing interest subvention programme has been rendered ineffective with no support whatsoever. Amount under interest subvention released during 2024-25 is 'zero', budgeted for FY 2025-26 is Rs. 100 crores and released is 'zero', budgeted for FY 2026-27 is again Rs. 100 crore and likely release is zero. Even if we assume Rs. 6,00,000 debt with respect to every SHG group, the interest subvention amount in tune with the commitment of TDP can be estimated to be around Rs. 3,000 crores. Therefore, during the first two years of the TDP alliance Government, the amount that the beneficiaries were deprived of is Rs. 6,000 crores.
Owing to the steps taken by YSRCP government, the credit growth to SHGs demonstrated a heathy growth during 2019-24 and the lack of support by the present Government resulted in decline in credit growth from Rs. 49,696 crores in FY 2023-24 to Rs. 41,623 crores in FY 2024-25 and further to Rs. 41,105 crores in FY 2025-26.
@ncbn
ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అవసరం. ఆ నిర్మాణం ప్రజల భవిష్యత్తును బలపరచాలి కానీ ప్రజలపై అప్పుల భారం వేయకూడదు. అమరావతి ప్రణాళికలో ప్రజాధనాన్ని ఆదాచేసే మార్గం ఎక్కడుంది @ncbn గారూ?
#YSJaganPressMeet#CorruptionKingCBN#ScamsterBabu
*ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నిన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు , డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో
పలివెల గ్రామ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్, జడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ మార్గాన గంగాధర్ రావు,మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, అవిడి సర్పంచ్ రెడ్డి చంటి, పల్లి దిలీప్ కుమార్, బిల్లకుర్రు సర్పంచ్ నెల్లి లక్ష్మీపతి, నేతల నాని, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
A Must Watch Documentary 🎥🚨
@ysjagan’s vision — accessible medical education and affordable healthcare for all.
CBN’s plan — to privatize and profit from people’s health.
ఏపీ తలరాతను మార్చేసేలా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి వైయస్ జగన్ గారు శ్రీకారం
ప్రజారోగ్యం కోసం వైయస్ జగన్ గారు మెడికల్ కాలేజీను తీసుకొస్తే.. చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజలని దోచుకోవడానికి సిద్ధమవుతున్నాడు
ఏపీ భవిష్యత్ కి వైయస్ జగన్ గారు వేసిన బాటలో నీచంగా ఆలోచిస్తూ ముళ్లు వేయడానికి నీకు బుద్ధి ఎలా పుడుతోంది @ncbn ?
#YSRLivesOn
#YSJaganVision
#OneCroreSignatures
#StopPrivatization
#SaveMedicalCollegesInAP
#YSJaganMedicalColleges
#YSRCPForMedicalStudents
20-09-2025
టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి పత్రికా ప్రకటన
రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, @naralokesh కు ఒక అలవాటుగా మారింది. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే . పరకామణిలో చోరీ విషయంలోనూ లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్రంలో అలీబాబా అరడజను దొంగల రాజ్యాన్ని నడుపుతూ వైయస్సార్సీపీపైన, మా పార్టీ నాయకులపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్ డాలర్ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా విజిలెన్స్ సిబ్బంది నిర్ణయించారు. అంటే ఆ దొంగతాన్ని గుర్తించి, పట్టుకున్నది మా వైయస్సార్సీపీ హయాంలోనే కదా? అలాంటిది మాపై ఏరకంగా నిందలేస్తారు? గత రెండుదశాబ్దాలుగా ఇలాంటివి పలుమార్లు చేశానని రవికుమార్ విచారణలో ఒప్పుకున్న నేపథ్యంలో, చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో ఇలాంటి చోరీలను ఎందుకు అడ్డుకోలేదు?. రవికుమార్ పెద్దజీయంగార్ మఠంలో పనిచేస్తూ, పరకామణి క్లర్కుగా రవికుమార్ వ్యవహరిస్తున్నారని అధికారులు అప్పుడు పోలీసులు తేల్చారు. మరింత విచారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించిచారు. ఈ కేసును నిశితంగా పోలీసులు విచారించి, వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. శ్రీవారి పరకామణిలో చోరీ విషయాన్ని వారికి తెలియజేశారు. అపరాధానికి పాల్పడినట్టుగా రవికుమార్ ఒప్పుకున్నారు. ప్రాయశ్చితంగా తన ఆస్తులను స్వామివారికి గిఫ్టు రూపంలో ఇచ్చుకుంటామని రవికుమార్, అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈకేసులో 2023లో మేలో ఛార్జి షీటు దాఖలు చేస్తే, 2023లో జూన్లో, టీటీడీకి గిఫ్టుగా దాదాపు రూ.14.43 కోట్ల ఆస్తులను రవికుమార్, అతని కుటుంబ సభ్యులు రాసిచ్చారు. దీనిపై టీటీడీ బోర్డు తీర్మానం అయిన తర్వాత లోక్ అదాలత్లో కేసు పరిష్కారం కోసం 2023 జులై నెలలో అర్జీ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియను అనుసరించి ఈ కేసు పరిష్కారం అయ్యింది. ఇవీ జరిగిన వాస్తవాలు.
