During the inauguration of Gutchimi elephant camp , Parvathipuram,
Hon’ble DyCM stated that,
“I assure the people of North Coastal Andhra Pradesh that this Government remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures.”
“I dedicate the Gutchimi Elephant camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants.”
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు
* ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు
* పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల
* పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం
* అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
* రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్లైన్ నంబర్
* ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన శ్రీ @PawanKalyan గారు
ఏలేరు కాలువ కింద ఉన్న పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53 వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1000 క్యూసెక్కుల సాగు నీటి విడుదల చేసే దిశగా ప్రత్యేక సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని నీటి విడుదలకు సిద్ధమవుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీ కె. నరసింహమూర్తి గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీమతి ప్రియ గారు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ ఎన్.సునీల్ గారు, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ వీరబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు గారు, ఇరిగేషన్ అడ్వైజర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1000 క్యూసెక్కుల సాగునీటి విడుదలకు క్యాలెండర్ సిద్ధం చేశారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 13 వేలకుపైగా ఎకరాలకు పూర్తి స్థాయిలో, నిరంతరాయంగా సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయకట్టు చివరి పంట భూములకు సైతం నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రైతుల సహాయార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ (9849903879)ను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేయాలని సమావేశం సూచించింది.
• ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి
సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు స్థానిక నాయకత్వంతో కలిసి నీటి వినియోగదారుల సంఘాలు, రైతులకు ఎల్నినో పరిస్థితులు, నీటి లభ్యత, సాగు చేయాల్సిన పంటలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకొనేలా చూడాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.
A major relief for Kakinada district farmers!
With the efforts of Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan , 1,000 cusecs of irrigation water has been released from the Yeleru Reservoir in time for the Kharif season, bringing renewed hope to farming families.
#PawanKalyanAneNenu
When humanity calls, Shri Pawan Kalyan Garu stands beside those in need.
Responding with compassion to the critical medical condition of Gabbar Singh fame Mr. Y. Ramesh, who is currently undergoing treatment after suffering a massive stroke and undergoing life-saving surgeries, Shri Pawan Kalyan Garu immediately extended financial assistance of ₹5 lakh. He has also assured that all the remaining medical expenses for Mr. Ramesh’s treatment and recovery will be borne by him, easing the burden on the family during this difficult time.
The heartfelt words of gratitude shared by Mr. Ramesh’s family and friends in this video reflect the hope that compassionate leadership brings in life’s toughest moments.
Wishing Mr. Y. Ramesh strength, courage, and a speedy recovery.
Polavaram water has finally reached Pithapuram… a dream turning into reality. 👏
For the farmers of Pithapuram, this is more than the arrival of water. It is the arrival of hope, confidence and a brighter future.
This is the power of committed leadership!
#PawanKalyanAneNenu
అవసరమైన విషయాలు వదిలేసి కొసలు పట్టుకుని ఏం ఏలాడతావ్?
అక్కడ స్పష్టంగా ఎలాంటి ఆక్రమణ జరగలేదని, మట్టి పొయ్యలేదని, నీరు పోకుండా అడ్డంకులు సృష్టించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. అసలు తప్పు ఏదైనా జరిగినట్టు నిరూపిస్తే మొత్తం ప్రభుత్వానికే ఇచ్చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు ముందే ఛాలెంజ్ చేశారు.
అసలు విషయాన్ని వదిలేసి తప్పుడు ప్రచారం చెయ్యడానికి నీకు అనుకూలంగా అనిపించిన రెండు మాటలు రాసి ప్రజలను మభ్యపెట్టాలని చూడడం కాదు.. నీకు దమ్ముంటే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల గురించి ప్రశ్నించు. కారు కూడా లేని కుటుంబం వేల కోట్లకు ఎలా పడగలెత్తిందో, మీడియాని, నీలాంటోళ్ళను పెట్టుకుని సోషల్ మీడియాని మేనేజ్ చెయ్యడానికి వెచ్చించే వందల కోట్లు ఎవడు రాళ్ళు కొట్టి సంపాదించాడో అడుగు. పవన్ కళ్యాణ్ గారి లాగా బహిరంగంగా ఛాలెంజ్ చేసే దమ్ముందా అని అడుగు.
అంతే కానీ ఇలా కోడిగుడ్డు మీద ఈకలు పీకితే ఏమొస్తది?
ఇకనైనా కోడి చెరువు భూములపై కారు కూతలు మానేస్తారా?
• యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా అని నిజాయితీకి పర్యాయపదంగా నిలిచే @JanaSenaParty అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నిందలు వేస్తామంటే కుదరదు @Mana_tolivelugu
• లిక్కర్ స్కాం లో తీహార్ జైలుకు వెళ్లిన @RaoKavitha గారికి మా నాయకుడిపై మాట్లాడే కనీస అర్హత లేదు
• మా నాయకుడు ఫాం హౌస్ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదు అని హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ IPS గారు స్వయంగా ఆధారాలతో చెప్పారు
• ఇప్పుడు క్షమాపణలు చెప్తారా? లేదా?
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో నిజంగా ఎంతమంది నాయకుల కబ్జాలో ఎన్ని స్థలాలు ఉన్నాయో బయటపెట్టాలి.... జాగృతి పేరుతో మొదలుపెట్టి నేటి రక్షణ సేన వరకు ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో కవిత గారు చెప్పాలి.
#JanasenaTelangana
హైడ్రా టీమ్ ఎంక్వైరీకి వెళ్ళి స్పష్టంగా ఇచ్చిన రిపోర్ట్ - చెరువుని నాశనం చెయ్యలేదు, నీటిని అడ్డుకోలేదు, నిబంధనలకు అనుగుణంగానే ఉంది.
ఇక జాగృతి దొంగలు, స్వయంప్రకటిత మేధావులు ఇలా గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడవటం మానేసి నిజంగా జరిగే కబ్జాలు, భూ దోపిడీలపై మాట్లాడితే కొంతైనా మనుగడ ఉంటుంది.
దొరల బూట్లు నాకుతూ,
వాళ్లు మిగిల్చిన బొక్కలు ఏరుకుని బతికే @TeluguScribe కుక్క...
ఇంకెన్నాళ్లు ఇలా వాస్తవాలను వక్రీకరించి రాస్తావు?
వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలా రాస్తున్నావంటే,
నీ నీచమైన బతుకు ఏంటో అందరికీ అర్థమవుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు
•2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం
•కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం
•క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
•ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం
•సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి.
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను ముందు పెట్టి... గమన, వైసీపీ నేత ఇంద్రసేన... యూట్యూబ్ ఛానళ్లు నడిపించినట్లు... దర్యాప్తులో బయటకు వస్తోంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. వీరి పాత్రపై ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఇద్దరినీ ఇప్పటికే ఓ విడత విచారించారు. మరోసారి ఈ నెల 17న రమ్మని పోలీసులు పిలిచారు. విచారణలో వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా... అరెస్టును నిర్ణయించే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి వచ్చే అంశాల ఆధారంగా... వీరు వీడియోలను వండి వార్చేవారని తెలుస్తోంది. వీటికి సంబంధించి స్క్రిప్టు కూడా అందేదని.., ఆ మేరకు ఉమ్మడిగా విద్వేషపూరిత వీడియోలు రూపొందించి అప్ లోడ్ చేసేవారని తెలిసింది. గిట్టనివారి పట్ల అక్కసు వెళ్లగక్కేవారని సమాచారం. 'ప్రశ్న'తో పాటు.. మొత్తం మూడు యూట్యూబ్ ఛానళ్లను గమన నడుపుతున్నారు