*జనసైనికులకు విజ్ఞప్తి*
రేపు అనగా *13-07-2022 బుధవారం* రోజున జనసేన పార్టీ PAC చైర్మన్ *శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో* భాగంగా *గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో* కొన్ని రోజుల క్రితం దురదృష్టవశాత్తు ట్రాక్టర్ ప్రమాదానికి గురై అకాల మరణం పొందిన
ఇన్నాళ్ళకి జగన్ గారు ఒక శాఖ కరెక్ట్ పర్సన్ కి ఇచ్చారు. ఏపీ డెవోలోప్మెంట్ బోర్డు అంట. ఏపీ కి పబ్ లు, కాసినోలు తెచ్చిన మా నాని అన్న కంటే ఇంకెవ్వరు మేటి. ఎవరూ రారు సాటి. అన్న అలాంటి అభివృద్ధి లో ఘనాపాటి. పడలేరు ఎవ్వరు ఆయనతో పోటీ.
మంత్రిగా ఉన్నప్పడు ఇదిగో పూర్తి చేస్తున్నాం, అదిగో అయ్యిపోతుంది అని ప్రగల్భాలు పలికి అనేక deadline లు చెప్పి ఇప్పుడు నేను మంత్రిని కాదు, నన్ను అడగకండి అని సింపుల్గా తప్పించేసుకుంటున్నాడు
ప్రజాప్రతినిధులకు జవాబుదారితనం లేకపోతే ఇంతే తలపొగరుగా ప్రవర్తిస్తారు
తాజా మాజీ మంత్రులని తమ పాత వాగ్దానాలకు సంబంధించి అడుగుతుంటే మేము మంత్రులం కాదు, మాకు సంబంధం లేదు నిస్సుగ్గుగా అనేస్తున్నారు. మరి వీరి మాటలకు, చేతలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు?
రేపు మీ పార్టీ ఓడిపోయాక మీరు చేసిన అప్పుల గురించిమిమ్మల్ని అడిగితే ఇలానే సంబంధం లేదు అంటారా @ysjagan ?
వచ్చేశాడు, వచ్చేశాడు సీబీఐ దత్త పుత్రుడు.. తన క్రింద పడి నలిగి, నశించి, కృంగి, కుసించి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం
#CBIDattaPuthrudu
ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను తన మేరకు సాయం చేస్తూ మరో ప్రక్కన ఇప్పటి వరకు పట్టించుకోని అధికార యంత్రాంగాన్ని మేల్కొలిపి బాధిత రైతు కుటుంబాలకు సహాయం అందేలా చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#JanaSenaRythuBharosaYatra
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు శ్రీ మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. అతని భార్య శ్రీమతి అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు.
#JanaSenaRythuBharosaYatra
మీరు పద్ధతిగా మాట్లాడితే జగన్ రెడ్డి గారు అని పిలుస్తాం..
వంకర టింకరగా తేడా గా మాట్లాడితే సీబీఐ దత్త పుత్రుడు జగన్ రెడ్డి అని అనాల్సి వస్తుంది
నిర్ణయం మీదే @ysjagan#CBIDattaPuthrudu#JanaSenaRythuBharosaYatra
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు శ్రీ అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ధర్మవరంలో శ్రీ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు
11 మంత్రుల్ని కొనసాగించి అనిల్ ని కొనసాగించలేదంటే వైసీపీలో ఇతనో వేస్ట్ ఫెలో అని జగన్ రెడ్డి తేల్చారు. టీడీపీ నేతలు ఏమి అనుకుంటున్నారో అనిల్ చెప్తున్నాడంటే ఏ టీడీపీ నేత సోఫా కింద దాక్కున్నాడో, ఎవరితో లాలూచీ పడ్డాడో? @PawanKalyan గారి గురించి మాట్లాడే స్థాయి ఈ మాజీ మంత్రికి లేదు.
సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.
#JanaSenaRythuBharosaYatra
అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పరామర్శించారు.
మీ పిల్లలు చదువుకోవాలనుకున్నా, ట్రైనింగ్ కి వెళ్లాలనుకున్నా మొత్తం నేను చూసుకుంటాను. మీకు ఏ విధమైన సహాయం కావాలో మాకు తెలియజేయండి.
- గొట్లూరు గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబ సభ్యులతో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaRythuBharosaYatra
ఇంకొక్కసారి నన్ను వాళ్ళకి, వీళ్ళకి దత్తపుత్రుడు అని అంటే మాత్రం
జగన్ రెడ్డి గారిని సిబిఐకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaRythuBharosaYatra
ఇంకొక్కసారి నన్ను వాళ్ళకి, వీళ్ళకి దత్తపుత్రుడు అని అంటే మాత్రం
జగన్ రెడ్డి గారిని సిబిఐకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. - JanaSena Chief Sri @PawanKalyan#JanaSenaRythuBharosaYatra