ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి – SIR ఎన్యుమరేషన్ ఫారమ్ గురించి
ప్రియమైన ఓటర్లకు,
BLO అందిస్తున్న SIR ఎన్యుమరేషన్ ఫారమ్ను మీ వివరాలతో జాగ్రత్తగా పూర్తి చేయండి. గతంలో 2002 SIR సమయంలో ఓటర్లుగా నమోదైన మీ తల్లిదండ్రులు, తాతయ్య–అమ్మమ్మ, నాన్నమ్మ–తాతయ్య లేదా ఇతర అర్హత కలిగిన కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే, వాటిని ఫారమ్లో నమోదు చేయండి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఇది ఎన్యుమరేషన్ ప్రక్రియ మాత్రమే. ఈ దశలో (proofs) పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఎన్నికల అధికారులు మీ ఫారమ్లోని వివరాలపై అదనపు సమాచారం లేదా ధృవీకరణ అవసరమని భావిస్తే, మీకు అధికారికంగా నోటీసు లేదా సమాచారం అందించవచ్చు.
అలాంటి సందర్భంలో, ఎన్యుమరేషన్ ఫారమ్లో సూచించిన అంగీకరించిన పత్రాల్లో అవసరమైన పత్రాలను సమర్పిస్తే, అధికారులు వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు.
కాబట్టి ఎలాంటి అపోహలు లేదా ఆందోళనలకు గురికాకుండా, BLOలకు పూర్తి సహకారం అందించండి. వారు ఇచ్చిన ఫారమ్ను జాగ్రత్తగా చదివి, సరైన వివరాలతో పూర్తిగా నింపి తిరిగి అందించండి.
మీ ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.
#SIR
అమ్మాయి నడక అదుర్స్❤️.. ఆ స్వాగ్, స్టైల్ చూడు గురూ!
అనుకోకుండానే కొన్ని టాలెంట్స్ ప్రపంచానికి పరిచయమవుతాయి. అలాంటిదే ఈ అమ్మాయి వాక్. ఊరిలో ఎవరో ఇద్దరు వీడియోలు తీసుకుంటుండగా ఆమె నడక కెమెరా కంటికి చిక్కింది. ఎంతో కాన్ఫిడెన్స్, స్టైలిష్, స్వాగ్తో వాక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది దేశీ గర్ల్ చేసిన యూనివర్సల్ వాక్ అని ప్రశంసిస్తున్నారు. చివర్లో ఆమె ఆశ్చర్యంతో ఇచ్చిన స్మైల్ వీడియోకు స్పెషల్ అట్రాక్షన్.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తున్నారా...? ఇకపై అక్కడ దళారుల మాయ సాగదు..మధ్యవర్తుల మాటలు చెల్లవు..! ఇతరుల సిఫార్సులు ఇక నడవవు..! కొత్తగా తీసుకొచ్చిన సెన్సార్ టెస్టింగ్ విధానం ట్రాక్ పై వందశాతం నైపుణ్యం ప్రదర్శిస్తేనే పాస్ చేస్తుంది. కొత్తగా స్టీరింగ్ పట్టాలనుకునే వారికి అధికారికంగా లైసెన్స్ జారీ చేస్తుంది.
#EtvApNews #DrivingLicense #DrivingTest #RoadSafety #RTO #TransportDepartment #DrivingSkills #AutomatedTesting #SensorTechnology #TrafficRules #RoadTransport #DrivingSchool #DigitalGovernance #PublicServices #IndiaNews #BreakingNews #LatestNews #Technology #GovernmentReforms #TrendingNews #NewsUpdate
కోటి పాతిక లక్షల ధరతో గంటకు 102 కిలోమీటర్ల వేగంతో వెళ్లే 'జెట్సన్ వన్'
కేవలం 5రోజుల శిక్షణ తర్వాత, లైసెన్స్ లేకుండానే నడిపవచ్చు
రూ 7లక్షల 63 వేలు చెల్లించి బుక్ చేసుకునే అవకాశం
ఇందులో అత్యవసర బ్యాటరీలు, బాలిస్టిక్ పారాచ్యూట్తో పాటు ఉన్న ఆటోమేటిక్ ల్యాండింగ్ సదుపాయం కలిగిన రాడార్
ఏంటండీ ఈ మనిషి...
