Greater Warangal's ₹5,257.20 crore Underground Drainage (UGD) Project will cover 408 sq. km, benefiting 66 wards and 42 villages. The project includes 2.28 lakh house sewer connections and is designed to meet the city's sewage needs up to 2057.
#Warangal#UGD#Telangana
Being supporter of BJP, openly appreciating state government for their coordination with Centrol government for bringing long pending projects to the state.Politics and development both are different.
వరంగల్ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు సమయం దగ్గరపడింది!⛩️✈️
Mamnoor Airport construction officially underway in 3 phases!
@AAI_Official officials visited the site & conducted a pre-bid meeting in HNK.
🔹Phase 1: ₹21Cr (Perimeter Wall)
🔹Phase 2: ₹203.49Cr (Terminal & Infra)
వరంగల్ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు సమయం దగ్గరపడింది!⛩️✈️
Mamnoor Airport construction officially underway in 3 phases!
@AAI_Official officials visited the site & conducted a pre-bid meeting in HNK.
🔹Phase 1: ₹21Cr (Perimeter Wall)
🔹Phase 2: ₹203.49Cr (Terminal & Infra)
వరంగల్ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు సమయం దగ్గరపడింది!⛩️✈️
Mamnoor Airport construction officially underway in 3 phases!
@AAI_Official officials visited the site & conducted a pre-bid meeting in HNK.
🔹Phase 1: ₹21Cr (Perimeter Wall)
🔹Phase 2: ₹203.49Cr (Terminal & Infra)
On the occasion of his Jayanti, paying tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu. He stands in collective memory as an embodiment of compassion, humility and unwavering service to humanity. Through a lifetime dedicated to uplifting others, he demonstrated that true greatness lies in serving others. His remarkable contributions across education, social welfare and spirituality have left an enduring imprint on society. Even today, his life continues to guide and inspire countless individuals to walk the path of selflessness and service.
తెలంగాణ గ్రామపంచాయతీలకు మహర్దశ
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, తెలంగాణలోని గ్రామ పంచాయతీలు సంస్థాగతంగా నిలదొక్కుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి ప్రభుత్వం తొలి విడతగా దాదాపు ₹260 కోట్లను విడుదల చేసింది.
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, గత పదేళ్లలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ₹11,000 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. 2020 నుండి ఈ కేటాయింపులు 80% పెరిగాయి.
‘ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్’ ఆల్ పార్టీ మీటింగ్ లో రచ్చ
‘ఇందూరు కార్పొరేషన్’ గా పలికిన జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులాచారి…అభ్యంతరం వ్యక్తం చేసిన ఎంఐఎం నేతలు
భారత్ మాతాకి జై అంటూ పోటీగా భారీ నినాదాలు చేసిన బిజెపి నాయకులు, తోక ముడిచిన ఎంఐఎం నేతలు.
Shishu Mandir is never about pomp or privilege. It was a silent revolution.
I studied in Shishu Mandir. From those simple classrooms, my journey took me to becoming a Minister and an MP.
I am not an exception.
So many from Shishu Mandir have gone on to become IAS, IPS, and dedicated officers serving the nation.
No shortcuts. No noise.
Just values, discipline, and nationalism .
That is the real strength of Shishu Mandir.
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐡𝐚𝐬 𝐭𝐮𝐫𝐧𝐞𝐝 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐀𝐬𝐬𝐞𝐦𝐛𝐥𝐲 𝐢𝐧𝐭𝐨 𝐚 𝐬𝐭𝐫𝐞𝐞𝐭 𝐜𝐨𝐫𝐧𝐞𝐫. 🚫
Telangana CM Revanth Reddy crossed every democratic limit, hurling abusive language at senior leaders K. T. Rama Rao and Harish Rao right on the floor of the House.
This wasn’t a slip. This was frustration, arrogance, and intolerance on full display.
This is the true face of the Indian National Congress — where dignity, decorum, and democratic values are non-existent.
No wonder Rahul Gandhi and the Congress ecosystem repeatedly show contempt for Parliament and legislative institutions.
𝐀 𝟏𝟎𝟎𝟎 𝐘𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐔𝐧𝐛𝐫𝐨𝐤𝐞𝐧 𝐅𝐚𝐢𝐭𝐡. 🛕
The year 2026 is significant for the Somnath Temple. It has been 1,000 years since the first attack on this great shrine. It was in January of 1026 that Mahmud of Ghazni attacked this Temple, seeking to destroy a great symbol of faith and civilisation, through a violent and barbaric invasion.
Yet, one thousand years later, the Temple stands as glorious as ever because of numerous efforts to restore Somnath to its grandeur. One such milestone completes 75 years in 2026.
Read PM Shri @narendramodi's powerful blog on the cultural significance of the Somnath Temple: https://t.co/ZFS22xB5an
BJP has won 18 municipalities in Telangana in the past....and now it is set to win many more.
తెలంగాణ లో BJP గతంలో 18 మునిసిపాలిటీలు గెలిచింది. ఇప్పుడు త్రిబుల్ డిజిట్ స్థానాలకు సిద్దమవుతోంది.
The commissioning of Indian Coast Guard Ship (ICGS) Samudra Pratap is noteworthy for numerous reasons, including the fact that it adds strength to our vision of self-reliance, boosts our security apparatus and reflects a commitment to sustainability, among others.
@IndiaCoastGuard
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిపై కూనంనేని సాంబశివరావు గారు వాడిన భాష అత్యంత దురదృష్టకరం. కనీస సంస్కారం లేకుండా మాట్లాడటం వారి నైతిక పతనానికి అద్దం పడుతోంది.
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు గౌరవంగా చూస్తున్న తరుణంలో, ఇక్కడి నాయకులు ఇలాంటి నీచమైన విమర్శలు చేయడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే. రాజకీయ ఉనికి కోసం మోదీ గారిని తిట్టడం మానకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు.
నాడు 'నామమాత్రపు పని' - నేడు 'దేశ నిర్మాణం'! అవినీతికి అడ్డాగా మారిన పాత పద్ధతులకు స్వస్తి పలికి, సాంకేతికత అస్త్రంతో గ్రామీణ ఉపాధికి కొత్త కళ తెచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఇది కేవలం పథకం కాదు, పేదల పాలిట నిజమైన భరోసా.
#VBGRAMG4ViksitBharat