మెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఓపెన్ అప్ అవుతున్నారుగా..
మొన్న భవిష్యత్తులో మోడీ సహకారం కావాలని రేవంత్ రెడ్డి అనడం
నిన్న మోడీ పర్సనల్ అప్డేట్స్ని రేవంత్ రెడ్డి రీపోస్ట్ చేయడం
నేడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనడం
అదిరిందయ్య రేవంతం!
తెలంగాణ ప్రజలారా.. మీకు అర్థం అవుతుందా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా @BRSparty కార్యాలయంలో గణపురం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి భారీ మెజారిటీ ఇవ్వాలని,అందుకు కావాల్సిన ప్రణాళిక, కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం పోలియో చుక్కలు వేయిద్దాం.. పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం..
5 సం॥ లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించండి రెండు చుక్కలు వేయించండి... పొలియో పై విజయం సాధించండి...
#PolioDrop
ఎగువపల్లి గ్రామంలోని అబ్బిరెడ్డి స్వామి ఆలయంలో బస చేసి నేటి ఉదయం 5 గంటలకి బయలుదేరి నల్లమల అడవి శ్రీ లంకమహేశ్వర అభయారణ్యం దారి గుండా సిద్దవట్టం చేరుకుని అక్కడి నుండి రాజా రెడ్డి, ఈశ్వరయ్య, కిష్టయ్య అనే వారి సహాయంతో పెన్నానది గుండా గొల్లపల్లె, పెన్నపేరూర్, గంగపేరూర్ మీదుగా
భూపాలపల్లి నుండి తిరుపతి కి పాదయాత్ర చేస్తున్న శ్రీమతి గండ్ర జ్యోతి గారు ఉదయం 5 గంటలకి మాచర్ల నియోజకవర్గం బుగ్గవాగు రిజర్వాయర్ నుండి బయల్దేరి దుర్గి మీదుగా కొల్లగుట్ట చేరుకున్నారు...
ఇక్కడ తేనీటి విరామం తరువాత ముటుకురు మీదుగా తిరుపతి వైపు ప్రయాణించనున్నారు...
ఈ రోజు ఎంతో పవిత్ర పుణ్య దినం...
సాక్ష్యత్తు 550ఏళ్ల తరువాత ఆ రామచంద్రుడు భువికి వస్తున్న మహాకార్యం పురస్కరించుకుని నేను నడుస్తున్న పాదయాత్రలో భాగంగా మార్గ మధ్యలో చెన్నరవుపేట మండల కేంద్రంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
#ayodhyarammandir🚩 #pooja#RamMandirAyodhya
దయచేసి సహకరించండి
నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు
కోలుకోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తా
ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు
యశోద దవాఖాన కు రాకండి
— ప్రజలకు బిఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు.
తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు.
తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కారు.
తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు… హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా వీడియో ను విడుదల చేసారు.
( బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారి విజ్ఞప్తి….వీడియో 👇👇)
@BRSparty@KTRBRS
#న్యూస్ డెస్క్ ,హైదరాబాద్
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత,తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని పరామర్శించి భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు...