Former Deputy Chief Minister & Revenue Minister, Former Minister for Home,Prisons & Fire Services, Member of Legislative Council, Government of Telangana.
Milad-un-Nabi Mubarak! 🌙✨
On this blessed occasion of Milad-un-Nabi ﷺ, may the light, mercy, and teachings of the Holy Prophet Muhammad ﷺ fill our hearts and homes with peace, love, and blessings.
May Allah grant us the strength to follow his noble example and bless everyone with happiness, good health, and prosperity.
స్వల్ప అనారోగ్యం నుండి కోలుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ గారిని ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ గారి ఆరోగ్య పరిస్థితిని హరీశ్ రావు గారు అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మాజీ హోం మంత్రి మహమూద్ అలీ గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు తదితరులు వెంట ఉన్నారు.
Addressed the SIR (Special Intensive Revision) & Polling Station Committee Awareness Meeting at Jadcherla along with senior BRS leaders and party cadre.
The meeting was graced by @BRSHarish Garu as the Chief Guest. His inspiring address reaffirmed the BRS Party’s commitment to protecting democratic values, safeguarding every genuine voter’s right, and strengthening the organization from the grassroots. Harish Rao Garu’s unwavering dedication and leadership continue to energize party workers across Telangana.
The event witnessed the presence of Dr. @CLRTRS Reddy Garu, V. @VSrinivasGoud Garu, @RSPraveenSwaero Garu, Anjaiah Yadav Garu, Alla Venkateshwar Reddy Garu, and Patnam Narender Reddy Garu, along with public representatives, party functionaries, and dedicated @BRSparty cadre from across Mahabubnagar and Narayanpet districts.
The massive turnout and enthusiastic participation reflected the enduring faith of the people in the visionary leadership of KCR Garu and KTR Garu. The SIR process is not merely an administrative exercise; it is about protecting the voice of every citizen and ensuring that no eligible voter is denied their democratic right.
The unity, discipline, and determination displayed by the BRS cadre once again demonstrated that the party remains deeply connected to the aspirations of the people and is prepared to continue its fight for Telangana’s progress, social justice, and democratic rights.
Deeply saddened by the tragic incident reported at TMREIS Girls Junior College, Golconda, which resulted in the loss of an innocent newborn’s life. Today, I visited the college along with BRS leaders to understand the circumstances surrounding this heartbreaking incident and assess the situation on the ground.
I also addressed the media at Telangana Bhawan and at the college premises, expressing serious concern over the incident and stressing the need for a thorough, transparent, and time-bound investigation. Accountability must be ensured wherever lapses are found.
This tragedy underscores the urgent need to strengthen student welfare, counseling services, mental health support, and institutional monitoring mechanisms so that students facing personal or emotional challenges receive timely guidance and assistance.
My heartfelt condolences on this tragic loss. Every effort must be made to ensure that such incidents are never repeated.
Former Minister and BRS Deputy Floor Leader @BRSHarish garu participated in the Bibi Ka Alam procession on the occasion of Moharram at Purani Haveli, Darushifa Road, Hyderabad where he offered prayers and paid his respects.
Former Telangana Home Minister Mohammed Mahmood Ali garu accompanied Harish Rao garu during the programme.
Harish Rao prayed for peace, communal harmony and the prosperity of Telangana. He conveyed Moharram greetings to the Muslim community and recalled the values of sacrifice, courage and justice associated with the occasion.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ....
# కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాలు అసంతృప్తి లో ఉన్నాయి.
# కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం మనం ఒత్తిడి తీసుకురావాలి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కు గుర్తు చేయాలి.
# ముఖ్యమంత్రి వస్తున్నారని వాళ్లకు గుర్తు చేసేందుకు మాత్రమే నిన్న వెయ్యి పడకల అస్పత్రి.. టూరిజం హోటల్ పరిశీలన చేసాము. రాజకీయం కోసం కాదు.
# జిల్లాను బాగు చేసుకోవాలంటే ఈ ఏడాది మాత్రమే అవకాశం ఉంది.. ఒక ఏడాది ముందు ఎన్నికల హడావిడి ఉంటది..బడ్జెట్ కేటాయింపులు పెద్దగా ఉండవు..ఇప్పుడే హామీల అమలుకు నిధులు ఇచ్చేందుకు ఒత్తిడి తీసుకురావాలి.
# సభ్యత్వ నమోదు లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలి. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం నియోజకవర్గంలో చేయాలి.
# కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని సభ్యత్వ నమోదు సమయంలో ప్రజలకు వివరించాలి.
# బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలి.
# క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క నాయకుడు.. కార్యకర్తలు పని చేయాలి.
# 2002 తరువాత ఇప్పుడు ఓటర్ లిస్ట్ సవరణ జరుగుతుంది. దీనిని జాగ్రత్తగా చూడాలి. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలి.
ప్రశ్నిస్తే సంకెళ్లా?
సోషల్ మీడియా వారియర్స్ గొంతు నొక్కిన రేవంత్ సర్కార్.. బుద్ధి చెప్పిన సుప్రీంకోర్టు!
డియర్ సోషల్ మీడియా వారియర్స్...
తప్పుడు కేసుల కాంగ్రెస్ సర్కార్ను..
తుక్కు రేగ్గొడదాం!
https://t.co/kkdEFVMiLP
Alhamdulillah, on my birthday I was blessed to seek the duas and blessings of our respected leader K. Chandrashekar Rao garu.
May Allah grant him long life, good health, and strength to continue guiding us.
తమ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
تعلیم کوئی مہرہ نہیں — یہ قوم کا مستقبل ہے۔
جامعات کے حق پر ڈاکہ، طلبہ کے خوابوں پر حملہ ہے۔
MANUU کے ساتھ مضبوطی سے کھڑے ہیں۔
#BRStandsWithMANUU#ProtectEducation
Hello @RahulGandhi Ji,
Are you even aware of what your government is doing in Telangana? Is this your idea of standing for education and minorities?
After the disgrace at HCU, where your CM bulldozed a green forest and crushed wildlife, bringing national shame to your party, Congress still hasn’t learnt anything. Now, by targeting Maulana Azad National Urdu University and attempting to snatch 50 acres meant for academic blocks, hostels and future courses, your government is sabotaging the aspirations of thousands of students.
Is it fair to strip universities of land they need for emerging disciplines, only to feed the real estate greed of your Chief Minister? A responsible government should strengthen institutions of learning, not cannibalize them.
Let it be clear: BRS, along with the students of MANUU, will not remain silent. We will fight this injustice on the ground and in the courts. Education is not your pawn; it is the Nation’s Future.
#BrsStandsWithMANUU
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతీయేటా పార్టీ తరఫున చాదర్ సమర్పించినట్టుగానే, ఈ సంవత్సరము కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, చాదర్ సమర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, పార్టీ మైనారిటీ నేతలు ఉన్నారు.
Even our graveyards are not safe from Congress Govt’s negligence. The Kodangal demolition damaged graves and boundaries, showing zero respect for the departed.
A govt that disrespects the dead cannot be trusted to protect the living.
Dear @KTRBRS Garu,
Wishing you a heartfelt Happy Birthday.
Your leadership is a blessing for Telangana, and your journey fills us with pride. May Allah always guide and protect you with strength, health, and endless success.
With love and duas. 🤲💐
Sending heartfelt prayers and blessings to all the Hajj pilgrims embarking on their sacred journey from Telangana Hajj House! ✨
May Allah grant you a safe and spiritually enriching pilgrimage, filled with enlightenment and acceptance of your prayers.🤲
Heartfelt wishes to all the Haj pilgrims departing from the Haj House. May your journey be safe, your prayers accepted, and your devotion fulfilled. May Allah (SWT) shower His infinite mercy and blessings upon you all.
Haj Mabroor!”
@KCRBRSPresident