ఏపీలో సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయి.
Solar Energy Corporation of India ( SECI) 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది.
పంటల సాగు కోసం రుణం తీసుకున్న రైతులకు వడ్డీ భారం తప్పించాలనే ఉదాత్త లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకం ప్రకటించారు.
వైఎస్సార్ జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను పట్టణ ప్రాంతంలోని వాటిని మినహాయిస్తే ....
ఆస్పత్రి బిల్లు 1,000 దాటితే నేటి నుంచి రాష్ట్రమంతా ఆరోగ్యశ్రీ
ఇప్పటివరకు 7 జిల్లాల్లో అమలు
నేడు ( Nov 10 )లాంఛనంగా మిగిలిన 6 జిల్లాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
ఇప్పటివరకు 2,200 వ్యాధులకు వర్తిస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 234 వ్యాధులను చేర్చారు.
"ప్రజాసంకల్ప పాదయాత్ర" నేటికి 3
సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సత్తెనపల్లి వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ "ప్రజాపాదయాత్ర" కార్యక్రమం లో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి,సత్తెనపల్లి వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు ఆరిమండ వరప్రసాద్ రెడ్డి గారు,
అదే విధంగా ఇసుక పాలసీలో మార్పులు, భూముల రీసర్వేపై చర్చించనున్నారు. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
వాటిలో ప్రధానంగా చిరు వ్యాపారులకిచ్చే జగనన్న చేదోడు పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అంతేకాకుండా ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చించనున్నారు.
1.విశాఖ జిల్లా మధురవాడలో అదానీ గ్రూప్ రూ.14,634 కోట్లతో Integrated Data Centre, Integrated IT and Business Park, Recreation Centre, and Skill Development University నిర్మాణం. ( 24,990 ఉద్యోగాలు)
16 వేల కోట్ల 3 మెగా ప్రాజెక్టులకు SIPB ఒకే
రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు State Investment Promotion Board (SIPB) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
“అత్యంత జాగ్రత్తల నడుమ స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ఏప్రిల్ 30 వరకు, డిగ్రీ, పీజీ “తరగతులను ఆగస్టు వరకు కొనసాగించేలా అకడమిక్ క్యాలెండర్లను ప్రభుత్వం జారీ చేసింది.మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
Four new courses being offered from Academic year 2020-21 in VRIT, Varaprasad Reddy Institute of Technology
1) Artificial Intelligence n Machine Learning
2) Cyber Security
3) Internet of Things (I o T)
4) Software Engineering
One of the very few Institutes to do this. #VRIT
Varaprasad Reddy Institute of Technology (VRIT), formerly known as Nalanda Institute of Engineering and Technology feels proud to offer 4 new B Tech programmes in emerging areas from the academic year 2020-21
#VRIT#VaraprasadReddyInstituteOfTechnology