https://t.co/yoRnvLtKTF
నీలగిరికి నీటి సమస్య.. ప్రజల్లో ఆగ్రహం
నల్గొండ: పేరుకే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా మారిందని, కానీ ప్రజల ప్రాథమిక సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని నీలగిరి ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా సమస్య
మేము కేరళ, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో బీజేపీని అడ్డుకున్నాము
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Congress cadres are celebrating this victory as we have formed one more government
We have stopped BJP in both Kerala and Tamil Nadu
#RevanthReddy#Tamilnadu#Kerala
@NewsTruthline
బండి భగీరధ్పై మరో సెక్షన్ BNS 64(2)(M) సెక్షన్ నమోదు.
• బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడని మరో సెక్షన్ను జత చేసిన పోలీసులు._
• నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం.
#bandibagirath#posco#bandisanjay#breakingnews
గోండ్ ఆదివాసి యుద్ధ వీరుడు కొమురం భీమ్ జయంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులందరినీ ఏకం చేసి,యుద్ధం చేసిన నాయకుడు.
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడు జన్మించిన జిల్లాకు కొమురం భీమ్ ఆసిఫాబాద్ గా నామకరణం చేసింది.
మహనీయులను స్మరించుకోవడమే కాదు,వారి ఆశయాలను కొనసాగిస్తూ, ఆదివాసులకు పోడు పట్టాలు కూడా ఇచ్చింది @BRSparty .
ఆదివాసులంటే అడవిని కాపాడే బిడ్డలు,అటవీ సంపదపై సర్వ హక్కులు కలిగి ఉండే యజమానులు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పోడు రైతులను అరెస్ట్ చేస్తూ,ఆదివాసీ మహిళలను జైలుకు పంపుతూ, జీవో నెం 49 తెచ్చి ఆదివాసులను నిరాశ్రయులను చేసింది.
ఈ ప్రయత్నాలను తిప్పి కొడుదాం, కొమురం భీమ్ స్పూర్తిగా పోరాడుదాం .
జై కొమురం భీమ్ జై తెలంగాణ.
ఈ దేశ రాజకీయాల్లో,అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని,సామాజిక న్యాయం పాటించాలని రాజ్యాంగబద్ధంగా పోరాడిన మహనీయులు.
మన ఓటు మనమే వేసుకొని రాజ్యాధికారం చేపట్టాలని సూత్రీకరించిన యోధుడు మాన్యవర్ కాన్శీరాం గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
జై భీం
జోహార్ కాన్శీరాం.
కాంగ్రేసు పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగక @BRSparty నుండి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికల బరిలో నిలబడి 111 ఓట్ల తేడాతో గెలిచిన సోదరుడు నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.💐💐💐
@KTRBRS@KCRBRSPresident
కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ గారు.