రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు 2021-2022 కేంద్ర బడెజ్ట్లో నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణ వ్యవహారాలు, హౌజింగ్ శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లేఖ రాశారు.@💐💐💐💐
#రైతుబందు తో తెలంగాణలో 15 రోజుల ముందే సంక్రాంతి పండగ !
నేటి నుంచి యాసంగికి పెట్టుబడి సాయం
✅ 61.49 లక్షల రైతులకు లబ్ధి
✅ 1.52 కోట్ల ఎకరాలకు
✅ ₹7,515Cr
✅ ₹5000 ఎకరానికి
✅ 3.87 లక్షల మందికి అదనంగా ఈ సీజన్లో
👉 PM Kisan 700Cr <10% of #KCR's #RythuBandhu#FarmerFirst
ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 💐💐💐💐💐
కేంద్ర బడ్జెట్ 2021 - 2022 లో తెలంగాణ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు💐💐💐💐
@MPsantoshtrs @KTRTRS రాష్ట్ర ఐటి పరిశ్రమ శాఖా మంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి యూత్ ఐకాన్ మన అన్న *రామన్న - శైలిమ* వదిన గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు...🍰🍰🍰💐💐💐💐💐