ఈయనేనా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన #Mahanati తీసింది...
ఈయనేనా ప్రపంచాన్ని ఊపేసిన #Kalki తీసింది... మరో అద్భుతం #Kalki2 తీస్తున్నది
దీన్ని సింపుల్ గా సింప్లిసిటీ అని కూడా అనలేం...అంతకు మించి ఏదో
మీలాగా ఉండాలి అని అనుకుంటాం...కానీ ఒక్కరోజు కూడా ఉండలేం...
Huge Respect For @nagashwin7
ఐటీ ఉద్యోగంలో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్గా మారి నెలకు రూ.60,000 సంపాదిస్తూ మానసిక ప్రశాంతత పొందుతున్నాని చెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దగ్గు సిరప్ వాడిన తర్వాత బాటిళ్లను ఫ్రిజ్లపై లేదా ఓపెన్ షెల్ఫ్లలో వదిలేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత వద్ద పేరుకుపోయిన సిరప్ను బల్లి నాకుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది గమనించకుండా ఆ మందును పిల్లలకు ఇస్తే తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి సిరప్ వాడిన తర్వాత బాటిల్ను శుభ్రంగా తుడిచి, మూత గట్టిగా పెట్టి సురక్షితమైన కబోర్డులు లేదా ప్రత్యేక బాక్సుల్లోనే భద్రపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యంతో అంటుకున్న నిప్పు.. కాలిపోయిన పురాతన మర్రిచెట్టు
వటసావిత్రి వ్రతం వేళ కొందరు మహిళల నిర్లక్ష్యం శతాబ్దాల నాటి ఒక పురాతన మర్రిచెట్టు ప్రమాదకరంగా తగలబడటానికి కారణమైంది. పూజా కార్యక్రమాల్లో భాగంగా చెట్టుకు అత్యంత సమీపంలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి, వాటిని అలాగే వదిలేయడంతో ఒక్కసారిగా మంటలు చెట్టుకు వ్యాపించాయి. సాంప్రదాయం ప్రకారం వృక్షాన్ని పూజించాల్సింది పోయి, కనీస అవగాహన లేకుండా వ్యవహరించిన కొందరి అనాలోచిత నిర్ణయం వల్ల ఇంతటి చారిత్రక వృక్షం అగ్నికి ఆహుతి కావడం పట్ల స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మీకు అసలు రోడ్ల విలువ తెలుసారా పేటీయమ్ నాయల్లారా 💦💦
పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా రోడ్లు వేయిస్తున్నాడని ఆయనకు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక ఇలా వేసిన రోడ్లను పాడు చేస్తున్న వైసీపీ సైకో బ్యాచ్ 🤮🤮
యాపిల్ కంపెనీలో భారీ జీతం.. నేడు ఆటో డ్రైవర్! బెంగళూరు టెక్కీ 'లైఫ్ రీసెట్' ప్రయాణం
**బెంగళూరు:** సాధారణంగా ఒక వ్యక్తి యాపిల్ (Apple Inc.) వంటి గ్లోబల్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తే, అది అతని జీవితంలో అతిపెద్ద విజయంగా భావిస్తారు. కానీ, బెంగళూరుకు చెందిన రాకేష్ కథ మాత్రం ఇందుకు భిన్నం. కార్పొరేట్ ప్రపంచంలోని విపరీతమైన పని ఒత్తిడి, మానసిక ఆందోళనల మధ్య నలిగిపోయిన అతను, తన సంతోషం కోసం ఆ విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని నేడు ఒక ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఒత్తిడితో మొదలైన పోరాటం
ఒకప్పుడు కార్పొరేట్ రంగంలో అత్యున్నత పదవుల్లో ఉన్న రాకేష్ జీవితంలో పని ఒత్తిడి పెరిగిపోయింది. లక్ష్యాల వేటలో పడి తన వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వచ్చింది. ఆ ఒత్తిడి కాస్తా తీవ్రమైన మానసిక సమస్యలకు దారితీయడంతో, అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు.
