Huge appreciation to the Government of Andhra Pradesh for undertaking and advancing infrastructure of this scale.
This is truly engineering at its best, and especially remarkable from a hydraulic engineering perspective.
An excellent project and a great piece of work. 👏🇮🇳💧
Projects like this remind us of the power of Civil Engineering to create infrastructure that can make a lasting difference to society.
Anna canteen, Ladies ki free bus
Road lu vestunnaru, Companies ostunayi
Polavaram almost done
Bootulu, rowdyism ledu
Amaravati works jet speed lo atunnayi
Veligonda project, bhogapuram airport done
@ncbn entha adrustam cheskunte nuv andhra pradesh ki dorikav thatha 🙏❤️🔥
#PolavaramLeftMainCanal#UttarandhraKalalakuRekkalu
అన్ని రంగాల్లో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు తీసుకు వస్తున్నాం. పాడిపంటలకు అవసరమైన సాగునీటిని తెస్తున్నాం. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలను మళ్లించి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు అందిస్తున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విడుదల చేస్తున్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా ఇప్పటి వరకు 500 టీఎంసీల నీటిని రైతులు వినియోగించుకున్నారు. అదే తరహాలో ఇకపై పోలవరం ఎడమ కాలువ ద్వారా కూడా రైతుల సాగుకు నీరు అందుతుంది.
ఈ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సహా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకూ మేలు చేకూరనుంది. 2.87 లక్షల ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం అంటే ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధి ఆరంభమే. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి... పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేసే ప్రక్రియకూ శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం.
తమ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉత్తరాంధ్ర వాసుల కలలకు ప్రజా ప్రభుత్వం రెక్కలు తొడుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తెచ్చాం... ఇప్పుడు గోదావరి జలాలను అందిస్తున్నాం. సమగ్రాభివృద్ధి... సర్వతోముఖాభివృద్ధి ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
పోలవరం నుండి అనకాపల్లి వరకు నేల తల్లిని తడుపుకుంటూ రైతు గుండెను తడుముకుంటూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుగుణంగా సాకారమైన కల.... పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవం... కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం..
@ncbn#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu
#CBNfulfillsVeligondaDream#VeligondaProject#ChandrababuNaidu
వెలిగొండ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదలైన ఆ అద్భుత ఘట్టం కేవలం రైతులకు, ప్రజలకు మాత్రమే కాకుండా ప్రకృతిలోని సమస్త జీవరాశులకు ప్రాణదానంగా మారింది.
దశాబ్దాల నిరీక్షణ నెరవేరి, గలగల పారే కృష్ణమ్మ జలాలు కాలువలోకి ప్రవహిస్తుంటే, ఆ పవిత్ర జలాలను తాకి సేదతీరడానికి అడవిలోని మూగజీవాలు సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చాయి. గొంతులను తడుపుకోవడానికి కోతుల గుంపు నీటి అలల ఒడ్డుకు చేరుకుని నీటిని తాగుతున్న ఆ దృశ్యం చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది.
ప్రాజెక్టులు అంటే కేవలం మనుషుల దాహాన్ని తీర్చేవి మాత్రమే కాదు, ప్రకృతి ఒడిలో జీవించే ప్రతి జీవికి జీవనాధారమని ఈ సన్నివేశం నిరూపించింది. మనుషుల సంకల్పం, ప్రకృతి పరవళ్ళు, మూగజీవాల సంతోషం కలబోసిన ఈ ఘట్టం ప్రతి ఒక్కరి గుండెలో భావోద్వేగాన్ని నింపుతోంది.
#AndhraPradesh