అత్యంత పారదర్శకంగా, న్యాయ బద్ధంగా, ధర్మ బద్ధంగా సాగిన ఈ ప్రక్రియపై చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ఆట ఆడుతోంది. గత రెండు దశాబ్దాలుగా పలుమార్లు తాను పలుమార్లు తప్పుచేశానని రవికుమార్ చెప్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పరకామణిలో చోరీ జరుగుతున్న విషయాన్ని పట్టుకోలేకపోయింది? చంద్రబాబు గత పరిపాలనా కాలంలో రవికుమార్ దొరికి ఉంటే.. ఆయన ఆస్తులు టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్లేవన్న మాట నిజం కాదా? పంచాయతీలు చేసి, ఆ ఆస్తులను టీటీడీకి కాకుండా మీ ఖాతాల్లోకి, మీ టీడీపీ నాయకుల ఖాతాల్లోకి వేసుకునేవారు కదా? ఇప్పుడు ఇంగితం మరిచి మరోసారి తిరుమల క్షేత్రాన్ని అడ్డుపెట్టుకుని అబద్ధాలు, విష ప్రచారాలు చేయడం సమంజసం కాదు. దేవుడంటే మీకు భయం లేదు, భక్తిలేదని మరోసారి నిరూపణ అయ్యింది. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారుతారని ప్రతి రోజూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఆ వేంకటేశ్వర స్వామే వీరికి సరైన బుద్ధి చెప్తాడు.
అనంతరం 50 మంది నిరుపేద వృద్ధులకు ఒక్కొక్కరికి దాదాపు 1500 రూపాయలు విలువగల నిత్యవసర కిరాణా సరుకులు, చీరలు, పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
*రావులపాలెం శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి సేవా సంస్థ 3వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు*
ఈరోజు రావులపాలెం వేమన రెడ్డి కళ్యాణ మండపంలో మన సమీప ప్రాంతాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ
అనంతరం కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ గ్రామానికి చెందిన గుత్తుల శివకృష్ణ అనే వ్యక్తికి తలలో రక్తం గడ్డ కట్టి ఆపరేషన్ జరిగి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న అనారోగ్య బాధితునికి ఈరోజు 11,500 రూపాయల చెక్కును సంస్థ ద్వారా జగ్గిరెడ్డి గారు అందించారు.
అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో దాదాపు రూ.2లక్షల కోట్లు అప్పు చేశారు. కనీసం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి @ncbn గారూ?
రైతుల సంతోషమే లక్ష్యమంటూ ఎన్నికల ముందు రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఎరువులు, విత్తనాలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా అవేమీ మీకు కనిపించడం లేదా @ncbn గారూ? ఇలాంటి సర్కార్ను మంచి ప్రభుత్వం అంటారా?
#SadistChandraBabu@ncbn పాలనలో పూర్తిగా విఫలమయ్యారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఇటు వైయస్ జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మద్యం విషయంలో ఏమాత్రం అవినీతి జరగకున్నా తప్పుడు కేసులు పెట్టీ వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. బాబు కుట్రలకు మున్ముందు ప్రజలే సమాధానం చెబుతారు
-చిర్ల జగ్గిరెడ్డి గారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
అదేదో సినిమాలో క్యారెక్టర్ చెప్పినట్టు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్కటి మిస్సయింది. అదేంటంటే, వైసీపీ కార్యకర్తలను గౌరవించడం మిస్సయింది. ఈ సారి మళ్లీ జగన్ గారిని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత, ప్రతి కార్యకర్తను ఈ పార్టీ గౌరవించుకుంటుంది. అందరికీ ఇన్సూరెన్స్ కూడా చెయ్యాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
-చిర్ల జగ్గిరెడ్డి గారి, అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
సింహాచలం ఆలయంలో గోడ కూలి మరణించిన ఇద్దరికి 4 లక్షల రూపాయలు అందజేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు
ఇటీవల సింహాచలం దేవస్థానంలో గోడ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే కాగా ఆ మరణించిన వారిలో ఇద్దరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలానికి చెందినవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరణించిన వారికి 25 లక్షల ప్రకటించగా ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు..ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన 75 లక్షలు వారికి అందజేస్తానని చెప్పారు దానిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున 4 లక్షలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారు, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు గారు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి గారు, మాజీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీ కే రావు గారు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#YSJaganCares
#SaveSimhachalamFromTDP
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
🚨 #TDPScams
కుట్టు మిషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం దోపిడి..బీసీల పేరుతో భారీ స్కాం
బీసీలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలతో కూటమి నాయకులకు స్కీముల్లో స్కాములా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
టీడీపీ కుట్టుమిషన్ల స్కాంపై అమలాపురంలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గడియార స్తంభం సెంటర్లో కుట్టుమిషన్ల వ్యవహారంపై నిరసన కార్యక్రమం నిర్వహించిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి , మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు , పిల్లి సూర్యప్రకాష్ , పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి , పితాని బాలకృష్ణ, జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#TDPAntiBC
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
*కుట్టు మిషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం దోపిడి*
*బీసీల పేరుతో 245 కోట్ల స్కాం*
*బిసీలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు మరి కూటమి నాయకులకు స్కీముల్లో స్కాములా*
........*అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా....
భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిస్వార్థ కార్యకర్త భాస్కర్ మృతి చాలా బాధాకరం
కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన మండల వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో- కన్వీనర్ భాస్కర్ మృతి చాలా బాధాకరం అని పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన భాస్కర్ యాక్సిడెంట్ లో చనిపోవడం పార్టీకి తీరనిలోటు అని మాజీ శాసనసభ్యులు , అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు భాస్కర్ కుటుంబానికి నేను అలాగే వైఎస్ఆర్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది అని తెలియచేస్తూ భాస్కర్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అని తెలియజేశారు.. ఈ అంతిమ యాత్రలో కొత్తపేట నియోజకవర్గ సోషల్ మీడియా యువత అందరూ పాల్గొన్నారు.