చికిత్స మరియు మార్పు
తనను తాను తిరిగి పునర్నిర్మించుకునే క్రమంలో, రాకేష్ బెంగళూరులోని నిమ్హాన్స్ (NIMHANS)లో చికిత్స పొందారు. థెరపీ, ఫిట్నెస్ మరియు సైకాలజీ వంటి అంశాలపై దృష్టి సారించి మెల్లమెల్లగా కోలుకున్నారు. ఈ ప్రయాణంలో అతనికి అర్థమైంది ఒక్కటే.. విజయం అంటే కేవలం పెద్ద పదవులు లేదా భారీ జీతాలు మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా అని.
ఆటో డ్రైవర్గా కొత్త జీవితం
ప్రస్తుతం రాకేష్ బెంగళూరు వీధుల్లో ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా నడుపుతున్నారు. "పెద్ద కంపెనీలో పనిచేసేటప్పుడు లేని ప్రశాంతత ఇప్పుడు నాకు లభిస్తోంది. నా సమయం నా చేతుల్లో ఉంది, నా ఆరోగ్యం మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ఇప్పుడు తగినంత సమయం కేటాయించగలుగుతున్నాను" అని ఆయన ధీమాగా చెబుతున్నారు.
సమాజం దృష్టిలో విజయం అంటే డబ్బు మాత్రమే కాదని, వ్యక్తిగత ఎదుగుదల మరియు మానసిక ప్రశాంతత కలిగిన జీవితమే అసలైన విజయమని రాకేష్ కథ మనకు గుర్తు చేస్తోంది. కార్పొరేట్ ఒత్తిడిలో నలిగిపోతున్న ఎంతో మందికి ఇతని ప్రయాణం ఒక మేలుకొలుపు.
రైల్వే టికెట్ అడిగితే 'Ludo' ఆడుతున్నారా? 🎲🚂
టికెట్ కౌంటర్కు వెళ్లిన ప్రయాణికుడికి చుక్కలు చూపించిన రైల్వే మహిళా క్లర్క్.
OTP మరియు పేమెంట్ పేరుతో ఇబ్బంది పెడుతూ, టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన వైనం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
"మనం టికెట్ కోసం వెళ్తే.. సిస్టమ్ మనతో ఆటాడుకుంటోంది" అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 😡
#Railway #ViralVideo #PassengerIssue #IndianRailways #TrendingNow
ఎలక్ట్రిక్ కారుకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించడం చర్చకు దారితీసింది. రాజస్థాన్లోని నాగౌర్లో సన్ షేడ్స్ కోసం రూ.200తో పాటు, పొల్యూషన్ లేనందుకు రూ.1500 చలాన్ వేశారు. EVలకు ఉద్గారాలు ఉండవని యజమాని మొత్తుకున్నా అధికారి వినలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్పందించిన ఉన్నతాధికారులు.. అది పొరపాటేనని, సిస్టమ్ నుంచి ఆ ఫైన్ తొలగిస్తామని ప్రకటించారు.
పక్కనోడి ప్రాణాలు పోయినా పర్వాలేదు కాని మన కుక్కలకు ఏం కాకూడదు మెదనష్టపు ముంజలు 💦
"ఒక వ్యక్తి తన కుమార్తెతో కలిసి స్కూటీపై వెళ్తుండగా,2 పెంపుడు కుక్కలు &2 వీధి కుక్కలు వారిని వెంబడిస్తూ ఇబ్బంది పెట్టాయి.
దాంతో ఆ వ్యక్తి స్కూటీ వేగం పెంచకుండా, అక్కడే ఆపి వాటిని భయపెట్టి పంపించడానికి ప్రయత్నించాడు.
అయితే, ఆయన తన ఆత్మరక్షణ కోసం అలా చేయగానే. ఆ పెంపుడు కుక్కల యజమానులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తిని *కొట్టడం ప్రారంభించారు.
దయచేసి మారండంటూ.. రోగుల కోసం డాక్టర్ కన్నీటిపర్యంతం
రీఫైండ్ ఆయిల్, చక్కెర వాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. ఎందుకు వాడుతున్నారని ఆవేదన
వాటి వల్ల క్యాన్సర్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ వైద్యుడు భావోద్వేగం
తన మాట మీద విలువ ఉంటే.. రేపటి నుంచైనా రీఫైండ్ ఆయిల్ బంద్ చేయాలని విజ్ఞప్తి
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. డాక్టర్లంటే ఇలా ఉండాలంటూ జనం ప్రశంసలు