#VeligondaProject
మొన్న శనివారం చంద్రబాబుగారు వెలిగొండ నిర్వాసితులతో సమావేశమై రూ.300 కోట్ల పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు నిర్వాసితుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. బ్యాంకుల నుంచి తమ ఫోన్లకు వస్తున్న సందేశాలను చూసుకుని మురిసిపోతూ "థాంక్యూ సీఎం చంద్రబాబుగారు" అంటూ నిర్వాసిత కుటుంబాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
"జగన్మోహన్ రెడ్డి, నువ్వు గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి చేసిన విధ్వంసం చాలు. రాజధాని రైతులకు నువ్వు చేసిన ద్రోహం నీకు గుర్తుంటే రాజధాని అమరావతి వైపు చూడొద్దు" అంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన రాజధాని అమరావతి మహిళా రైతులు.
#RythuluAgainstRowdies
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు, రైతుల కళ్లల్లో ఆనందం, వారి ముఖాల్లో కనిపించిన నమ్మకం నా గుండెను తాకింది. 4.50 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, 20 లక్షల మందికిపైగా తాగునీరు అందించే వెలిగొండకు భూములిచ్చిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మేం తీసుకున్నాం. అందులో భాగంగా 2,351 మంది నిర్వాసితులకు మొదటి దశలో రూ.300 కోట్లు అందించాం. ప్రతి నిర్వాసిత కుటుంబానికి రానున్న రోజుల్లో న్యాయం చేస్తాం. ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ లోనే ఫేజ్ 1 ద్వారా సాగునీళ్లు ఇస్తాం. కరువు ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తాం.
#VeligondaProject
స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
గొడ్డలి పార్టీ నేతలు ఎప్పటికీ మారరు. కుట్రలు చేయడం ఆపరు. వాళ్ళ వలన ప్రజలకు కీడే తప్ప మంచి జరగదు. జరగనివ్వరు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులను వాళ్ళు ఐదేళ్ల పాటు ఎంతగా హింసించారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్ళీ ఈరోజు కుట్రలు చేయడానికి అమరావతికి వెళ్లి ఆ రైతుల కోపాన్ని చూసొచ్చారు.
#RythuluAgainstRowdies
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
It was a privilege to clap the first shot and launch the shoot of #NBK112 in #Amaravati.
This is more than the beginning of a film - it is another step towards making Amaravati a vibrant hub for the creative economy. Under the leadership of Hon'ble CM Shri @ncbn garu, we are committed to creating world-class infrastructure that enables the film industry and creators to thrive in Andhra Pradesh.
My best wishes to Bala Mavayya, the entire cast and crew for a blockbuster success. Looking forward to seeing many more films begin their journey from Andhra Pradesh.
“ఇన్విజిబుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్”
రియల్ టైమ్ పాలనతో కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం!
@IndianExpress “ఎక్స్ప్రెస్ అడ్డా”లో మంత్రి @naralokesh కీలక వ్యాఖ్యలు
🔹 గతంలో వ్యవస్థల పతనం జరిగింది…
👉 ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు
👉 టీడీపీకి ప్రతీకార రాజకీయాలు కాదు… బాధ్యతాయుత పాలనే లక్ష్యం
🔥 స్పీడ్ + స్టెబిలిటీ + సర్వీస్
ఇదే కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం!
#ExpressAdda #NaraLokesh #AndhraPradesh
వేగం.. స్థిరత్వం.. సేవ.. ఇదే ఏపీ అభివృద్ధి మంత్రం!
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలనే సీఎం చంద్రబాబు గారి విజన్తో… ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం.
గూగుల్ డేటా సెంటర్ నుంచి భారీ పెట్టుబడుల వరకు… ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే కారణం నమ్మకం, వేగం, పారదర్శక పాలన.
“నా లక్ష్యం ఒక్కటే… యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి” అంటూ మంత్రి @naralokesh గారు స్పష్టం చేశారు.
అమరావతి ఒక రాజధాని మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక శక్తి కేంద్రంగా మారాలన్నదే లక్ష్యం.
మాటల్లో కాదు… పనులతో ప్రపంచానికి ఏపీ సామర్థ్యాన్ని చూపించే దిశగా ప్రయాణం.
@republic టీవీ కాంక్లేవ్ లో మంత్రి @naralokesh మనోగతం
#RepublicSummit2026 #NaraLokesh #AndhraPradesh
వైకాపా ఇంకో 3 సీట్లు కోల్పోనుందా?
నలభై శాతం ఓట్లకు 11 వస్తే
ఇక 31 శాతానికి లెక్కిస్తే 8 సీట్లు.
వైకాపా ఆస్థాన పేజీలో.. వేసేది వైకాపా వారే. వారికే కూటమి పాలన ఇంత నచ్చితే.. సామాన్య జనం?
ఇక అంత పర్సంటేజీకి పడిపోతే అసలు ఆ 8 అయినా వస్తాయా?
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
#25yrsOfBasavatarakamHospital
కొడుకు తల్లి పేరు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తుంటే, కూతురు తండ్రి పేరు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో రాజకీయ అంశాలపై పనిచేస్తున్నాం, బసవతారకం ఆస్పత్రిని బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును నా సతీమణి భువనేశ్వరి ట్రస్టీగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు సేవ చేసిన ఆనందం మరెందులోనూ లేదు. బాలకృష్ణ, భువనేశ్వరి అందిస్తోన్న సేవల్ని అభినందిస్తున్నాను.
#ChandrababuNaidu
#25yrsOfBasavatarakamHospital
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేదల సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా అత్తగారు, కీర్తిశేషులు శ్రీమతి నందమూరి బసవతారకం గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా అందిస్తున్న సేవలు ఎంతో మంది జీవితాలకు వెలుగులు పంచుతున్నాయి. మహిళలు, చిన్నారులు, పేద ప్రజలు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు నిష్ణాతులైన వైద్యులు వారి సిబ్బంది లక్షలాది ఆపరేషన్లు చేయడం అభినందించదగిన అంశం. సినీ రాజకీయ రంగాలలో ఎంతో బిజీ గా ఉండికూడా క్యాన్సర్ రోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణను అభినందిస్తున్నాను.
కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డలో మత్య్సకార కుటుంబాలతో మాటామంతీ నిర్వహించాను. ఈ సందర్భంగా మత్స్యకారులతో పాటు పడవలో ప్రయాణించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నాను. మత్స్యకారుల జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించాను. మత్స్యకారుల ఆదాయం పెంపునకు కృషిచేస్తామని, ప్రజాప్రభుత్వంలో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
#Yogandhra#InternationalYogaDay
సీనియర్ ముఖ్యమంత్రిగానే కాదు, యోగాసనాల్లో కూడా సీనియర్..!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన "యోగాంధ్ర" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాల్గొన్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ప్రాణాయామం చేయించారు. యోగాకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇస్తున్న ప్రాధాన్యతను రామ్దేవ్ బాబా ప్రశంసించారు.
#BabaRamdev
#ChandrababuNaidu
#AndhraPradesh