డయాఫ్రం వాల్ అంటే తెలియని అంబటి చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి ఉందా? టిడిపి నాయకులు @RamanaiduTDP , @DevineniUma గార్ల మీడియా సమావేశం - ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/M7S1fFhl82
ప్రజలకి నిన్నలేని బాధలని, కష్టాలని, పన్నుల మోతని ఈరోజు కలిగించడమే జగన్ రెడ్డి దృష్టిలో అభివృద్ధి అన్నమాట. శ్రీకాకుళం కార్పొరేషన్ 15 వ డివిజన్ మీటింగ్ లో ఈ సామాన్యుని ఆవేదన వింటే "ఈ రౌడీ రాజ్యం పీడ ఎప్పుడు విరగడ అవుతుందా" అని ప్రజలు ఎదురుచూస్తున్నట్టు ఉంది
దళితులకు వ్యతిరేకంగా వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ వారంతా ఆ పార్టీని వీడారు. టిడిపి కండువా కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించాను.(2/2)
కానీ జగన్ సర్కార్ లా....ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి....ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నా.(5/5)
#TDPSupportsGovtEmployees
ఉద్యోగులను అగౌరపరిచే...ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము.(4/5)
#TDPSupportsGovtEmployees
పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్...ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు.(3/5)
#TDPSupportsGovtEmployees
లక్షల ఉద్యోగుల సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలి.ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా?ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా..రాష్ట్రంలో భాగస్వాములు కాదా?రాజకీయపక్ష నేతలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి(2/5)
నీ గెలుపే మా గెలుపు!
మాళవికా హెగ్డే కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో
గత రెండున్నరేళ్లలో ఏ ఒక్క వర్గానికీ ఆదాయం పెరగలేదు. కానీ ప్రతీ ఒక్కరికీ తుగ్లక్ జగన్ రెడ్డి బాదుడు మాత్రం విపరీతంగా పెరిగింది - నారా చంద్రబాబునాయుడు గారు
#CBNInKuppam
ఈ సందర్భంగా చంద్రబాబుగారు మాట్లాడుతూ... కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వాలు చేసే పని కాకుండా, ప్రజలకు స్వచ్ఛందంగా అన్నిరకాల సాయాలు అందించాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను అభినందించారు
#NTRTrust
చిత్తూరు జిల్లా, కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు.