*President -IYC Rajendranagar Assembly, *Chairman - National Consumer’s Council , *President -Human rights & Anti Corruption Telangana State. 8820209999
His leadership reflects the enduring strength of the Congress organisation — built at the grassroots, strengthened by dedicated workers and guided by the values of democracy, social justice, secularism and inclusive development.
His leadership reflects the enduring strength of the Congress organisation — built at the grassroots, strengthened by dedicated workers and guided by the values of democracy, social justice, secularism and inclusive development.
It was a great honour and privilege to meet and seek the valuable guidance and blessings of the esteemed senior Congress leader, Sri Challa Vamshi Chand Reddy Garu. 🙏🏼🇮🇳
An inspiring interaction with a seasoned Congress leader whose unwavering commitment to strengthening the organisation, empowering workers and serving the people continues to inspire generations of Congress cadres.
His leadership reflects the enduring strength of the Congress organisation — built at the grassroots, strengthened by dedicated workers and guided by the values of democracy, social justice, secularism and inclusive development.
An inspiring interaction with a seasoned Congress leader whose unwavering commitment to strengthening the organisation, empowering workers and serving the people continues to inspire generations of Congress cadres.
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చల్ల నరసింహారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో వారి నివాసంలో జన్మదిన వేడుకల్లో
గణనాథుని ఆశీస్సులతో మీ ప్రతి కార్యం విజయవంతం కావాలని, విఘ్నాధిపతి మీ జీవితంలో సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ... 🙏
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు! 🪔🌺🙏
రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం .
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ,
ఈ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ
చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నిరసనను పోలీసులు అడ్డుకుని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డితో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
*తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి ...*
అలాగే జాతీయ అధ్యక్షులు ఖర్గే పై బీజేపీ పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ మరియు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు.
బీజేపీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర కార్యాలయంకు నల్లరంగులు పూసి నిరసన తెలిపి ఆఫీస్ ఎదుట బీజేపీ పార్టీ జెండాతో పాటు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం
రంగారెడ్డి జిల్లా :-
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తుక్కుగూడ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి, అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ చర్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు బాధితులతో కలిసి స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
ఈ కాల్పుల ఘటనపై తక్షణమే ప్రధాని మోడీ స్పందించి సంబధితశాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాహుల్ గాంధీ గారు, ఉదయ్ భాను చిబ్ గార్ల నేతృత్వంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ సంతోష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యాంచరణ్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు సుభాన్ యాదవ్, శివ కుమార్, మహిపాల్ యాదవ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమను పంచే ప్రవక్త బోధనలు...
మనసుల్లో వెలుగులు నింపగా...
శాంతి, ఐక్యత, మానవత్వం సందేశంతో మహబూబ్నగర్లో మిలాద్-ఉన్-నబీ ర్యాలీ ఘనంగా సాగింది.
Celebrating the Prophet’s message of peace, love and humanity at the Milad-un-Nabi rally in Mahabubnagar.
#MiladUnNabi#Mahabubnagar #ProphetMuhammad #EidMubarak
కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించడం జరిగింది.
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
జై కాంగ్రెస్! ✋
జై హింద్! 🇮🇳
రంగారెడ్డి జిల్లా PAC సమావేశం
రంగారెడ్డి జిల్లా PAC సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్, గౌరవనీయులు శ్రీ మీనాక్షి నటరాజన్ గారు, CWC ప్రత్యేక ఆహ్వానితులు & మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్చార్జ్ శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ & నాగర్కర్నూల్
రమాకాంత్ గారు, ఎస్టీ సెల్ చైర్మన్ శ్రీను నాయక్ గారు ,ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీధర్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు… అలాగే రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో SIRతో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పలు ముఖ్యమైన రాజకీయ, ప్రజా సమస్యలు మరియు పార్టీ