#25yrsOfBasavatarakamHospital
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేదల సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా అత్తగారు, కీర్తిశేషులు శ్రీమతి నందమూరి బసవతారకం గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా అందిస్తున్న సేవలు ఎంతో మంది జీవితాలకు వెలుగులు పంచుతున్నాయి. మహిళలు, చిన్నారులు, పేద ప్రజలు ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు నిష్ణాతులైన వైద్యులు వారి సిబ్బంది లక్షలాది ఆపరేషన్లు చేయడం అభినందించదగిన అంశం. సినీ రాజకీయ రంగాలలో ఎంతో బిజీ గా ఉండికూడా క్యాన్సర్ రోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణను అభినందిస్తున్నాను.
పరిశుభ్రత – పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న ఆహారం నాణ్యతతో పాటు కేంద్రంలోని పరిశుభ్రత,(1/2)
చిలకలూరిపేట నియోజకవర్గం, లింగంగుంట్ల గ్రామం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ నిధులను విడుదల చేసిన కార్యక్రమాన్ని దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి లైవ్లో వీక్షించారు.
పాపారావు గారు, నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర గారు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. (3/3)
#AnnadataSukhibhava#PMKisan
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో (1/3)
భువనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా. గొట్టిపాటి లక్ష్మీ
నారా భువనేశ్వరి @ManagingTrustee గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముండ్లమూరు మండలం శంకరాపురంలో డా. గొట్టిపాటి లక్ష్మీ గారు మహిళలతో కలిసి కేక్ కట్ చేసి భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సుఖీభవ, ₹2,000 పీఎం కిసాన్ కలిపి మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతులకు ₹28.49 కోట్ల ఆర్థిక సాయం అందిందన్నారు. రైతు సంక్షేమం, గిట్టుబాటు ధరలు, సకాలంలో ఎరువుల (2/3)
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎడ్లబండిపై పాల్గొన్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ₹5,000 అన్నదాత (1/3)
యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం–మనసు–ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన కుటుంబాలు, సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యోగాలో ప్రతిభ కనబరిచిన (2/3)
🧘♀️ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే పునాది 🧘♂️
దర్శి ఎన్టీఆర్ పల్లెవనం పార్క్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం – యోగాంధ్ర కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని వందలాది మందితో కలిసి యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
(1/3)