తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
The next era of Indian politics must belong to women leadership.
At #Mahanadu2026, I proposed 33% reservation for women in TDP for the 2029 elections.
Women must not remain mere beneficiaries in politics. They must become decision-makers and leaders shaping India’s future.
TDP will lead from the front. This is not a slogan - it is our commitment.
#SthreeShakti
#NaaTDPNaaBadhyata
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ...
వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే. వైసీపీ హయాంలో జరిగిన 11 ఘటనలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.
#GoddaliParty#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
Best wishes to all 10th class students appearing for their exams today. Face them with confidence, focus, and determination. Your hard work will lead you to success and make our society proud.
All the very best. 👍
అనంతపురం జిల్లా,బేతపల్లె గ్రామంలో రూ.22 వేల కోట్లతో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ శంకుస్థాపన సభలో సహచర మంత్రి నారా లోకేష్ గారు,స్థానిక శాసనసభ్యులు మరియు రెన్యూ సంస్థ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయడం సంతోషంగా ఉంది.
#AndhraPradesh #NaraLokesh #GottipatiRavikumar #APWelcomesRenew #APRenewableHub #22kCrInvestment
సినీ, రాజకీయ, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ప్రకటించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు...!!
#NandamuriBalakrishana#PadmaBhushan#PadmaAwards
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు శ్రీశైలంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ @ravi_gottipati గారు మరియు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ @ashokreddy_tdp గారు..
ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.
- గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు.
@ravi_gottipati
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది.
ఈ రోజు అద్దంకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాకు వ్యక్తిగతంగా అత్యంత విషాదకరమైన రోజు. బల్లికురవ మండలం, గొర్రెపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన శ్రీను ఆత్మహత్యకు పాల్పడడం నా మనసును తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా నారా లోకేష్ గారికి వీరాభిమాని అయిన శ్రీను నాకు కూడా వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడు.. రవన్నా అంటూ ఎంతో ఆత్మీయతను చాటుకునే శ్రీను ఇప్పుడు మన మధ్య లేడు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. నిన్న రాత్రి ఈ విషయం తెలియగానే శ్రీనును కాపాడుకోవడానికి ఎంతో శ్రమించాం..వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించాం..కానీ దురదృష్టవశాత్తు మనల్ని కన్నీటిలో ముంచెత్తుతూ శ్రీను పరలోకాలకు వెళ్లిపోవడం మిక్కిలి బాధాకరం. శ్రీను బలవన్మరణం అద్దంకి తెలుగుదేశం పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. దయచేసి కార్యకర్తలెవరూ క్షణికావేశానికి లోనై ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. మీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పండి...పార్టీ పరంగా, వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటాను.. ఈరోజు శ్రీను మన మధ్య భౌతికంగా లేకున్నా.. నిబద్ధత కలిగిన టీడీపీ కార్యకర్తగా మనందరి గుండెల్లో చిరంజీవిగా ఉంటాడు. శ్రీను కుటుంబానికి పార్టీ తరపున, వ్యక్తిగతంగా అన్ని విధాల ఆదుకుంటానని మాట ఇస్తున్నాను. ఈ విషాద సమయంలో శ్రీను ఆత్మకు శాంతి కలగాలని , అతడి కుటుంబసభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ..కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను.
ఏదైనా కారణాల వల్ల లబ్ధిదారు వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోలేకపోతే మూడో నెల 3 పింఛన్లు ఒకేసారి తీసుకోవచ్చు. మూడో నెల కూడా తీసుకోక పొతే ఆ పింఛన్ రద్దవుతుంది. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. అలాగే పింఛనుదారు మరణిస్తే వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం అందిస్తే, ఆ మరుసటి నెల నుంచే భార్యకు పింఛన్
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh