కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన భవిష్యత్తు నాయకులు,టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య ఐటి శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారిని
మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య (AFCOF) ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ గారు
NFDP పోర్టల్ లో ప్రతి మత్స్యకారుడిని చేర్చండి సంఘాల అధ్యక్షులు, అధికారులతో సమన్వయంతో వెళ్ళండి CBBO AFCOF సిబ్బందికి కమిషనర్ నాయక్, ఛైర్మెన్ యాటగిరి సూచన జాతీయ మత్స్య రైతు దినోత్సవంతో .... ప్రభుత్వ సబ్సిడీలు, రుణాలు, వ్యాపారం, సంఘాల బలోపేతం తదితర అంశాలపై వివరించారు.
గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొల్లు, ఆఫ్కాఫ్ ఛైర్మెన్ యాటగిరి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు.
ఈ రోజు కడప పార్లమెంట్ కార్యాలయంలో...
కడప పార్లమెంట్ అధ్యక్షులు భూపేష్ రెడ్డి అన్న గారి మీడియా సమావేశంలో...
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు హరి ప్రసాద్ అన్న, ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ , టీడీపీ నాయకులు
సమస్యలు వీలైనంత త్వరగా, ఎక్కువ సంఖ్యలో పరిష్కారం అవుతాయన్న ప్రజల విశ్వాసంతోనే టీడీపీ రాష్ట్ర స్థాయి ప్రజా దర్బార్ విజయవంత మౌతోందని ప్రతి రోజు నిర్వహిస్తున్నా విశేష స్పందన రావడం ఇందుకు నిదర్శమని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ యాటగిరి రాంప్రసాద్ అన్నారు.
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 13వ తేదీ (శనివారం) నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్...
1. డా.డోలా బాల వీరాంజనేయ స్వామి
గౌరవనీయ మంత్రి
2. శ్రీ యాటగిరి రాంప్రసాద్ గారు
ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్
మత్స్యకారుల సంక్షేమానికి,అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి అండగా నిలుస్తున్నదని బెస్తలకు మంత్రి కొల్లు రవీంద్ర చొరవతోనే తనను ఆప్కాఫ్ ఛైర్మెన్ గా కూటమిసర్కార్ నియమించిందని యాటగిరి రాంప్రసాద్ స్పష్టంచేసారు.ఆర్థిక అభివృద్ధికి ఎన్నో కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నదని పేర్కొన్నారు
15వ తేదీ నుంచి చేపల వేట మొదలవు తుందని అమెరికా - ఇరాన్ యుద్ధంతో ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయని ఆయిల్ కంపెనీలు రిటైల్ ధరలకే ఇవ్వాలని కోరారు.రిటైల్ గా 105 కే ఇస్తే సబ్సిడీ 9లు పోను 96 కే అందుతుందని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ స్పష్టం చేసారు
మత్స్యకార సామజిక వర్గానికి చెందిన బెస్తలు రాజకీయంగా ఉన్నత స్థాయిలో వున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంతోనే సాధ్యమైందని... మత్స్యకారుల ముద్దుబిడ్డ కొల్లు రవీంద్ర గారి సహకారం తో నన్ను రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఛైర్మెన్ గా నన్ను నియమించడమే ఉదాహరణ అన్నారు.
వెన్నుపోటు,గొడ్డలి వేటుకు వైసీపీఆ పార్టీ అధినేత జగన్ కేరాఫ్ అడ్రస్ లాంటి వారని ఆస్తుల కోసం తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది, పదవి కోసం బాబాయిని గొడ్డలివేటుకు గురియ్యేలా చేసింది జగన్ కాదా అని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ ప్రశ్నించారు.
ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ అధ్యక్షతన మత్స్యశాఖ కమీషనర్ రామ్ శంకర్ నాయక్ గారు, ఆఫ్కాఫ్ ఎండీ సురేష్ గారి సమక్షంలో సోమవారం కమీషనర్ కార్యాలయంలో అన్ని ఉమ్మడి జిల్లాల అధ్యక్షులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కడప
ప్రతి తెలుగుదేశం కార్యకర్త మహా పండుగలా నిర్వహించుకొనే మహోన్నత కార్యక్రమమే మహానాడు అని వేదిక ఏదైనా ప్రత్యక్షంగా అయినా వర్చివల్గా అయినా ఒకటే సమాధానం లక్షల్లో కార్యకర్తలు హాజరు కావడమే అందుకు నిదర్శమని ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాటగిరి రాంప్రసాద్ పేర్కొన్నారు.
నా పిలుపు మేరకు సోమవారం బెస్త కార్పొరేషన్ ఛైర్మెన్,డైరెక్టర్లు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వారిని సాదరంగా ఆహ్వానించాను.అందరికీ విందు ఏర్పాటు చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాను.తధనంతరం బెస్తల అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నాము.
ఎన్సీడీసీ, ఆఫ్కాఫ్ ద్వారా నైపుణ్యం గల 48 మంది సిబ్బందిని వివిధ కేటగిరీలో నియామకం చేశామని ఆఫ్కాఫ్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ స్పష్టం చేశారు.
కో ఆపరేటివ్ వారితో శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి నియామక పత్రాలు కమిషనర్ రామ్ శంకర్ నాయక్ సార్,MD సురేష్ గారి తో కలిసి అందించామని తెలిపారు.
మత్స్యకారుల ముద్దుబిడ్డ,మైనింగ్ శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర సార్ గారి అనంతపురం జిల్లా పర్యటనలో ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్,చేపల హరి, నారాయణస్వామి,పవన్,భాస్కర్ గారితో పాటు నాయకులు మంత్రి గారిని కలిసి సన్మానం చేసి స్వాగతం పలకడంజరిగింది