హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీజీఐఐసీ (TGIIC) ఉద్యోగుల వార్షిక స్పోర్ట్స్ మీట్–2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ నిర్మలా జగ్గారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ, ఉద్యోగుల్లో ఐక్యత, స్నేహభావం, జట్టు స్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు ఇటువంటి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. గెలుపు కంటే అందరూ కలిసికట్టుగా పాల్గొనడమే అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు.
#TGIIC
#LBStadium
#Hyderabad
#AnnualSportsMeet2026
#SportsMeet
#NirmalaJaggarreddy
#ChairpersonTGIIC
#TGIICEmployees
#Sports2026
#HyderabadSports
#TeamSports
#CorporateSports
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
పక్కనున్న మహారాష్ట్రలో
ఉన్నది మీ ప్రభుత్వమే కదా..
మరి ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడి
ఎందుకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు
ముందుకుసాగేలా చేస్తలేవు?
అంటే నీకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవా?
ఇంకెన్ని రోజులు గుజరాత్కు గులామ్గిరీ చేస్తవ్?
#BJPBetraysTelangana
#VoiceOfTelangana
#PrajaPrabhutvam
#CongressForTelangana
#BJP_AntiTelangana
తెలుగు స్క్రైబ్ మీద సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Congress MP Chamala Kiran Kumar Reddy files cybercrime complaint against TeluguScribe
మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషనుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అసత్య ప్రచారాలు చేస్తున్న తెలుగు స్క్రైబ్పై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy has filed a cybercrime complaint against a Telugu scribe for spreading false propaganda against CM Revanth Reddy regarding Meenakshi Natarajan's RajyaSabha nomination.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాస్తవాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్ల వంటి ప్రజా ప్రయోజన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ్యతాయుతమైన రాజకీయాలకు విరుద్ధం.
శ్రీ బీర్ల అయిలయ్య గారు,
ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు.
#BeerlaAilaiah
#CMRevanthReddy
#TelanganaCongress
#CongressVsBJP
#TelanganaFunds
#TelanganaFarmers
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ను తిరస్కరించడం సిగ్గుచేటు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్య విలువలను బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశ ప్రజలు ఏకమవ్వాలి.
శ్రీ చనగాని దయాకర్ గారు,
టీపీసీసీ జనరల్ సెక్రటరీ.
#ChanaganiDayakar
#TPCCGeneralSecretary
#MeenakshiNatarajan
#TelanganaCongress
#CongressVsBJP
#SaveDemocracy
#SaveConstitution
#Prajaswamyam
#PoliticalConspiracy
#RajyaSabhaElections
नरेंद्र मोदी ने देश की माताओं-बहनों को धोखा दिया है।
कभी माताओं-बहनों के आंसुओं पर लफ्फाजी करने वाले नरेंद्र मोदी आज उन्हें 'खून के आंसू' रुला रहे हैं।
• उज्ज्वला योजना में पहले सब्सिडी वाले 12 सिलेंडर मिलते थे
• फिर इन सिलेंडरों की संख्या घटाकर 9 की गई
• अब सब्सिडी वाले सिर्फ 4 सिलेंडर ही मिलेंगे
नरेंद्र मोदी के इस फैसले के बाद महिलाएं पूछ रही हैं- क्या सारी परेशानियां सिर्फ जनता के लिए हैं 👇
ఆడబిడ్డల చేతుల్లోనే తెలంగాణ ఆర్థిక ప్రగతి
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించను
మా ప్రభుత్వంలో దళారులు, దోపిడీదారులకు చోటులేదు
కాంగ్రెస్ పార్టీతోనే మహిళలకు సముచిత గౌరవం
3 వేల బస్సులకు మహిళలను యజమానులుగా చేస్తాం
శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు.
@revanth_anumula
#TelanganaGovernment
#CongressForTelangana
#MahilaSadhikaratha
#WomenEmpowerment
#KotiMahilaKoteeshwarulu
#TelanganaWomen
#TelanganaDevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising
12 साल से @BJP4India की पूरी राजनीति एक व्यक्ति को बड़ा दिखाने के लिए इतिहास को छोटा करने में लगी है।
अब विज्ञापनों के ज़रिए यह बताया जा रहा है कि नरेंद्र मोदी का कार्यकाल पंडित जवाहरलाल नेहरू से लंबा हो गया।
लेकिन सवाल यह है कि क्या 1947 से 1952 का दौर इतिहास से मिटा दिया जाएगा?
जब देश आज़ाद हुआ था, तब न संस्थाएं थीं, न संसाधन, न स्थिरता। देश का विभाजन, शरणार्थियों का पुनर्वास, रियासतों का एकीकरण, संविधान निर्माण और लोकतांत्रिक संस्थाओं की नींव, क्या यह सब प्रधानमंत्री के रूप में नेहरू के नेतृत्व में नहीं हुआ?
फिर इतनी बेचैनी और कुंठा क्यों है कि हर उपलब्धि को नेहरू से तुलना के तराजू पर तौला जाए?
एक प्रधानमंत्री ने आज़ाद भारत की नींव रखी,
दूसरे को उसी नींव पर खड़े भारत का नेतृत्व मिला। दोनों की परिस्थितियां, चुनौतियां और समय अलग थे।
अपनी उपलब्धियों का मूल्यांकन इतिहास से मुकाबला करके नहीं, जनता के वर्तमान सवालों का जवाब देकर होता है।
लेकिन सच यही है कि नेहरू जी का योगदान किसी विज्ञापन की कलाकारी या छल कपट से किया गये PR से छोटा नहीं किया जा सकता।
घरेलू LPG दामों में आग की लपटें आम जनता की रसोई को भस्म करने पर तुली हुई है !!
मोदी सरकार ने पिछले 4 महीनों में घरेलू LPG सिलेंडर के दामों में ₹89 की बढ़ोतरी की है।
हमारे 3 सवाल —
1️⃣ संसद में मोदी जी ने लंबी-चौड़े दावे किए थे कि वे West Asia War के चलते 41 देशों से Fuel Diversification कर रहे हैं। उसका क्या हुआ? ग्रामीण क्षेत्रों में आज भी LPG की क़िल्लत क्यों है?
2️⃣ 2025-26 में उज्ज्वला योजना में 5.56 करोड़ परिवारों ने केवल एक या एक भी Refill नहीं करवाया। इनमें से 3.30 करोड़ ने तो एक भी सिलेंडर Refill नहीं लिया। ये तो West Asia Crisis के पहले की बात है। क्या ये मोदी सरकार की लूट का नतीजा नहीं है?
3️⃣ मोदी जी और भाजपा नेता UPA के दौरान महँगाई का शोर मचाते थे। क्या ये सच नहीं है कि मोदी सरकार ने 12 सालों में घरेलू LPG के दामों में ₹530 की बढ़ोतरी की? अब भाजपा के नेता सड़कों पर सिलेंडर लेकर क्यों नहीं बैठ रहे हैं?
ఉప్పల్ భగాయత్ లో వంజరి కుల ఆత్మగౌరవ భవనం (వంజరి భవన్) ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,మంత్రి పొన్నం ప్రభాకర్..
కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు విహెచ్, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ , వంజరి కుల సంఘ ప్రతినిధులు..
सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।
उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।
मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते रहें, सवाल न पूछें, आँखें न खोलें। पर इन बच्चों ने सवाल भी पूछे। और जवाब भी ढूँढ निकाले।
देश का 18 साल का बच्चा CBI से तेज़ निकला - नौजवानों की ये जीत सही मायने में सरकार की हार है।
यही है भारत की असली युवा शक्ति - जिज्ञासु, जागरूक, जानकार। और याद रखिए, देश का भविष्य किसी बहकावे में नहीं आएगा।
Watch Full Exclusive: https://t.co/haSBe70eBi
ఈ అష్టాదరిద్రులు...
మనం ఏం అభివృద్ధి చేద్దామన్న...
రోడ్డు మీదకొచ్చి ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తున్నారు
అభివృద్ధిని అడ్డుకుంటే...
రేపు కారును తొయ్యానికి కూడా ఒక్క మనిషి దొరకడు
#RevanthReddy#Telangana
'धर्मेंद्र प्रधान को इस्तीफा देना होगा'
आज कर्नाटक की सड़कों पर NSUI अध्यक्ष @VinodJakharIN जी के नेतृत्व में NEET पेपर लीक और CBSE के OSM System के खिलाफ हजारों युवाओं ने आवाज बुलंद की।
मोदी सरकार ने छात्रों के साथ विश्वासघात किया है। देश ये बात न भूलेगा, न माफ करेगा।
నిన్నటి నుంచి శాస్త్రీయంగా సవరించిన భూముల విలువలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు ఏ మాత్రం పెంచలేదు. రాష్ట్ర ఖజానాను నింపుకోవడానికే ఈ ప్రక్రియ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలన్నీ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నాయే తప్ప వాటిల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. 6 శాతం ఉన్న స్టాంప్ డ్యూటీని బీఆర్ఎస్ హయాంలో 7.5 శాతానికి పెంచారు. సామాన్య రైతులు, పేద ప్రజల మీద ఈ భారం పడకూడదని స్టాంప్ డ్యూటీని ఒక్క శాతం కూడా పెంచలేదు.
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
రెవెన్యూ శాఖ మంత్రివర్యులు.
#PonguletiSrinivasaReddy
#RevenueMinister
#TelanganaGovernment
#RevanthReddy
#LandValueRevision
#PropertyRegistration