In the last 2 years, 506 cases have been registered and 1239 people have been arrested for smuggling red sandalwood.
35.6 metric tons of red sandalwood seized. 👏
Deputy CM Shri @PawanKalyan has instructed the officials to strengthen surveillance by utilizing drone technology.
బోటు యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి మీరు డబ్బులు ఇస్తారు అక్కడ రాజకీయ లబ్ధి ఉంటుంది కాబట్టి.
హత్యలు, మానభంగాలు చేసేవాళ్ళ ఇంటికెళ్ళి ఇరవై లక్షలు ఇస్తారు అక్కడ ప్రధాన కులపు ఓట్లు ఉంటాయని.
కానీ మీరే గుద్దేసి మీరే చంపేసి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి అంటున్నారు, ఇక్కడ స్వయంగా మీ వల్లే తప్పు జరిగింది, అందరి వేళ్ళు మిమ్మల్నే చూపిస్తున్నాయని?
వాహ్ ��ం తెలివి వైసీపీది 👌🏻
#YSRCriminalParty
While it’s important to support our students and ask for educational reforms that positively impact the future of our youth, it’s also very important that peaceful protests by students are Not hijacked by anti national elements to create chaos & change the nature of the protest.
Seeing so much hate & divide online makes me wonder if bad elements in & outside our country have already started to work overtime to weaponise the anger & frustration felt by our students.
I have always believed in hard work, equality and excellence & that should never be compromised. I also believe in our democracy, law and order & our government, therefore I sincerely hope that both sides enter into meaningful & constructive dialogue & weed out any nefarious elements & agendas out of this protest & conversation , so the future is bright for our youth and for our democracy ! 🇮🇳 Jai Hind !
480 Pakistan-based social media handles involved in coordinated misinformation campaigns were identified and blocked.
Delhi Police appeals to students and youth to be wary of such foreign accounts spreading rumours to mislead the situation.
@LtGovDelhi#DPUpdates
Heartiest congratulations to Kandula Jessie, the young daughter of a carpenter from Andhra Pradesh, on becoming the only student from our State selected among India's Top 20 for Mission ShakthiSAT, the world's first global all-girls lunar CubeSat mission.
Your remarkable journey from a Government school classroom to the threshold of a lunar mission proves that dreams are not defined by circumstances, but by determination, discipline, and hard work.
You are an inspiration to every girl, every Government school student, and every young dreamer across Andhra Pradesh. May your achievement ignite a passion for science, innovation, and space research in countless young minds.
Wishing you great success as you take this historic step towards your dream of serving the nation through ISRO. The future belongs to those who dare to dream and work relentlessly to achieve it.
- @PawanKalyan
#BetiBachaoBetiPadhao
#MissionShakthiSAT #STEM #AndhraPradesh #ISRO
A uniform does not make a person feel less pain.
Behind every badge is a beating heart, a family and a promise to serve.
Seeing on-duty police personnel assaulted is deeply disturbing.
Disagreement can have a voice.
Violence should never have a place.
@LtGovDelhi#DPUpdates
A strong leader doesn’t make promises. He delivers results.
Under the leadership of Shri @PawanKalyan garu, the fight against the Red Sanders mafia has reached a new level. Tough action against habitual offenders, a 95% conviction rate, and coordinated interstate raids send one clear message: there is no place for smugglers in Andhra Pradesh.
#OperationAranya
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹679.71 crore for the widening and strengthening of NH-42 from Mudigubba to Kadiri in Sri Sathya Sai district, upgrading it from a 2-lane road with paved shoulders to a 4-lane highway with paved shoulders.
The project will provide seamless connectivity from Anantapur and Sri Sathya Sai districts, as well as parts of Karnataka, to the Bengaluru–Vijayawada–Kolkata (BKV) Expressway, Tirupati, and Chennai. It will reduce travel and freight transit time, decongest traffic, and strengthen regional logistics and economic activity.
The project includes a 4-lane main carriageway, service roads, 1 flyover, 1 Vehicle Underpass-cum-Road Over Bridge (VUP-cum-ROB), and 1 major bridge, ensuring safer and more efficient travel for commuters and freight traffic alike.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@BKP_Offical@PurandeswariBJP@MadhavBJP@BJP4Andhra
What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda.
The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements.
However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future.
Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities.
The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness.
A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks.
India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation.
Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri @JPNadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation.
As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked.
This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society.
Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - @PawanKalyan@PMOIndia
#NationFirst
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
In response to the Panchadarla issue, Deputy CM @PawanKalyan directed decisive action to safeguard this ecologically and culturally significant landscape by:
1. Ordering a comprehensive inquiry into environmental violations
2. Initiating cancellation of Environmental Clearance (EC), Consent to Establish (CTE) and Consent to Operate (CTO) granted to the mining firm
3. Seeking a scientific assessment of the sacred perennial spring by the National Institute of Hydrology (NIH)
4. Directing protection of the ancient Panchadarla Temple, sacred spring, and surrounding heritage ecosystem
5. Proposing Panchadarla be examined for declaration as a No Mining Zone
When nature and heritage are protected together, we secure our future.
#Panchadarla #ProtectNature #ProtectHeritage #EnvironmentalProtection #NoMiningZone #PawanKalyan #GreenAndhraPradesh
Pawan Kalyan has consistently spoken up for the oppressed and defended the rights of Muslims and Christians. No one called that religious politics.
The moment he speaks about Hindu unity, he’s suddenly branded as communal.
He has never spoken against any religion or any caste.
The outrage from the so called left since yesterday is something I genuinely don’t understand.
What a downfall Pawan Kalyan
Instead of Going to Delhi and Abusing BJP
U are Developing Andhra Providing Drinking Water to 16 Lakhs People
Shameful Act
We dont need Drinking Water to 16 Lakhs People
We dont need Central Funds
Go To Delhi Abuse BJP
వేగం పు���జుకున్న పల్నాడు–ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’ మెగా తాగు నీటి పథకాల పనులు
•40 శాతానికి పైగా పూర్తయిన ఇన్ టేక్ వెల్స్ – 200 కి.మీ. పైప్లైన్ నిర్మాణం పూర్తి
•పనుల్లో మరింత వేగం పెంచాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి… తాగు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
•పనుల నాణ్యతను క్షేత్ర స్థాయి���ో స్వయంగా పరిశీలిస్తానన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•నిర్ణీత గడువులోపు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో పని చేయాలని సూచన
•జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆర్.డబ్య్లూ.ఎస్. అధికారులతో సమీక్ష
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో ��ేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడ��� నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి. 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చే���ినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించా���ు.
అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ���్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స న��ంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.
అవసరమైన విషయాలు వదిలేసి కొసలు పట్టుకుని ఏం ఏలాడతావ్?
అక్కడ స్పష్టంగా ఎలాంటి ఆక్రమణ జరగలేదని, మట్టి పొయ్యలేదని, నీరు పోకుండా అడ్డంకులు సృష్టించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు. అసలు తప్పు ఏదైనా జరిగినట్టు నిరూపిస్తే మొత్తం ప్రభుత్వా���ికే ఇచ్చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు ముందే ఛాలెంజ్ చేశారు.
అసలు విషయాన్ని వదిలేసి తప్పుడు ప్రచారం చెయ్యడానికి నీకు అనుకూలంగా అనిపించిన రెండు మాటలు రాసి ప్రజలను మభ్యపెట్టాలని చూడడం కాదు.. నీకు దమ్ముంటే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల గురించి ప్రశ్నించు. కారు కూడా లేని కుటుంబం వేల కోట్లకు ఎలా పడగలెత్తిందో, మీడియాని, నీలాంటోళ్ళను పెట్టుకుని సోషల్ మీడియాని మేనేజ్ చ��య్యడానికి వెచ్చించే వందల కోట్లు ఎవడు రాళ్ళు కొట్టి సంపాదించాడో అడుగు. పవన్ కళ్యాణ్ గారి లాగా బహిరంగంగా ఛాలెంజ్ చేసే దమ్ముందా అని అడుగు.
అంతే కానీ ఇలా కోడిగుడ్డు మీద ఈకలు పీకితే ఏమొస్తది?